Baby Saved By Doctors Mid-Air | విమానం గాలిలో ఉండగా అందులో ప్రయాణించిన పసికందు ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడింది. తల్లి రోధన చూసి చలించిన ఇద్దరు డాక్టర్లు ఆ చిన్నారి ప్రాణాలు కాపాడారు.
Hospital Power Cut | ప్రభుత్వ ఆసుపత్రిలో గత ఐదు రోజులుగా విద్యుత్ సరఫరా ( Hospital Power Cut) నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో మొబైల్ టార్చ్లైట్ల వెలుగులో డాక్టర్లు చికిత్స అందించారు. ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లాలో ఈ సంఘటన జరిగి�
ఇటీవలి కాలంలో చాలా మంది అకస్మాత్తుగా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఆందోళనను కలిగిస్తున్నాయి. అప్పటి వరకు బాగానే ఉన్న వారు ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలి తిరిగిరాని లోకాలకు వెళ్తున్నారు.
మధ్యప్రదేశ్లో దారుణం చోటుచేసుకొన్నది. 12 ఏండ్ల బాలికపై లైంగిక దాడి జరిగింది. బాధిత బాలిక అర్ధనగ్నంగా, తీవ్రమైన రక్తస్రావంతో సాయం కోసం ఉజ్జయిని పట్టణ వీధుల్లో ఇంటింటికీ తిరిగినా, స్థానికులు పట్టించుకున్
రోబోలను రంగంలో దించడం వల్ల.. సర్జరీ చేయాల్సిన ప్రదేశాన్ని వైద్యుడు మరింత స్పష్టంగా చూడ గలుగుతాడు. త్రీ డైమెన్షన్లో.. పరిశీలించగలడు. దీంతో పని సులభం అవుతుంది. కణుతుల తొలగింపులో అవరోధాలు ఉండవు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో వైద్యం దయనీయం. అక్కడోటి ఇక్కడోటి అన్నట్టుగా దవాఖానలు. ఏ చిన్న సమస్య వచ్చినా కనిపించేది హైదరాబాదే. పట్నం తీసుకొచ్చేసరికే గాల్లో కలిసిపోయే ప్రాణాలు.. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు జి�
మెడికల్ కాలేజీల ఏర్పాటుతో అనేక ప్రయోజనాలున్నాయి. వీటి నుంచి ప్రతి ఏడాది వేలాదిమంది విద్యార్థులు ఎంబీబీఎస్ పట్టాతో బయటకు వస్తారు. ఫలితంగా ప్రజలకు వైద్యం మరింత చేరువ అవుతుంది. అంతేకాదు, మెడికల్ కాలేజీ�
3 సంవత్సరాలు, 17 మంది డాక్టర్లు.. ఒక నాలుగేండ్ల బాబుకు వచ్చిన జబ్బు ఏంటో గుర్తించలేకపోయారు. కానీ, ఈ పనిని కృత్రిమ మేధ(ఏఐ) రంగంలో సంచలనంగా మారిన చాట్జీపీటీ సులువుగా చేసిపెట్టింది. వివరాల్లోకెళ్తే.. కోర్ట్నీ అ�
వైద్య నిపుణులే విస్మయం చెందే ఘటన ఆస్ట్రేలియాలో వెలుగుచూసింది. ఓ 64 ఏండ్ల వృద్ధురాలి మెదడులో కదులుతున్న ఏలికపామును చూసి వైద్యులు షాక్కు గురయ్యారు. ఇది ప్రపంచంలోనే మొదటి కేసని వెల్లడించారు.
వైద్యులు జనరిక్ ఔషధాలనే రాయాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ ఇటీవల జారీచేసిన నిబంధనలను జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) తాత్కాలికంగా నిలుపుదల చేసింది. జనరిక్ ఉత్తర్వులపై ఇండియన్ మెడికల్ అ�
NMC on Generic | పేషంట్లకు జెనెరిక్ ఔషధాలు మాత్రమే రాయాలని, ఫార్మా కంపెనీల సమావేశాలకు వైద్యులు హాజరు కావద్దని ఈ నెల రెండో తేదీన జారీ చేసిన నోటిఫికేషన్ నిలిపేస్తున్నట్లు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) గురువారం ప్�
Telangana | పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్టున్నది ఎయిమ్స్ పరిస్థితి. దేశంలోనే అత్యుత్తమ వైద్య, విద్యాసంస్థ అని చెప్పుకుంటున్నా.. వసతుల కల్పనలో మాత్రం జిల్లా దవాఖానలతో పోటీపడుతున్నది. కేంద్రం స్వయంగా వెల్లడించి�
డాక్టర్లు తప్పనిసరిగా జనరిక్ ఔషధాలనే రాయాలన్న జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) నిబంధన అమలును వాయిదా వేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
విధి నిర్వహణలో ఉండగా రోగులు లేదా వారి బంధువులు అనుచితంగా, హింసాత్మకంగా ప్రవర్తిస్తే వారికి వైద్యం నిరాకరించడానికి వైద్యులకు అనుమతి ఇస్తున్నట్టు జాతీయ మెడికల్ కౌన్సిల్ తెలిపింది. విధి నిర్వహణలో డాక్�