అన్ని రంగాల్లో మానవుల స్థానాన్ని రోబోలు భర్తీ చేయగలవని ప్రపంచం విశ్వసిస్తున్నది. అయితే ఇది పూర్తి నిజం కాదన్న సంగతి మరోసారి బయటపడింది. అమెరికాలో వైద్యులు ఓ సర్జికల్ రోబో సాయంతో నిర్వహించిన పెద్ద ప్రేగ�
తాను మరణిస్తూ ఐదుగురికి కొత్త జీవితాన్ని అందించిందామే. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మదనతుర్తి వస్రాం తండాకు చెందిన గుగులోతు జయమ్మ (58) గృహిణి. ఆమెకు భర్త మాన్సింగ్, గణేశ్, నరేశ్ సంతానం.
కామారెడ్డి ప్రభుత్వ దవాఖానలో రోగిని ఎలుకలు కరిచిన ఘటనలో ముగ్గురు వైద్యులను సస్పెండ్ చేయడంపై సోమవారం దవాఖాన ఎదుట తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన త�
వైద్యారోగ్య శాఖలో ఓ వైద్యురాలికి ఇచ్చిన డిప్యుటేషన్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైద్యశాఖలో అన్ని రకాల డిప్యుటేషన్, వర్ఆర్డర్స్ను రద్దు చేస్తూ ఈ నెల 7న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Needle in Boy Lungs | బాలుడి ఊపిరితిత్తుల్లో సూది ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. (Needle in Boy Lungs) అయితే ఓపెన్ సర్జరీతో పని లేకుండా వినూత్న వైద్య ప్రక్రియ ద్వారా ఆ సూదిని తొలగించారు. ఆ చిన్నారి ప్రాణాలు కాపాడారు.
Tips | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే గ్లాసెడు పాలు, ఒక కోడిగుడ్డు (Egg) తింటే సరిపోతుందని ప్రతి వైద్యుడు, ఆరోగ్య నిపుణుడు సూచించే ప్రాథమిక ఆరోగ్య సూత్రం ఇదే.
సీఎంఆర్ వైద్య కళాశాలలో ఓ అరుదైన శస్త్ర చికి త్స నిర్వహించిన వైద్యులు ఓ 70 ఏండ్ల వృద్ధురాలికి ప్రాణదానం చేశారు. దాదాపు రూ.8 లక్షల విలువైన శస్త్ర చికిత్సను ఉచితంగా అందజేశారు.
ఇంట్లో జారి పడటంతో తలకు గాయమై.. మెదడులోని రక్తం గడ్డకట్టిన వందేళ్ల వృద్ధుడికి అత్యంత క్లిష్లమైన రెండు ఆపరేషన్లను కేవలం 24 గంటల వ్యవధిలోనే అమీర్పేట ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా నిర్వహించ
నార్మల్ డెలివరీలను ప్రోత్సహించాల్సిన పలువురు ప్రైవేట్ వైద్యులు కాసుల కోసం కక్కుర్తి పడుతున్నారు. కాన్పు కోసం దవాఖాన మెట్లెక్కితే చాలు.. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కడుపు కోసి బిడ్డను చేతిలో పెడుతున్నార�
ప్రిస్క్రిప్షన్లపై వైద్యుల చేతిరాత సామాన్యులకు ఓ పట్టాన అర్ధం కాదనే ఫిర్యాదులు ఎప్పటినుంచో ఉన్నాయి. ప్రిస్క్రిప్షన్స్, పోస్ట్మార్టం రిపోర్టులతో పాటు వైద్య-న్యాయపరమైన రిపోర్ట్స్ను స్�
కంటి బాహ్యపొర కార్నియా చికిత్సలో విప్లవాత్మక విధానాన్ని ఆవిష్కరించిన హైదరాబాద్లోని ఎల్వీప్రసాద్ కంటి దవాఖాన వైద్యులకు ఆ వైద్య విధానంపై పేటెంట్ లభించింది.
కేవలం 540 గ్రాముల బరువున్న పాపకు 80 రోజులపాటు చికిత్స అందించి ప్రాణం పోశారు కిమ్స్ కడల్స్ దవాఖాన వైద్యులు. హైదరాబాద్కు చెందిన మర్రి భాగ్యమ్మ (47), రాజశేఖర్ (55) దపంతులు ఇద్దరూ మూగవారే. ఐవీఎఫ్ పద్ధతిలో గర్భం �
వరంగల్ ఎంజీఎం దవాఖానలో మరో కరోనా జేఎన్1 కేసు నమోదైంది. ఇదివరకే భూపాలపల్లి జిల్లాకు చెందిన మహిళ చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈమె కుటుంబసభ్యులు నలుగురికి కూడా పాజిటివ్ రావడంతో హోం ఐసొలేషన్లో కో