గర్భంలోని బిడ్డ ఆరోగ్యం బాగా లేదని.. వైద్యులు అబార్షన్ కోసం మందులు ఇవ్వడంతో అవి వాడిన నాలుగు నెలల గర్భిణి తీవ్ర రక్తస్రావంతో మృతిచెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతిచెందిందని గర్భిణి కుటుంబీకులు, బం�
పాకిస్థానీ మహిళ జీనత్ వహీద్ (27) గంట వ్యవధిలో ఆరుగురు బిడ్డలకు జన్మనిచ్చారు. వీరిలో నలుగురు బాలురు, ఇద్దరు బాలికలు ఉన్నారు. రావల్పిండిలోని ఓ దవాఖానలో ఈ నెల 19న ఆమె ప్రసవించారు
పాముకాటుకు గురైన మహిళ చికిత్స కోసం పామును చంపి ప్రభుత్వ దవాఖానకు తీసుకొచ్చింది. ఈ ఘటన వెంకటాపురం(నూగూరు) మండలం ముకునూరుపాలెంలో సోమవారం జరిగింది. గ్రామానికి చెందిన మిడియం శాంతమ్మ గ్రామ సమీపంలో ఉపాధి హామీ
Snake Bite | ఉపాధి హామీ పనులకు వెళ్లిన ఓ మహిళను పాము కరిచింది. దీంతో అప్రమత్తమైన బాధితురాలు.. పామును వెంటనే చంపేసింది. అనంతరం ఆ పామును తీసుకొని ఆస్పత్రికి వెళ్లింది.
Glucose Bottle | రోగులకు ఎక్కించే గ్లూకోజ్ బాటిల్లో నాచు ప్రత్యక్షమైంది. దీంతో రోగి కుటుంబ సభ్యులు ఆరోగ్య శాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మండలంలోని చల్వాయి గ్రామ శివారులోని జారుడు బండ అటవీ సమీపంలో నివసిస్తున్న గొత్తికోయలకు వైద్యసేవలు అందించేందుకు వైద్య సిబ్బంది 14 కిలోమీటర్ల మేర అడవుల్లో నడుస్తూ వాగును దాటి మండుటెండలో వెళ్లారు.
వరంగల్ కాకతీయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్యులు అరుదైన ఘనత సాధించారు. బ్రెయిన్ ట్యూమర్ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసి బాధితురాలికి పునర్జన్మనిచ్చారు. వివరాలిలా ఉన్నాయి.. హనుమకొండ జిల�
Adrenal Tumour removed From Baby | నెలల శిశివు శరీరం నుంచి అడ్రినల్ ట్యూమర్ను డాక్టర్లు విజయవంతంగా తొలగించారు. దీని కోసం పోస్టీరియర్ రెట్రోపెరిటోనోస్కోపిక్ విధానాన్ని అవలంభించారు. కేరళ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస�
ఒక వ్యక్తి పెద్ద పేగులో నుంచి వైద్యులు బతికి ఉన్న పెద్ద చేపను బయటికి తీశారు. వియత్నాంలోని ఉత్తర క్వాంగ్నిన్హ్ ప్రావిన్స్కు చెందిన ఓ వ్యక్తి (34)కి ఈ అరుదైన శస్త్ర చికిత్స జరిగింది.
ప్రతిరోజూ వాకింగ్ చేయడం ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెప్తూ ఉంటారు. అయితే రోజుకు ఎంత సేపు నడవాలి? ఎన్ని అడుగులు వేస్తే మంచిది? అనే అనుమానాలు మాత్రం చాలామందికి ఉంటాయి.
అన్ని రంగాల్లో మానవుల స్థానాన్ని రోబోలు భర్తీ చేయగలవని ప్రపంచం విశ్వసిస్తున్నది. అయితే ఇది పూర్తి నిజం కాదన్న సంగతి మరోసారి బయటపడింది. అమెరికాలో వైద్యులు ఓ సర్జికల్ రోబో సాయంతో నిర్వహించిన పెద్ద ప్రేగ�
తాను మరణిస్తూ ఐదుగురికి కొత్త జీవితాన్ని అందించిందామే. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మదనతుర్తి వస్రాం తండాకు చెందిన గుగులోతు జయమ్మ (58) గృహిణి. ఆమెకు భర్త మాన్సింగ్, గణేశ్, నరేశ్ సంతానం.
కామారెడ్డి ప్రభుత్వ దవాఖానలో రోగిని ఎలుకలు కరిచిన ఘటనలో ముగ్గురు వైద్యులను సస్పెండ్ చేయడంపై సోమవారం దవాఖాన ఎదుట తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన త�