ఉస్మానియా, గాంధీ దవాఖానలు...ఈ పేర్లు హైదరాబాద్కే కాకుండా రెండు తెలుగు రాష్ర్టాలకు ఒక ఐకాన్. ఇక్కడ నగరవాసులు, తెలంగాణ వాసులే కాదు...దేశంలోని ఇతర రాష్ర్టాలకు చెందిన రోగులు కూడా పెద్ద సంఖ్యలో చికిత్స పొందుత�
Kautala | కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్లోని కౌటాల మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో(Kautala Phc) వైద్యులు (Doctors) లేక సాయంత్రం 4 గంటలకే తాళం వేస్తున్నారు. కౌటాల పీహెచ్సీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉత్తమ వైద్య సేవలు అంద
మట పట్టడం సహజమైన ప్రక్రియ. ఇది మన శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది. శరీరం నుంచి టాక్సిన్లను బయటికి పంపిస్తుంది. అయితే చెమట మరీ ఎక్కువగా పడుతున్నదంటే మాత్రం ఆలోచించాల్సిన విషయమే. చెమట అతిగా పట్టడాన్న
“నువ్వెంత.. నాకేం చెప్పొద్దు.. నేనేం చేయాలో నాకు తెలుసు. ఎవరిని ఎప్పుడు డాక్టర్ దగ్గరకు పంపాలో నాకు తెలియదా? ఇక్కడ నుంచి జరిగి అటు పక్కకు నిలబడు. నీ నంబర్ వచ్చిన తర్వాత పిలుస్తా.
కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లా బనహట్టి తాలుకాలో 25 వేళ్లతో అరుదైన మగ శిశువు జన్మించాడు. క్రోమోజోముల్లో మార్పుల వల్లే ఇలాంటి అరుదైన ఘటనలు జరుగుతుంటాయని వైద్యులు తెలిపారు.
పేదల ధర్మాసుపత్రిగా పేరుగాంచిన హైదరాబాద్ ఉస్మానియా దవాఖానలో వైద్యులు మరో అరుదైన శస్త్రచికిత్స చేశారు. మూడేండ్ల బాలుడికి తల్లి కాలేయాన్ని విజయవంతంగా అమర్చి ఘనతను చాటారు.
సర్కారు వైద్యం కో సం నిరుపేదలు, మధ్య త రగతి కుటుంబాలే అధికంగా ఆధారపడతారు. ఈ క్రమంలో ప్రభుత్వ దవాఖానకు వచ్చిన వారికి మందులు.. సూదులు బయట తెచ్చుకోండంటూ చీటీలు (ప్రిస్క్రిప్షన్) రాస్తుండడంతో సర్కారు దవాఖానల
Snake Bites Man Every Saturday | శనివారం వస్తుందంటే ఒక వ్యక్తి హడలిపోతున్నాడు. ప్రతి శనివారం ఒక పాము అతడ్ని కాటేస్తోంది. 40 రోజుల్లో ఏడుసార్లు పాము కాటుకు గురయ్యాడు. ఆసుపత్రిలో చికిత్స పొంది ఒక్క రోజులోనే కోలుకుంటున్నాడు. ఈ వ�
జమ్మికుంట, హుజూరాబాద్ కేంద్రంగా సాగుతున్న భ్రూణహత్యల రాకెట్ సంచలనం రేపుతున్నది. రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తున్నది. అబార్షన్లు చేయడంలో ఓ ఇద్దరు మహిళా డాక్టర్లే కీలకంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్త�
Doctors Dismissed | ఎలాంటి సమాచారం ఇవ్వకుడా విధులకు గైర్హాజరైన డాక్టర్లపై చర్యలు తీసుకున్నారు. 17 మంది ప్రభుత్వ వైద్యులను డిస్మిస్ చేశారు. నిర్లక్ష్యం, క్రమశిక్షణా రాహిత్యానికి తావు లేదని వార్నింగ్ ఇచ్చారు.
జిల్లాలో డెంగీ విజృంభిస్తున్నది. ఈ ఏడాదిలో ఈ తరహా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల నేపథ్యంలో డెంగీ కేసులు ఇంకా పెరుగుతాయని వైద్యారోగ్య శాఖ భావిస్తున్నది.
అనుకోకుండా వచ్చిన గర్భాన్ని తొలగించుకోవాలనుకున్న వివాహిత. పసిగుడ్డును బేరానికి పెట్టిన వైద్యులు. సంతానం లేని దంపతుల నుంచి సొమ్ము చేసుకోవాలనుకున్న మధ్యవర్తులు.. వెరసి నవజాత శిశువును వి క్రయించిన కేసులో
వరంగల్ ఎంజీఎం దవాఖానను కలెక్టర్ డాక్టర్ సత్యశారద శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. పలు విభాగాల్లో తిరుగుతూ పరిశీలించారు. రోగులతో మాట్లాడి వారికి అందుతున్న సేవలపై ఆరా తీశారు. అన్ని రిజిస్టర్లను పరిశీలిం�
Pregnant Woman Dies | తప్పుడు ఇంజెక్షన్ కారణంగా నిండు గర్భిణీ మరణించింది. కడుపులోని శిశువు కూడా చనిపోయింది. వైద్య దర్యాప్తులో ఈ విషయం నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో నకిలీ డాక్టర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు.