వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంచనాల ప్రకారం మానవ జాతికి ముఖ్యంగా మహిళలకు సాధారణ ప్రసవాలే మంచివి. ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాల్లో సాధారణ ప్రసవాలు అధికంగా ఉండగా, ప్రభుత్వాలు సైతం సాధారణ ప్రస�
విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్నది. ఉండవెల్లి మండలం మారమునగాల-2కు చెందిన ఒనూరు బాషా (45) తనకున్న ఆరెకరాలతోపాటు అదనంగా పొలాన్ని కౌలుకు తీసుకొని పంటలు పండిస్తున్నా�
ప్రజల ఆరోగ్య పరిరక్షణకు నిత్యం సేవలందిస్తున్న గ్రామీణ వైద్యుల పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని తెలంగాణ అనుభవ వైద్యుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చొప్పరి శంకర్ ముద
తాను మరణిస్తూ.. పలువురి జీవితాల్లో వెలుగులు నింపాడో అన్నదాత. నల్గొండ జిల్లా, చింతపల్లికి చెందిన మావిళ్ల వెంకటయ్య (34) వ్యవసాయం చేస్తుంటాడు. ఈనెల 24న వెంకటయ్య బైకుపై చింతపల్లిలోని వ్యవసాయ క్షేత్రం వద్దకు వెళ�
Hair in woman's stomach | ఒక మహిళ కడుపులో 2.5 కిలోల తల వెంట్రుకలు ఉన్నాయి. ఈ విషయం తెలుసుకున్న డాక్టర్లు షాక్ అయ్యారు. వెంట్రుకల ఉండను సర్జరీ ద్వారా తొలగించారు.
బరువు తగ్గడాన్ని ఎవ్వరూ కూడా ఎన్నో ఆరోగ్య సమస్యలకు లక్షణమని చెప్పలేరు. అయితే, ఎలాంటి డైటింగ్ లేకుండానే, బరువు తగ్గడానికి అవసరమైన వ్యాయామాలు చేయకుండానే 6 నెలల్లో శరీర బరువు 5 శాతం తగ్గిపోయిందంటే, అది ఆలోచ�
అత్యవసర చికిత్సపై నిమ్స్ దవాఖానలోని ఆడిటోరియంలో ఆదివారం సదస్సు జరిగింది. అంతర్జాతీయ ట్రామా అండ్ క్రిటికల్ కేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సదస్సులో ముఖ్య అతిథిగా హాజరైన డైరెక్టర్ డాక్టర్ న
Doctors | తెలంగాణలోని బోధనా ఆసుపత్రుల్లో ఒకే చోట 20ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న వైద్యులను ప్రభుత్వం వెంటనే బదిలీ చేయాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కోఠిలోని కార్యాలయంలో డీఎంఈని వైద్యు�
తాను మరణించినా.. నలుగురికి అవయవదానం చేసి జీవించాడు. రామగుండం పరశురాంనగర్కు చెందిన బందెల ఐలయ్య (46) ప్రైవేట్ ఉద్యోగి. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.
డిమాండ్ల సాధనకు బుధవారం నుంచి సమ్మె చేపట్టనున్నట్టు జూనియర్ డాక్టర్లు (జూడా) ప్రకటించారు. ఈ మేరకు జూడా ప్రతినిధులు సోమవారం డీఎంఈ వాణికి నోటీసు అందజేశారు.
Mistake Surgery | బాలిక చేతి వేలికి సర్జరీ చేయాల్సి ఉంది. అయితే డాక్టర్లు ఆ చిన్నారి నాలుకకు ఆపరేషన్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఆ బాలిక పేరెంట్స్ ఆందోళన చెందారు.
ప్రభుత్వ దవాఖానల్లో విధులు నిర్వర్తించే వైద్యులు, సిబ్బంది తీరు మార్చుకోవాలి.. రోగులపై శ్రద్ధ వహించాలి.. అని తెలంగాణ రా ష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్ సూచించారు.
జన్యుపరమైన సమస్యలతో వినికిడి లోపంతో జన్మించిన బ్రిటన్కు చెందిన ఎనిమిది నెలల చిన్నారికి జీన్ థెరపీతో వినికిడి శక్తిని పునరుద్ధరించారు వైద్యులు. ఓపల్ సాండీ అనే చిన్నారికి కేంబ్రిడ్జ్లోని అడ్డెన్బ
RML hospital | దేశ రాజధాని ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా (ఆర్ఎంఎల్) హాస్పిటల్లోని అవినీతి రాకెట్ను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) చేధించింది. లంచాలు తీసుకుంటున్న డాక్టర్లు, నర్సులతో సహా 9 మందిని అరెస్ట్ చేస�