జమ్మికుంట, హుజూరాబాద్ కేంద్రంగా సాగుతున్న భ్రూణహత్యల రాకెట్ సంచలనం రేపుతున్నది. రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తున్నది. అబార్షన్లు చేయడంలో ఓ ఇద్దరు మహిళా డాక్టర్లే కీలకంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్త�
Doctors Dismissed | ఎలాంటి సమాచారం ఇవ్వకుడా విధులకు గైర్హాజరైన డాక్టర్లపై చర్యలు తీసుకున్నారు. 17 మంది ప్రభుత్వ వైద్యులను డిస్మిస్ చేశారు. నిర్లక్ష్యం, క్రమశిక్షణా రాహిత్యానికి తావు లేదని వార్నింగ్ ఇచ్చారు.
జిల్లాలో డెంగీ విజృంభిస్తున్నది. ఈ ఏడాదిలో ఈ తరహా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల నేపథ్యంలో డెంగీ కేసులు ఇంకా పెరుగుతాయని వైద్యారోగ్య శాఖ భావిస్తున్నది.
అనుకోకుండా వచ్చిన గర్భాన్ని తొలగించుకోవాలనుకున్న వివాహిత. పసిగుడ్డును బేరానికి పెట్టిన వైద్యులు. సంతానం లేని దంపతుల నుంచి సొమ్ము చేసుకోవాలనుకున్న మధ్యవర్తులు.. వెరసి నవజాత శిశువును వి క్రయించిన కేసులో
వరంగల్ ఎంజీఎం దవాఖానను కలెక్టర్ డాక్టర్ సత్యశారద శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. పలు విభాగాల్లో తిరుగుతూ పరిశీలించారు. రోగులతో మాట్లాడి వారికి అందుతున్న సేవలపై ఆరా తీశారు. అన్ని రిజిస్టర్లను పరిశీలిం�
Pregnant Woman Dies | తప్పుడు ఇంజెక్షన్ కారణంగా నిండు గర్భిణీ మరణించింది. కడుపులోని శిశువు కూడా చనిపోయింది. వైద్య దర్యాప్తులో ఈ విషయం నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో నకిలీ డాక్టర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు.
స్నేహితుడి ఆస్తి కొట్టేయాలని భావించిన యువకుడు సినీ రచయితల ఊహకు సైతం అందని ప్లాన్ వేశాడు. వైద్యులతో కలిసి కుట్రపన్ని లింగమార్పిడి ఆపరేషన్ చేయించాడు. ఆపై పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. యువకుడి తండ్రి�
అఖిల భారత వైద్య, విజ్ఞాన శాస్ర్తాల సంస్థ (ఎయిమ్స్)లో అద్భుతం జరిగింది. అత్యంత అరుదైన రక్త సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మహిళకు మృత శిశువు జన్మించకుండా కాపాడింది. వివరాల్లోకి వెళితే... హర్యానాలోని గ్రామీణ �
‘వైద్యులు విధులకు హాజరుకాకపోయినా రిజిస్టర్లో మాత్రం సంతకాలు ఉన్నాయి. ప్రస్తుతం ఒక్కరే డ్యూటీలో ఉన్నారు. మిగతా వారు ఎక్కడ? ఇది ప్రభుత్వ దవాఖాన? లేక ప్రైవేటుదా? అసలు సమయ పాలన వర్తించదా?’ అంటూ వైద్యులపై జిల
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంచనాల ప్రకారం మానవ జాతికి ముఖ్యంగా మహిళలకు సాధారణ ప్రసవాలే మంచివి. ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాల్లో సాధారణ ప్రసవాలు అధికంగా ఉండగా, ప్రభుత్వాలు సైతం సాధారణ ప్రస�
విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్నది. ఉండవెల్లి మండలం మారమునగాల-2కు చెందిన ఒనూరు బాషా (45) తనకున్న ఆరెకరాలతోపాటు అదనంగా పొలాన్ని కౌలుకు తీసుకొని పంటలు పండిస్తున్నా�
ప్రజల ఆరోగ్య పరిరక్షణకు నిత్యం సేవలందిస్తున్న గ్రామీణ వైద్యుల పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని తెలంగాణ అనుభవ వైద్యుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చొప్పరి శంకర్ ముద