ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం..దవాఖానల్లో అత్యాధునిక వసతులను కల్పిస్తున్నది. రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మెరుగైన సేవలను అందిస్తున్నది.
సహజ ప్రసవం అత్యుత్తమని, సురక్షితమని డాక్టర్లు చెబుతున్నారు. వైద్యపరంగా తప్పనిసరి అయినప్పుడు మాత్రమే సిజేరియన్ వైపు మొగ్గు చూపాలి. గర్భిణుల విషయంలో రెండోనెల నుంచే జాగ్రత్తలు తీసుకుంటే ప్రసవం సహజంగా జర
హాస్పిటల్ ప్రీమియర్ లీగ్(హెచ్పీఎల్) సీజన్-8లో వానర క్రికెట్ క్లబ్ విజేతగా నిలిచింది. గత రెండు నెలలుగా సాగిన టోర్నీలో వైద్యులు మెరుగైన ప్రదర్శన కనబరిచారు. బుధవారం ఫైనల్లో స్టాలియన్స్ 11పై వానర సీస
రాష్ట్ర ప్రభుత్వం సర్కారు దవాఖానల్లో సకల సౌకర్యాలు కల్పిస్తూ నిరుపేదలకు మెరుగైన వైద్యమందిస్తున్నది. ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే ప్రైవేట్ ఆసుపత్రులకు పరుగులు తీసే పని లేకుండా ప్రభుత్వ దవాఖానల్లోనే అన్న�
నెలలు నిండకముందే ముందే కేవలం 890 గ్రాముల బరువుతో పుట్టిన శిశువుతోపాటు తల్లిని మల్లారెడ్డి నారాయణ దవాఖాన వైద్య బృందం ప్రాణాపాయ స్థితి నుంచి రక్షించింది.
Generic Medicine | కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ప్రతి దవాఖాన, వెల్నెస్ సెంటర్లు ఇక నుంచి తప్పక చవకగా లభించే జనరిక్ మందులనే రోగులకు సిఫార్సు చేయాలని, అలా ప్రిస్ర్కైబ్ చేయని డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటా�
వేసవి కాలం మనషులకే కాదు మూగ జీవాలకూ సంకటమే. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వంటి వాటితో ప్రజలు వేసవితాపం నుంచి ఉపశమనం పొందుతున్నారు. మరి పశువుల సంగతేంటి? రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి వాటిని ఎలా కాపాడు�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచే ఉగ్రభానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. కొన్ని రోజులుగా అకాల వర్షాలతో వాతావరణం చల్లబడింది.
రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో 1,442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ) విడుదల చేసింది.
గ్యాంగ్స్టర్ టిల్లు తాజ్పురియా హత్యకు గురయ్యాడు. తీహార్ జైలులో మంగళవారం జరిగిన దాడిలో అతడు మృతిచెందాడు. ఓ కేసులో 2015 నుంచి టిల్లు అలియాస్ సునీల్ మాన్ తీహార్ జైలులో ఉంటున్నాడు. అదే జైలులో ఉన్న అతడి
ఎండాకాలం అంటేనే పిల్లలు ఎగిరి గంతులేస్తారు. స్కూల్, హోం వర్క్ లాంటివి లేకుండా స్వేచ్ఛగా ఆడుకోవచ్చని మురిసిపోతుంటారు. పిల్లలకు వినోదాన్ని పంచే వేసవి రానే వచ్చింది.
కరీంనగర్ మండలం నగునూర్ గ్రామంలోని ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో వైద్యులు పదేండ్ల చిన్నారికి అరుదైన గుండె శస్త్రచికిత్స చేశారు. మంచిర్యాల జిల్లా కోటపల్లికి చెందిన చిగురాల శారద-సత�