శ్వాస నాళంలో భారీ కణితి ఏర్పడటం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ వ్యక్తికి కిమ్స్ వైద్యులు ఊరట కల్పించారు. రిజిడ్ బ్రాంకోస్కోపీ అనే పరికరం ద్వారా ఎండోస్కొపీ పద్ధతిలో ఆ కణితిని తొలగించినట్ట�
నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ దవాఖానతోపాటు మెడికల్ కళాశాలలో సూపర్ స్పెషాలిటీ సేవలందించేందుకు 29 మంది వైద్య నిపుణులు రానున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆదివారం ఒక ప్రకటన విడుద�
వరంగల్ ఎంజీఎం దవాఖానలో వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేసి ఓ మహిళ ప్రాణాలు కాపాడారు. ప్రైవే ట్ దవాఖానాల్లో సాధ్యం కాదన్న ఆపరేషన్ను విజయవంతంగా చేసి, ప్రభుత్వ వైద్యులు తమ సత్తాను చాటారు.
గర్భిణులకు మెరుగైన వైద్యమందించాలని డీఎంహెచ్వో సుబ్బారాయుడు సిబ్బందిని ఆదేశించారు. సోమవారం మంచిర్యాలలోని మతా శిశు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించి వైద్యులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
Doctors | ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో తిరిగి వచ్చిన వైద్య విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఏడాది గడిచినా ఇప్పటికీ దాదాపు 10 వేల మంది చదువుపై స్తబ్ధత కొనసాగుతున్నది. గత ఏడాది ఫిబ్రవరి 24 నుంచ�
Doctor | ఆరేండ్ల కింద వైద్యురాలు ఓ మహిళకు డెలివరీ చేసి, కడుపులోనే కత్తెర మరిచిపోయి కుట్లు వేసిన ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్లోని (Andhrapradesh) చిత్తూరు (Chittoor) జిల్లా కుప్పం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. గడిపల్లి మండలం సెట్టిపల్లి వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది.
ఐఐటీ, మెడిసిన్ తదితర ఉన్నత విద్యాభ్యాసం అనేది పేద, మధ్యతరగతి విద్యార్థులకు నిన్నా మొన్నటి వరకు అందని ద్రాక్ష. అప్పు చేసి కోచింగ్ తీసుకోవాల్సిన పరిస్థితి.
అవి స్వాతంత్య్రం కోసం ఉధృతంగా పోరాటాలు జరుగుతున్న రోజు లు. భరతమాత దాస్యశృంఖలాలు తెగిపోయే రోజులు ఎంతో దూరంలో లేవని, భయం వీడి ఉద్యమంలో పాల్గొనాలంటూ స్వాతంత్య్ర సమరయోధులు పిలుపునిస్తున్నారు.
కరోనా పాండమిక్ ప్రపంచాన్ని ఎన్ని కష్టాలకు గురిచేసిందో చూశాం. ఆ కష్టాలకు తెరరూపమిస్తూ ఓ చిత్రంలో నటిస్తున్నది బాలీవుడ్ తార రిచా చద్దా. కరోనా రోగులకు చికిత్స అందించడంలో ప్రాణాలకు తెగించి సేవలందించారు �