hyderabad | ఓ గర్భిణి నెలలు నిండకముందే బిడ్డకు జన్మనిచ్చింది. అనేక సమస్యలతో పుట్టిన ఆ పసికందుకు రెండున్నర నెలల పాటు చికిత్స అందించి ప్రాణాలతో కాపాడారు. ఈ ఘటన హైదరాబాద్
కడుపులో నొప్పితో తీవ్ర ఇబ్బంది పడిన ఆ మహిళను డబ్లిన్లోని సెయింట్ విన్సెంట్స్ యూనివర్శిటీ హాస్పిటల్కు తరలించారు. అక్కడి వైద్యులు ఎక్స్ రే తీయగా ఆమె పొత్తి కడుపు, పేగుల్లో చిన్న సైజు బ్యాటరీలు ఉన్నట్ల�
లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 ఆరోగ్యంపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వైద్య పర్యవేక్షణలో ఆమె ఉండాలని సిఫార్సు చేశారు. ఈ మేరకు బకింగ్హామ్ ప్యాలెస్ గురువారం ప్రకటించింది. ప్రస్తుతం ఆమె స్కాట్లాండ్�
వివిధ కారణాలతో దెబ్బతిన్న కార్నియాల స్థానంలో వాడేందుకు తొలిసారిగా 3డీ ప్రింటెడ్ కృత్తిమ మానవ కార్నియాను బంజారాహిల్స్లోని ఎల్వీ ప్రసాద్ వైద్య విజ్ఞాన సంస్థ, సీసీఎంబీ శాస్త్రవేత్తలు, ఐఐటీ హైదరాబాద్
సాధారణ ప్రసవాలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకొన్నది. నార్మల్ డెలివరీ చేస్తే వైద్య సిబ్బందికి రూ.3 వేలు ప్రోత్సాహకం అందించనున్నది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. స�
రాజస్థాన్లోని జోధ్పూర్లో అరుదైన ఘటన చోటుచేసుకున్నది. ఎలాంటి సర్జరీ చేయకుండా ఒక వ్యక్తి కడుపులో నుంచి ఒక్కొక్కటిగా 50కి పైగా నాణేలను వైద్యులు బయటకు తీశారు. విపరీతమైన కడుపునొప్పి రావడంతో 40 ఏండ్ల బాధితు�
‘కీపిటప్.. బాగా పనిచేస్తున్నారు..పేద ప్రజలకు మీ సేవలు ఇలాగే అందించాలి’ అని వేములవాడ ఏరియా దవాఖాన వైద్యులను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అభినందించారు. ఆదివారం హైదరాబాద్లోని మంత్రి
ప్రాణాలు కాపాడాల్సిన వైద్యుడు దొంగగా మారాడు. తాను పనిచేస్తున్న దవాఖాన యజమాని ఇంట్లోనే చోరీకి పాల్పడి దొరికిపోయాడు. కేసుకు సంబంధించిన వివరాలను హుజూర్నగర్ పోలీస్స్టేషన్లో సీఐ రామలింగారెడ్డి విలేకర
కరీంనగర్ మెడికవర్ దవాఖాన వైద్యులు శతాధిక వృద్ధురాలికి తుంటి ఎముక ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేశా రు. అనేక దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఆమెకు ఆర్థోపెడిక్ సర్జన్ సాయిఫణిచంద్ర నేతృత్వంలోని వై�
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని ఎడ్లబంజరు గ్రామానికి చెందిన మహిళకు లంకాసాగర్ పీహెచ్సీ వైద్యులు టార్చిలైట్ల వెలుతురులో ప్రసవం చేసి శభాష్ అనిపించుకొన్నారు. మేడిపల్లి దుర్గా భవానికి గురువారం అర్ధరా