పేద ప్రజలకు సీఎం సహాయనిధి కొండంత అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. పట్టణంలోని తిరుమలకాలనీకి చెందిన అశోక్రెడ్డికి రూ. 60వేలు, ఆనంద్కాలనీకి చెందిన అబ్దుల్కు రూ. 56 వేలు, చటాన్పల్లి�
గర్భిణుల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపం నివారించడానికి ప్రభుత్వం న్యూట్రిషన్ కిట్స్ అందించాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 9 జిల్లాల్లో న్యూట్రిషన కిట్స్ పంపిణీని డిసెంబర్ మొదటి వారంలో ప్రార
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని, సంక్రాంతి లోపు లబ్ధిదారులను ఎంపిక చేసి అప్పగించేలా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని రోడ్లు భవనాల�
పేదవారికి గూడు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు పడక గదుల ఇండ్ల పథకంలో భాగంగా ఎంపికైన లబ్ధిదారులకు జనవరి 15, 2023 నా టికి పంపిణీ చేసేందుకు సిద్ధం చేయాలని రాష్ట్ర రోడ్డు, భవనాలు
పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర సర్కారు కృషి చేస్తున్నది. ఇందులో వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలను చేపట్టింది. ఖర్చుకు వెనుకాడకుండా లబ్ధిదారులకు నాణ�
రాష్ట్రంలోని ప్రజలకు కంటి సమస్యలను దూరం చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించాలని ఇటీవల ఆదేశాల జారీ చేశారు. తొలి విడుత 2018 ఆగస్టు 15న ప్రారంభించగా 3,24,644 మందికి అత్య�
రాష్ట్రంలో పేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. రాష్ట్రంలో 2,91,057 ఇండ్లను మంజూరు చేయగా, అందులో 1,29,528 ఇండ్ల నిర్మాణం పూర్తయిందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల �
రాష్ట్ర ప్రభుత్వం పలు సామాజిక వర్గాలను అక్కున చేర్చుకుంటూ, వారి ఆర్థికపరమైన ఎదుగుదలకు కృషి చేస్తున్నది. అందులో భాగంగా మత్స్యకార సొసైటీలకు ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తూ మత్స్యకారుల జీవితాల్లో వెలు
పేదల సొంతింటి కల నేరవేరింది. తిమ్మాపూర్లో డబుల్ బెడ్రూం ఇండ్ల గృహప్రవేశం పండుగలా సాగింది. తిమ్మాపూర్లో 2.5కోట్లతో నిర్మించిన 50డబుల్ బెడ్రూం ఇండ్లను శుక్రవారం రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మె�
‘ప్రస్తుత పరిస్థితుల్లో సహజసిద్ధమైన ప్రకృతి ఇచ్చిన పంటలు గానీ, పండ్లు గానీ లేవు. ఇలాంటి సమయంలో చిన్నారులకు పోషకాహారం అవసరం. విటమిన్లు కలిగిన పోషకాహారంతోనే ఆరోగ్యవంతమైన సమాజం తయారవుతుందని’ రాష్ట్ర ప్రణ
ప్రభుత్వ సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేస్తామని కలెక్టర్ భారతీ హోళికేరి స్పష్టం చేశారు. మంచిర్యాలలోని జడ్పీ సమావేశ మందిరంలో చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన జడ్పీ �
ప్రతి నిరుపేద కుటుంబానికి గూడు కల్పించాలనే గొప్ప సంకల్పంతో సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకాన్ని అమలు చేసి పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బా�
చేపపిల్లల పంపిణీ జోరుగా సాగుతున్నది. ఇప్పటికే అన్ని జిల్లాలో పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 10 కోట్ల చేప పిల్లలను చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో విడుదల చేశారు. అత్యధికంగా మె�