రాష్ట్ర ప్రభుత్వం పలు సామాజిక వర్గాలను అక్కున చేర్చుకుంటూ, వారి ఆర్థికపరమైన ఎదుగుదలకు కృషి చేస్తున్నది. అందులో భాగంగా మత్స్యకార సొసైటీలకు ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తూ మత్స్యకారుల జీవితాల్లో వెలు
పేదల సొంతింటి కల నేరవేరింది. తిమ్మాపూర్లో డబుల్ బెడ్రూం ఇండ్ల గృహప్రవేశం పండుగలా సాగింది. తిమ్మాపూర్లో 2.5కోట్లతో నిర్మించిన 50డబుల్ బెడ్రూం ఇండ్లను శుక్రవారం రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మె�
‘ప్రస్తుత పరిస్థితుల్లో సహజసిద్ధమైన ప్రకృతి ఇచ్చిన పంటలు గానీ, పండ్లు గానీ లేవు. ఇలాంటి సమయంలో చిన్నారులకు పోషకాహారం అవసరం. విటమిన్లు కలిగిన పోషకాహారంతోనే ఆరోగ్యవంతమైన సమాజం తయారవుతుందని’ రాష్ట్ర ప్రణ
ప్రభుత్వ సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేస్తామని కలెక్టర్ భారతీ హోళికేరి స్పష్టం చేశారు. మంచిర్యాలలోని జడ్పీ సమావేశ మందిరంలో చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన జడ్పీ �
ప్రతి నిరుపేద కుటుంబానికి గూడు కల్పించాలనే గొప్ప సంకల్పంతో సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకాన్ని అమలు చేసి పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బా�
చేపపిల్లల పంపిణీ జోరుగా సాగుతున్నది. ఇప్పటికే అన్ని జిల్లాలో పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 10 కోట్ల చేప పిల్లలను చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో విడుదల చేశారు. అత్యధికంగా మె�
మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో బతుకమ్మ చీరల పంపిణీ కొనసాగుతున్నది. శనివారం పలుచోట్ల ఎమ్మెల్యేలు పాల్గొని ఆడబిడ్డలకు కానుకలు అందిం చారు. సర్కారు పంపిన రంగు రంగుల డిజైన్లు, జరీ అంచులను చూస్తూ మురిసిపోయ�
ఆయిల్పామ్ సాగుకు రాష్ట్ర ప్రభుత్వం రాయితీలిస్తున్నదని, మొక్క దశలో రెండేళ్లు కాపాడితే 20 సంవత్సరాల వరకూ రైతులకు కాసులు కురిపిస్తాయని రాష్ట్ర ఆయిల్ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి �
తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని నర్సంపేట మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని 15 గ్రామ పంచా�
బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడచులకు అందించే బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి ప్రారంభించనున్నారు. జిల్లావ్యాప్తంగా 3,46,000 బతుకమ్మ చీరలు పంపిణీకి ప్
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగకు చీరలు పంపిణీ చేసేందుకు రాష్ట్ర సర్కారు ముహూర్తం ఖరారు చేసింది. మంచిర్యాల జిల్లాకు 2,83,909, ఆసిఫాబాద్ జిల్లాకు 1,91,065 కానుకలు చేరుకోగా, నేటి నుంచి �
స్వరాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలతో పేదల ముఖాల్లో చిరునవ్వులు విరబూస్తున్నాయని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు.
జిల్లాలోని చెరువుల్లో ఉచితంగా చేప పిల్లలు వదులుతున్నారు. ఈ ఏడాది 2.06 కోట్ల పిల్లల్ని జలాశయాల్లో వదలాలని ప్రభుత్వం నిర్దేశించింది. మొత్తం 745 చెరువుల్లో వదిలేందుకు కార్యాచరణ రూపొందించింది. ఇప్పటికే మాదన్న�
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకైన బతుకమ్మ పండుగకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తున్నది. ఆడబిడ్డలు సంతోషంగా పండుగ నిర్వహించుకోవాలన్న ఉద్దేశంతో సర్కారు కానుకగా ఏటా చీరలు పంపిణీ చేస్తున్నది. 18ఏ