సమాజ హితం కోసం బాధ్యతాయుతంగా పని చేయడమే పోలీసుల ప్రథమ కర్తవ్యమని కుమ్రంభీం ఆసిఫాబాద్ ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. పోలీసులు మీకోసంలో భాగంగా తిర్యాణి పోలీసుల ఆధ్వర్యంలో మంగీ గ్రామంలో మెడిలైఫ్ హాస్పిట�
పిల్లల్లో అనారోగ్యానికి కారణమయ్యే నులి పురుగుల నివారణకు రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. 1 నుంచి 19 ఏండ్లలోపు వారికి అల్బెండజోల్ మాత్రలను పంపిణీకి కార్యాచరణను రూపొందించింది.
న్యూస్ పేపర్ డిస్ట్రిబ్యూటర్ల సమస్యలను పరిష్కరించాలని డిస్ట్రిబ్యూటర్ల సంఘం నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ప్రతి ఏజెంట్కు ఎలక్ట్రిక్ బైక్ను సబ్సిడీపై అందించాలని, ప్రింట్ మీడియా డిస్ట్రిబ్యూటర�
నైజాం ప్రాంతంలో ముందస్తుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం కొన్ని థియేటర్లలో ‘హను-మాన్' చిత్రాన్ని ప్రదర్శించడంలేదని, ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని కోరుతూ ‘హను-మాన్' చిత్ర డిస్ట్రిబ్యూటర్స్ మైత్రీ మూవీ మే�
ఎన్నికల పోలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. పోలింగ్ కేంద్రాల మొదటి దశ ర్యాండమైజేషన్ను శుక్రవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో
రాష్ట్రంలో రూ.50 వేల కోట్లతో విద్యుత్తు రంగాన్ని బలోపేతం చేశామని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి వెల్లడించారు. తద్వారా 2014 అనంతరం విద్యుత్తు సరఫరాలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం రికార్డ్ సృష్టించిందని
ఏటా మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా (Asthama) వ్యాధిగ్రస్తులకు అందించే చేప ప్రసాదం (Fish Prasadam) పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) ప్రారంభించారు.
పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనున్నది. అటవీ భూములను సంరక్షిస్తూ.. పోడు భూములపై ఆధారపడి జీవించే గిరిజనులు, గిరిజనేతరులకు హక్కు పత్రాలు త్వరలో అందనున్నాయి. ఆదివారం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత�
తల్లీబిడ్డల సంరక్షణ కోసం ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ‘కేసీఆర్ న్యూట్రిషన్ కిట్' ఆడబిడ్డలకు వరంగా మారింది. మారుమూల ప్రాంతాల్లోని గర్భిణులు, బాలింతలు పౌష్టికాహార లోపంతో పాటు రక్తహీనతతో బాధ పడుతున్నార�
రాష్ట్రంలోని అన్ని మతాల ను బీఆర్ఎస్ ప్రభుత్వం సమానంగా ఆదరిస్తున్నది. ప్రధాన పండుగలను అధికారికంగా నిర్వహిస్తున్నది. ఆయా పండుగలకు దుస్తులను పంపిణీ చేస్తున్నది. ఇందులో భాగంగా పవిత్ర రంజాన్ సందర్భంగా ఏ
రెండో విడత 3.38 లక్షల గొర్రెల పంపిణీ లక్ష్యంగా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్టు రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ వెల్లడించారు. ఏర్పాట్లపై సోమవారం హైదరాబాద్లోని సంస్థ �
సీఎం కేసీఆర్ పేదల ఆపద్బాంధవుడని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. నాగారం మున్సిపాలిటీలో సోమవారం 58 జీవో కింద 84 మందికి ఇండ్ల పట్టాలు, 34 మందికి కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మంత్రి అందజేశారు.
పైలేరియా వ్యాధిగ్రస్తులను సీఎం కేసీఆర్ ప్రభుత్వం గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నదని, అందుకే వారికి ఆసరా పిం ఛన్లు అందజేస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. రూ.40 లక