కాల్వశ్రీరాంపూర్ మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పాఠ్య పుస్తకాల పంపిణీ చేసినట్లు మండల విద్యాధికారి ఎస్ మహేష్ తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నూతన విద్యసంవత్సరంగాను ముందస్తుగా ప్రభుత్వం పంపిణీ చేసిన పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫామ్స్ రామగుండం మండల విద్యాధికారి గడ్డం చంద్రయ్య పంపిణీ చేశారు.
రాజీవ్ యువ వికాసం అమలుపై బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ర్ట ప్రధాన కార్యదర్శి కే రామ కృష్ణారావుతో కలిసి బుధవారం హైదరాబాద్లోని సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వా�
నస్రుల్లాబాద్ మండలంలోని మైలారం గ్రామ శివారులో గల కొచ్చర్ మైసమ్మ ఆలయానికి ఆదివారం బోధన్ పట్టణానికి చెందిన చింతామణి సప్తగిరి 11 గ్రాముల బంగారు రెండు గాజులను ఆలయ కమిటీ సభ్యులకు ఆయన ఆదివారం అందజేశారు.
ఎండాకాలం ప్రారంభం అయిందంటే చాలు అంబలి పంపిణీ చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం ఇందిరానగర్ గ్రామానికి చెందిన దేవర వినోద్ ప్రతీ సంవత్సరం వేసవికాలంలో అంబలి
రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం సబ్సిడీతో రైతులకు పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ చేస్తుందని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. జిల్లా కేంద్రంలోని పెద్దపల్లి బస్టాండ్ వద్ద గల గోదాంలో జీలుగు విత్తనాల పంపణీనీ పెద్దపల్ల
జిల్లాలో మహిళా సంఘాలకు ధాన్యం కొనుగోలు కమీషన్ పంపిణీ కథ ఆటకెక్కింది. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందంగా, కలెక్టర్ ఆదేశించినా సంఘాలకు మాత్రం ఇప్పటివరకు కమీషన్ పంపిణీ చేయలేదు.
అంగన్వాడీ స్కూల్లకు వేసవి సెలవులు ఉన్నందున పిల్లలు, బాలింతలు, గర్భిణీలకు బుధవారం టెక్ హోమ్ రేషన్ పంపిణీ చేశారు. జగిత్యాలలోని విద్యానగర్ అంగన్వాడీ కేంద్రంలో సెక్టార్-1 సూపర్ వైజర్ కవితారాణి ఆధ్వర్యంలో అం
తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ పండుగ. పూల పండుగను ఆడబిడ్డలు సంబురంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఆడపడుచుకు ఉచితంగా చీరలను (Bathukamma Sarees) అందించింది. ఏటా బతుకమ్మ పండుగకు ముందు పం�
nizamabad | మాచారెడ్డి : మాచారెడ్డి మండలంలోని అక్కాపూర్ గ్రామంలో రేషన్ లబ్ధిదారులకు కాంగ్రెస్ నాయకులు గురువారం సన్న బియ్యం పంపిణి చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారు. నిరుపేదలందరూ సన్న బియ�
NIZAMABAD COLLECTOR | కంటేశ్వర్, ఏప్రిల్ 02 : జిల్లాలో సన్న బియ్యం పంపిణీ ప్రక్రియ సాఫీగా జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు.
సమాజ హితం కోసం బాధ్యతాయుతంగా పని చేయడమే పోలీసుల ప్రథమ కర్తవ్యమని కుమ్రంభీం ఆసిఫాబాద్ ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. పోలీసులు మీకోసంలో భాగంగా తిర్యాణి పోలీసుల ఆధ్వర్యంలో మంగీ గ్రామంలో మెడిలైఫ్ హాస్పిట�
పిల్లల్లో అనారోగ్యానికి కారణమయ్యే నులి పురుగుల నివారణకు రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. 1 నుంచి 19 ఏండ్లలోపు వారికి అల్బెండజోల్ మాత్రలను పంపిణీకి కార్యాచరణను రూపొందించింది.
న్యూస్ పేపర్ డిస్ట్రిబ్యూటర్ల సమస్యలను పరిష్కరించాలని డిస్ట్రిబ్యూటర్ల సంఘం నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ప్రతి ఏజెంట్కు ఎలక్ట్రిక్ బైక్ను సబ్సిడీపై అందించాలని, ప్రింట్ మీడియా డిస్ట్రిబ్యూటర�