ప్రతి పేదోడికీ సొంత ఇల్లు అనేది ఒక కల. దాని సాకారానికి తెలంగాణ ప్రభు త్వం రెండు పడకల ఇండ్లు కట్టిస్తామని ప్రకటించి.. ఇచ్చిన మాట ప్రకారం నగరాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ అర్హులైన ప్రతి ఒక్కరికీ డబుల్ బె�
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్నకంగా అమలు చేస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపులో గ్రామస్తులైన నిరుపేదలకే ప్రథమ ప్రాధాన్యత ఉంటుదని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ స్పష్టం చేశారు. బుధ�
సంక్రాంతి నాటికి డబుల్బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు పూర్తిచేయాలని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అధికారులను ఆదేశించారు. అర్హులందరికీ ఇండ్లు అందేలా లబ్ధిదారుల ఎంపిక పూర్తిచ
నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్లతో పాటు పనులు తుది దశకు చేరిన ఇండ్లను ఉన్నతాధికారులు సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. పనుల పురోగతి, ఇండ్ల కేటాయింపు ఏర్పాట్లపై సమీక్షలు జరుపుతున్న�
పేద ప్రజలకు సీఎం సహాయనిధి కొండంత అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. పట్టణంలోని తిరుమలకాలనీకి చెందిన అశోక్రెడ్డికి రూ. 60వేలు, ఆనంద్కాలనీకి చెందిన అబ్దుల్కు రూ. 56 వేలు, చటాన్పల్లి�
గర్భిణుల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపం నివారించడానికి ప్రభుత్వం న్యూట్రిషన్ కిట్స్ అందించాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 9 జిల్లాల్లో న్యూట్రిషన కిట్స్ పంపిణీని డిసెంబర్ మొదటి వారంలో ప్రార
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని, సంక్రాంతి లోపు లబ్ధిదారులను ఎంపిక చేసి అప్పగించేలా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని రోడ్లు భవనాల�
పేదవారికి గూడు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు పడక గదుల ఇండ్ల పథకంలో భాగంగా ఎంపికైన లబ్ధిదారులకు జనవరి 15, 2023 నా టికి పంపిణీ చేసేందుకు సిద్ధం చేయాలని రాష్ట్ర రోడ్డు, భవనాలు
పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర సర్కారు కృషి చేస్తున్నది. ఇందులో వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలను చేపట్టింది. ఖర్చుకు వెనుకాడకుండా లబ్ధిదారులకు నాణ�
రాష్ట్రంలోని ప్రజలకు కంటి సమస్యలను దూరం చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించాలని ఇటీవల ఆదేశాల జారీ చేశారు. తొలి విడుత 2018 ఆగస్టు 15న ప్రారంభించగా 3,24,644 మందికి అత్య�
రాష్ట్రంలో పేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. రాష్ట్రంలో 2,91,057 ఇండ్లను మంజూరు చేయగా, అందులో 1,29,528 ఇండ్ల నిర్మాణం పూర్తయిందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల �