తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని నర్సంపేట మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని 15 గ్రామ పంచా�
బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడచులకు అందించే బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి ప్రారంభించనున్నారు. జిల్లావ్యాప్తంగా 3,46,000 బతుకమ్మ చీరలు పంపిణీకి ప్
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగకు చీరలు పంపిణీ చేసేందుకు రాష్ట్ర సర్కారు ముహూర్తం ఖరారు చేసింది. మంచిర్యాల జిల్లాకు 2,83,909, ఆసిఫాబాద్ జిల్లాకు 1,91,065 కానుకలు చేరుకోగా, నేటి నుంచి �
స్వరాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలతో పేదల ముఖాల్లో చిరునవ్వులు విరబూస్తున్నాయని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు.
జిల్లాలోని చెరువుల్లో ఉచితంగా చేప పిల్లలు వదులుతున్నారు. ఈ ఏడాది 2.06 కోట్ల పిల్లల్ని జలాశయాల్లో వదలాలని ప్రభుత్వం నిర్దేశించింది. మొత్తం 745 చెరువుల్లో వదిలేందుకు కార్యాచరణ రూపొందించింది. ఇప్పటికే మాదన్న�
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకైన బతుకమ్మ పండుగకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తున్నది. ఆడబిడ్డలు సంతోషంగా పండుగ నిర్వహించుకోవాలన్న ఉద్దేశంతో సర్కారు కానుకగా ఏటా చీరలు పంపిణీ చేస్తున్నది. 18ఏ
పూల పండుగ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలకు పంపిణీని చేసేందుకు బతుకమ్మ చీరలు సిద్ధమయ్యాయి. ఈ ఏడా ది రూ.340 కోట్ల వ్యయంతో.. 30రకాల రంగులు, 800 కలర్ కాంబినేషన్లు, 240 పైచిలుకు వెరైటీ డిజైన్లతో కోటి 18లక్షల చీరలను
అర్హులైన వారందరికీ ఆసరా పింఛన్లు అందజేయనున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పేర్కొన్నారు. మంగళవారం ఓల్డ్బోయిన్పల్లి డివిజన్ పరిధి భాగ్యశ్రీగార్డెన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి
రంగారెడ్డి జిల్లాలో ఉచిత చేప పిల్లల పంపిణీ షురూ అయ్యింది. సోమవారం మహేశ్వరం నియోజకవర్గంలోని జల్పల్లి చెరువులో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి చేప పిల్లలను వదిలి శ్రీకారం చుట్టారు. మత్స్యకారుల అభ్
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరుచేసిన పెన్షన్లకు సంబంధించిన మంజూరు పత్రాలు, ఐడీ కార్డులను లబ్ధిదారులకు ప్రజాప్రతినిధులు, నాయకులు ఆదివారం పంపిణీ చేశారు. డిచ్పల్లి మండలంలోని కొలిప్యాక్లో ఎమ్మెల్యే బ�
ప్రతి పేదింటికీ ఆసరా పింఛన్లు అందించి సీఎం కేసీఆర్ పెద్దన్నలా నిలుస్తున్నారని కుమ్రం భీం ఆసిఫాబాద్ జడ్పీ చైర్పర్సన్, తెలంగాణ రాష్ట్ర వన్య ప్రాణుల సంరక్షణ కమిటీ సభ్యురాలు కోవ లక్ష్మి కొనియాడారు
తెలంగాణ ప్రభుత్వం ఆసరా పింఛన్ ద్వారా ప్రతి ఇంటికీ రూ.2 వేలు అందించి ఆదుకుంటున్నదని, మళ్లీ టీఆర్ఎస్కేపట్టం కట్టాలని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కొనప్ప పేర్కొన్నారు. సోమవారం బెజ్జూర్ మండల కేంద్రంతో పా�