నిరుపేదలకు సొంతింటి కల నెరవేరింది. సొంతిల్లు రావడంతో లబ్ధిదారుల్లో డబుల్ సం తోషం నెలకొంది. ఇల్లు లేని నిరుపేదలకు సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం వరంగా మారింది. శుక్రవారం దుబ్బాక
రాష్ట్రంలోని దళితుల ఆర్థికాభివృద్ధికే దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. చెన్నూర్లో�
జిల్లాలో దళితబంధు యూనిట్ల గ్రౌండింగ్పై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన సమీక
తెలంగాణలోని పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ జోరందుకొన్నది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,13,535 ఇండ్ల నిర్మాణం 100 శాతం పూర్తయి
దళిత బంధుతో రాష్ట్ర ప్రభుత్వం దళితుల ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టితో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ పథకం ఆర్థిక అసమానతలను, అంతరాలను రూపుమాపి దేశంలో సామాజిక �
పోటీ పరీక్షలు ముగిసే వరకూ ఉద్యోగార్థులు సన్నద్ధతపైనే దృష్టి సారించాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. మిగతా పనులన్నీ పక్కన పెట్టి బాగా చదవాలన్నారు. ఉద్యోగార్థులకు సోమవారం బాన్సువాడలో పీబ�
ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకాన్ని అర్హులందరికీ అందజేస్తున్నామని కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్మొహినుద్దీన్ అన్నారు. ఆదివారం లంగర్హౌస్ డివిజన్ హరిదాస్ పురాలో మహేందర్సింగ్కు దళితబంధు పథక
వానకాలం సీజన్ ప్రారంభం కావడంతో రైతులు సాగుకోసం తిప్పలు పడుతున్నారు. వ్యవసాయ పనులు ఊపందుకున్న సమయంలో అన్నదాతకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. తొమ్మిదో విడుత పంట పెట్టుబడి సాయాన్ని నేట
గొల్లకురుమల ఆర్థిక పురోభివృద్ధికే సీఎం కేసీఆర్ గొర్రెల పంపిణీ పథకం అమలు చేస్తున్నారని రాష్ట్ర షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్ అన్నారు. గొర్రెల లబ్ధిదార
వరంగల్ ఓ సిటీలో దళితబంధు యూనిట్ల పంపిణీ గురువారం పండుగలా జరిగింది. తూర్పు నియోజకవర్గానికి చెందిన 100మందికి కార్లు, ట్రాక్టర్లు, డోజర్లు, గూడ్సు వాహనాలు అందజేయగా లబ్ధిదారుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఇక్క�
రైతులకు కంది విత్తనాలను ఉచితంగా ప్రభుత్వమే అంద జేస్తున్నదని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తెలిపారు. గురువారం వికారాబాద్ మండల పరిధిలోని పీలారం గ్రామంలో ‘మీతో నేను’ కార్యక్రమం నిర్వహించారు. గ్రా�