పర్యావరణ హితమే లక్ష్యంగా నమస్తే తెలంగాణ, వైఆర్పీ ఫౌండేషన్ మట్టి గణపతి విగ్రహాల పంపిణీకి శ్రీకారం చుట్టాయి. నల్లగొండ పట్టణంలో సోమవారం, మంగళవారం ఉదయం 10 గంటల నుంచి విగ్రహాల పంపిణీ జరుగనుంది
రాష్ట్రంలో ఇంటింటికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని భూపాలపల్లి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్నారు. మండలంలోని చెన్నాపురం, రూపిరెడ్డిపల్లి, కనిపర్తి, రేపాక, రేపాకపల్లి, లింగాల, పోచంపల్లి, రంగయ్యపల్�
దేశానికే తెలంగాణ రాష్ట్రం మార్గదర్శకంగా నిలుస్తోందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపాలిటీకి చెందిన 663 మందికి నూతనంగా మంజూరైన పింఛన్ కార్డు
పేదల అభ్యున్నతికి సంక్షేమ పథకాలు అమలు చేయడంతోపాటు వారి ఆత్మగౌరవం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. ఆసరా పథకంలో జనగామ మండలంలో కొత్తగా 1,114 మందికి పింఛన్
విమర్శలు మాని అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. శనివారం ఎలుకుర్తి గ్రామంలోని ఎస్సీ కాలనీలో పర్యటించారు. పక్కనే చెరువు ఉండడంతో కాలనీలో ఉబికి వస్తున్న నీటితో ప్రజలు పడ
ఇంటింటికీ జాతీయ జెండాల పంపిణీ పూర్తి నేడు జిల్లావ్యాప్తంగా ర్యాలీలు సంగారెడ్డిలో ర్యాలీకి మంత్రి హరీశ్రావు కలెక్టరేట్లో 75 అడుగుల భారీ జాతీయ జెండా ఎగురవేత సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ సంగారెడ
ముఖ్యమంత్రి సహాయనిధి పేదలను అనారోగ్య సమయంలో ఆదుకుంటున్నదని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మండల పరిధిలోని గోధుమకుంట గ్రామానికి చెందిన సోమని లక్ష్మమ్మకు సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.35వ�
రానున్న మూడు నాలుగేళ్లలో అర్హులైన ప్రతి దళిత కుటుంబానికీ దళితబంధు సాయం అందుతుందని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని లబ్ధిదారులందరూ ఆర్థికంగా ఎద
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అన్నారు. గురువారం గాజులరామారం డివిజన్ పరిధి లాల్సాబ్గూడకు చెందిన బి.శ్రీనివాస్రాజు, బి.కుమ
దళిత బంధు పథకంతో దళితుల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తెలిపారు. శంషాబాద్ మండలంలోని పలువురు లబ్ధిదారులకు మంజూరైన కార్లను గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుత
దళిత బంధు పథకం ద్వారా దళిత మహిళలు, యువకులు వినూత్న వ్యాపారాలను చేస్తూ నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుతున్నారని, దళిత బంధు పథకం అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వ
రాష్ట్రంలో ఈ ఏడాది ఉచిత చేపపిల్లల పంపిణీకి రం గం సిద్ధమైంది. ఇప్పటికే జిల్లాలవారీగా టెండర్ల ప్ర క్రియ పూర్తి కావడంతో ఈ నెల రెండో వారం నుంచి పంపిణీ ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ సీజన్లో సుమ�
దళిత కుటుంబాల ఆర్థిక అభ్యున్నతికే టీఆర్ఎస్ ప్రభుత్వం ‘దళితబంధు’ పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోందని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని �