ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకాన్ని అర్హులందరికీ అందజేస్తున్నామని కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్మొహినుద్దీన్ అన్నారు. ఆదివారం లంగర్హౌస్ డివిజన్ హరిదాస్ పురాలో మహేందర్సింగ్కు దళితబంధు పథక
వానకాలం సీజన్ ప్రారంభం కావడంతో రైతులు సాగుకోసం తిప్పలు పడుతున్నారు. వ్యవసాయ పనులు ఊపందుకున్న సమయంలో అన్నదాతకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. తొమ్మిదో విడుత పంట పెట్టుబడి సాయాన్ని నేట
గొల్లకురుమల ఆర్థిక పురోభివృద్ధికే సీఎం కేసీఆర్ గొర్రెల పంపిణీ పథకం అమలు చేస్తున్నారని రాష్ట్ర షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్ అన్నారు. గొర్రెల లబ్ధిదార
వరంగల్ ఓ సిటీలో దళితబంధు యూనిట్ల పంపిణీ గురువారం పండుగలా జరిగింది. తూర్పు నియోజకవర్గానికి చెందిన 100మందికి కార్లు, ట్రాక్టర్లు, డోజర్లు, గూడ్సు వాహనాలు అందజేయగా లబ్ధిదారుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఇక్క�
రైతులకు కంది విత్తనాలను ఉచితంగా ప్రభుత్వమే అంద జేస్తున్నదని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తెలిపారు. గురువారం వికారాబాద్ మండల పరిధిలోని పీలారం గ్రామంలో ‘మీతో నేను’ కార్యక్రమం నిర్వహించారు. గ్రా�
రాష్ట్రంలోని దళితుల అభ్యున్నతే సీఎం కేసీఆర్ లక్ష్యమని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. వారిని ఆర్థికంగా అభివృద్ధిలోకి తెచ్చేందుకే దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. దళితబం�
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు యూనిఫామ్ క్లాత్ అందించేందుకు విద్యాశాఖ సిద్ధం చేస్తున్నది. రెండు విడుతల్లో విద్యార్థులకు పంపిణీ చేసేలా ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటిక�
రాష్ట్రంలో గొర్రెల పంపణీ పథకానికి నేషనల్ కో ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్సీడీసీ) నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. శుక్రవారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో పథకం అమలుకు అవసరమైన రుణ
నేటి నుంచి 26వ తేదీ వరకు ఆహార భద్రత లబ్ధిదారులకు ప్రభుత్వం ఐదు కిలోల ఉచిత బియ్యం అందించనున్నది. సంగారెడ్డి జిల్లాలో 845 రేషన్ దుకాణాలుండగా, 3,80,175 కార్డులు.. 12,54,888 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరందరికీ 6274.440 మెట్రిక్�
దళిత బంధు పథకం అర్హులైన ప్రతి ఒకరికి పూర్తి స్థాయిలో అమలయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధుకు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతితో గ్రామాలన్ని పచ్చగా, పరిశుభ్రంగా మారాయని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని సర్వేపల్లి, ఖప్రాయపల్లి గ్రామాల్లో న�