ఒక్కప్పుడు జహీరాబాద్ నియోజకవర్గం అంటే వెనుకబడి ప్రాంతం. ఎర్ర మట్టి అంటేనే జహీరాబాద్ అనే వారు. కానీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం వజ్రాలు పండే మట్టిగా గుర్తింపు తీసుకువచ్చింది తెలంగాణ ప్రభుత్వం. వైద్
అభయహస్తం లబ్ధిదారులకు డబ్బులు తిరిగి చెల్లించే ప్రక్రియను సంగారెడ్డి జిల్లా నుంచి ఆదివారం ఆర్థిక మంత్రి హరీశ్రావు, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రారంభిస్తారు. రాష్ట్రవ్యాప్త�
రూపాయి పెట్టుబడి పెడితే రూపాయిన్నర వచ్చేలా కృషిచేయాలని లబ్ధిదారులకు సూచించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు గ్రామాల్లో అంబే�
సామాజిక సంస్కరణవాది.. ప్రజల మధ్య అంతరాలను చెరిపేసేందుకు ఆమరణాంతం కృషిచేసిన మహనీయుడు.. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ సమాజం నిజమైన నివాళిని అర్పించింది. ఎంతకాలం జీవించామన్�
రోజు వారి జీవన గమనంలో రెండు చేతులుంటేనే జీవితం నడిచేది అంతంత మాత్రం. మానవుడితో పాటు పక్షులు, జం తు జాలమేదైనా.. కాళ్లూ చేతులు ఉంటేనే ఆ జీవులు ఎవరిపై ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించగలవు. ప్రధానంగా మనిషి ఆహార�
సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దేశానికే దిక్సూచిగా ఉన్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. గురువారం మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం యారోనిపల�
దళిత కుటుంబాల ఆర్థిక స్వావలంబన కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు తొలివిడుత యూనిట్ల పంపిణీకి జిల్లాలో రంగం సిద్ధమైంది. జిల్లాలో ఇప్పటికే ఎంపికైన వారిలో 203 మందికి కోరిన యూనిట్లు మంజూరయ్యాయి. �
మార్చి మొదటి వారంలో రాష్ట్రంలో రెండో విడత గొర్రెల పంపిణీకి పశుసంవర్ధకశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. కొత్త లబ్ధిదారులు వారి వాటా కింద డీడీలు చెల్లించాలని సూచిస్తున్నారు. రాష్ట్రంలో మొదటి, రెండు విడతల్�
కొడంగల్ : ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగుతుందని, కరువు కాలంలో కూడా ప్రజా సంక్షేమానికి ఎటువంటి లోటు రాకుండా నిరంతరం కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. శనివా�
వలిగొండ: పేదింటి ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మీ పథకం ఒక వరమని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మీ చెక్�
ఖమ్మం : ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఎల్లప్పుడూ ముందు వరుసలోనే నిలుస్తారనీ,మాట తప్పని నాయకునిగా ఎంపీ నామకు పేరు ఉందని డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం అన్నారు. ప్రధానంగా పేద
పాల్వంచ: పాత పాల్వంచలో రాష్ట్రస్థాయిలో వారం రోజుల పాటు బొందిలి హరి మెమోరియల్ ట్రస్టు క్రికెట్ కప్ (సీజన్-1) టోర్నమెంట్ పోటీలు జరిగాయి. ఈ పోటీలు సోమవారం రాత్రితో ముగిశాయి. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన పాల్వ�
అశ్వారావుపేట : నిరుపేదలు కూడా సంతోషంగా పండుగ జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం అధికారికంగా పండుగలను నిర్వహిస్తుందని, అందుకే పేద కుటుంబాల్లో ఆనందం కోసం ఉచితంగా నూతన దుస్తులు అందిస్తుందని ఎమ్మెల్యే మె�
ఖమ్మం: ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మంత్రి పువ్వాడ అజయ్ పంపిణీ చేశారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ రూ.2.23 కోట్లు, సీఎంఆర్ఎఫ్ చెక్కులకు గాను రూ.1.45కోట్ల రూపాయలను మేయ�