నేటి నుంచి 26వ తేదీ వరకు ఆహార భద్రత లబ్ధిదారులకు ప్రభుత్వం ఐదు కిలోల ఉచిత బియ్యం అందించనున్నది. సంగారెడ్డి జిల్లాలో 845 రేషన్ దుకాణాలుండగా, 3,80,175 కార్డులు.. 12,54,888 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరందరికీ 6274.440 మెట్రిక్�
దళిత బంధు పథకం అర్హులైన ప్రతి ఒకరికి పూర్తి స్థాయిలో అమలయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధుకు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతితో గ్రామాలన్ని పచ్చగా, పరిశుభ్రంగా మారాయని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని సర్వేపల్లి, ఖప్రాయపల్లి గ్రామాల్లో న�
దళితబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. తిర్మలాపూర్ గ్రామానికి చెందిన గుండుమల్ల ప్రవీణ్కుమార్ లబ్ధిదారుడికి దళితబంధు ద్వారా కార్డు కొనుగోలు చేసి అం�
నిరంతరం నాణ్యమైన విద్యుత్తును అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జీ రఘుమారెడ్డి చెప్పారు. వేసవికాలాన్ని విజయవంతంగా ఎదుర�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న చేపపిల్లల పంపిణీకి అవసరమైన చేప విత్తనాలను సరఫరా చేసే అవకాశం రాష్ట్రంలోని మత్స్యకారులకే ఇవ్వాలని ముదిరాజ్ మహాసభ యువజన విభాగం కోరింది. రాష్ట్ర ప్రణాళ
దేశంలో ఎక్కడా లేని విధంగా దళితులను కోటీశ్వరులను చేయడానికే సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. బుధవారం అంబర్పేట మున్సిపల్ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక
దళిత బంధు వారి జీవితాన్ని మార్చేసింది. రోజు వారీ కూలీలుగా ఉన్న వారిని ఏకంగా లారీ ట్రాన్స్పోర్ట్ ఓనర్లను చేసింది. ఇప్పలపల్లికి చెందిన ఐదుగురు మహిళలు కలిసి వినూత్నంగా ఆలోచించి ఉమ్మడి యూనిట్ను ఎంపిక చే�
ఎస్సీల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ దళితబంధు పథకానికి రూపకల్పన చేశారని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈ పథకం అద్భుతమైనదని, దీన్ని యజ్ఞంలా ముందుకు
శాయంపేట మండల కేంద్రంలో శనివారం దళితబంధు యూనిట్ల పంపిణీ పండుగలా జరిగింది. పది మంది లబ్ధిదారులకు మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో దళితబంధు యూనిట్లను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జిల్లా పరిషత
పేద, మధ్యతరగతి కుటుంబాల్లోని ఆడబిడ్డల పెళ్లికి ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకం ద్వారా భరోసా కల్పిస్తోందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని 140 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు ర�
నాటు కోడి ధర 400 రూపాయలు దాటింది. మటన్తో పోటీ పడుతూ ముందుకుపోతున్నదే తప్ప తగ్గేదేలే అంటున్నది. ఈ డిమాండ్ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీలకు చేయూతనందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై పెరటి కోడి పిల్లలను పంపిణ
ది బండ మైసమ్మ బస్తీ కాదని, బండ మైసమ్మనగర్ కాల నీ అని, ఈ ప్రాంతాన్ని చూస్తుంటే ఇక్కడే ఉండాలనిపిస్తుందని రాష్ట్ర గృహనిర్మాణ, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వి. ప్రశాంత్రెడ్డి అన్నారు. అంత బ్రహ్మాండమైన తీరుగా, సీఎ