పేద, మధ్యతరగతి కుటుంబాల్లోని ఆడబిడ్డల పెళ్లికి ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకం ద్వారా భరోసా కల్పిస్తోందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని 140 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు ర�
నాటు కోడి ధర 400 రూపాయలు దాటింది. మటన్తో పోటీ పడుతూ ముందుకుపోతున్నదే తప్ప తగ్గేదేలే అంటున్నది. ఈ డిమాండ్ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీలకు చేయూతనందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై పెరటి కోడి పిల్లలను పంపిణ
ది బండ మైసమ్మ బస్తీ కాదని, బండ మైసమ్మనగర్ కాల నీ అని, ఈ ప్రాంతాన్ని చూస్తుంటే ఇక్కడే ఉండాలనిపిస్తుందని రాష్ట్ర గృహనిర్మాణ, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వి. ప్రశాంత్రెడ్డి అన్నారు. అంత బ్రహ్మాండమైన తీరుగా, సీఎ
ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుచేస్తున్న గొర్రెల పంపిణీ పథకం ద్వారా గొల్ల కురుమలు ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారని గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ పేర్కొన్నారు. రెండో విడత �
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు అన్ని రంగాల్లోనూ మొండిచెయ్యి చూపిందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆరోపించారు. విభజన చట్టంలో పేర్కొన్న ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని మండిపడ్డ�
పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి పథకం వరమని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. పీర్జాదిగూడ నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో మంత్రి, మేయర్ జక్క వెంకట్రెడ్డి సోమవారం 16 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మ�
ఒక్కప్పుడు జహీరాబాద్ నియోజకవర్గం అంటే వెనుకబడి ప్రాంతం. ఎర్ర మట్టి అంటేనే జహీరాబాద్ అనే వారు. కానీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం వజ్రాలు పండే మట్టిగా గుర్తింపు తీసుకువచ్చింది తెలంగాణ ప్రభుత్వం. వైద్
అభయహస్తం లబ్ధిదారులకు డబ్బులు తిరిగి చెల్లించే ప్రక్రియను సంగారెడ్డి జిల్లా నుంచి ఆదివారం ఆర్థిక మంత్రి హరీశ్రావు, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రారంభిస్తారు. రాష్ట్రవ్యాప్త�
రూపాయి పెట్టుబడి పెడితే రూపాయిన్నర వచ్చేలా కృషిచేయాలని లబ్ధిదారులకు సూచించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు గ్రామాల్లో అంబే�
సామాజిక సంస్కరణవాది.. ప్రజల మధ్య అంతరాలను చెరిపేసేందుకు ఆమరణాంతం కృషిచేసిన మహనీయుడు.. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ సమాజం నిజమైన నివాళిని అర్పించింది. ఎంతకాలం జీవించామన్�
రోజు వారి జీవన గమనంలో రెండు చేతులుంటేనే జీవితం నడిచేది అంతంత మాత్రం. మానవుడితో పాటు పక్షులు, జం తు జాలమేదైనా.. కాళ్లూ చేతులు ఉంటేనే ఆ జీవులు ఎవరిపై ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించగలవు. ప్రధానంగా మనిషి ఆహార�
సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దేశానికే దిక్సూచిగా ఉన్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. గురువారం మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం యారోనిపల�
దళిత కుటుంబాల ఆర్థిక స్వావలంబన కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు తొలివిడుత యూనిట్ల పంపిణీకి జిల్లాలో రంగం సిద్ధమైంది. జిల్లాలో ఇప్పటికే ఎంపికైన వారిలో 203 మందికి కోరిన యూనిట్లు మంజూరయ్యాయి. �
మార్చి మొదటి వారంలో రాష్ట్రంలో రెండో విడత గొర్రెల పంపిణీకి పశుసంవర్ధకశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. కొత్త లబ్ధిదారులు వారి వాటా కింద డీడీలు చెల్లించాలని సూచిస్తున్నారు. రాష్ట్రంలో మొదటి, రెండు విడతల్�
కొడంగల్ : ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగుతుందని, కరువు కాలంలో కూడా ప్రజా సంక్షేమానికి ఎటువంటి లోటు రాకుండా నిరంతరం కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. శనివా�