వరంగల్ : పిల్లలు ఆనందంగా ఉంటే అదే అసలైన పండుగ అని లీగల్ మెట్రాలజీ డిస్ట్రిక్ ఇన్స్పెక్టర్ రియాజ్ అహ్మద్ అన్నారు. మంగళవారం పద్మావతి గార్డెన్స్లో శ్రీ సింహాద్రి లక్ష్మినరసింహ ఫైర్వర్క్స్ యజమాని తాటిక�
మహబూబాబాద్ : రాష్ట్రంలోని నిరుపేదల ఆరోగ్యాలను సీఎంఆర్ఎఫ్ పథకం కాపాడుతుందని మానుకోట పార్లమెంట్ సభ్యురాలు మాలోతు కవిత అన్నారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ నాయకులతో కలిసి 16 మంది లబ్ధిదారుల�
గణపురం :గణపురం మండలంలోని 10 మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను, ఒకరికి 50 వేల రూపాయలు ముఖ్యమవత్రి సహయ నిధి చెక్కులను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వేంకటరమణారెడ్డి పంపిణీ చేశారు. సోమవారం గ�
చిట్యాల: పేద ప్రజలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి నిలుస్తున్నదని జడ్పీటీసీ గొర్రె సాగర్ అన్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి ఆదేశాల మేరకు కైలాపూర్, శాంతినగర్, రామచంద్రపూర్ గ్రామాలకు చెందిన
ఖమ్మం: ది గాడ్ థెరిస్సా మహిళా మండలి ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో150 మంది నిరుపేద ముస్లిం మహిళలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. ఒక్కొక్క కిట్ లో1800 రూపాయల విలువ కలిగిన నిత్యావసర వస్తువులు అందించారు. ఈ సందర్భంగా ది �
ఖమ్మం : సంక్షేమ పథకాలను అమలు చేయడంలో దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని జడ్పీచైర్మన్ లింగాల కమల్ రాజు అన్నారు. శనివారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో లబ్ధిదారులకు జడ్పీచైర్మన్ లింగాల కమలరాజు �
ఖమ్మం :పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి భరోసాగా మారిందని జడ్పీచైర్మన్ లింగాల కమలరాజు పేర్కొన్నారు. ఎర్రుపాలెం మండలంలోని పలుగ్రామాలకు చెందిన 8మంది లబ్ధిదారులకు రూ.3,26,500 మంజూరయ్యాయి. దీనికి సంబధించిన చెక్కులను
రుణాలు పంపిణీ | నిర్మల్ పట్టణ కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వర గార్డెన్స్ లో లీడ్ బ్యాంక్, ఎస్బీఐ ఆధ్వర్యంలో సమగ్ర రుణ విస్తరణ కింద నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముషార్రఫ్ ఫారూఖీ ముఖ్య అతిథిగా
చింతకాని: మండల పరిధిలోని రామకృష్ణాపురం గ్రామానికి చెందిన నల్లగొండ మహాలక్ష్మికి మధిర ఎమ్మేల్యే మల్లు భట్టి విక్రమార్క సిఫారసు మేరకు ముఖ్యమంత్రి సహయ నిధి ద్వారా మంజూరి అయిన రూ.30వేల చెక్కును కాంగ్రెస్ పార
చింతకాని: మండలంలో 26 గ్రామాల్లో అట్టహసంగా బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ సందర్బంగా నాగిలిగోండలో సర్పంచ్ చాట్ల సురేశ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీవో మల్లెల రవీంద్రప్రసాద్ మ�
చేవెళ్ల రూరల్ : ఆడపడుచులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచి ఆదుకుంటున్నదని ఎమ్మెల్యే కాలె యాదయ్య పేర్కొన్నారు. మంగళవారం ఊరెళ్ల గ్రామంలో సర్పంచ్ జహంగీర్ ఆధ్వర్యంలో బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. ఈ సందర్�
టేకులపల్లి : సీఎం కేసీఆర్ పాలనలోనే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాల ఫలాలు అందు తున్నాయని జడ్పీచైర్మన్ కోరం కనకయ్య అన్నారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమానికి జడ్పీచైర్మన్ కోరం �
ఖమ్మం: తెలంగాణలోని ప్రతి ఆడబిడ్డ ముఖంలో సంతోషం చూడాలనే లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరెలు అందచేస్తున్నారని నగర మేయర్ పునుకొల్లు నీరజ అన్నారు. సోమవారం ఖమ్మం నగరంలోని 44వ డివిజన్లో స్థానిక కార్పొరేట