ఖమ్మం :పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి భరోసాగా మారిందని జడ్పీచైర్మన్ లింగాల కమలరాజు పేర్కొన్నారు. ఎర్రుపాలెం మండలంలోని పలుగ్రామాలకు చెందిన 8మంది లబ్ధిదారులకు రూ.3,26,500 మంజూరయ్యాయి. దీనికి సంబధించిన చెక్కులను
రుణాలు పంపిణీ | నిర్మల్ పట్టణ కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వర గార్డెన్స్ లో లీడ్ బ్యాంక్, ఎస్బీఐ ఆధ్వర్యంలో సమగ్ర రుణ విస్తరణ కింద నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముషార్రఫ్ ఫారూఖీ ముఖ్య అతిథిగా
చింతకాని: మండల పరిధిలోని రామకృష్ణాపురం గ్రామానికి చెందిన నల్లగొండ మహాలక్ష్మికి మధిర ఎమ్మేల్యే మల్లు భట్టి విక్రమార్క సిఫారసు మేరకు ముఖ్యమంత్రి సహయ నిధి ద్వారా మంజూరి అయిన రూ.30వేల చెక్కును కాంగ్రెస్ పార
చింతకాని: మండలంలో 26 గ్రామాల్లో అట్టహసంగా బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ సందర్బంగా నాగిలిగోండలో సర్పంచ్ చాట్ల సురేశ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీవో మల్లెల రవీంద్రప్రసాద్ మ�
చేవెళ్ల రూరల్ : ఆడపడుచులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచి ఆదుకుంటున్నదని ఎమ్మెల్యే కాలె యాదయ్య పేర్కొన్నారు. మంగళవారం ఊరెళ్ల గ్రామంలో సర్పంచ్ జహంగీర్ ఆధ్వర్యంలో బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. ఈ సందర్�
టేకులపల్లి : సీఎం కేసీఆర్ పాలనలోనే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాల ఫలాలు అందు తున్నాయని జడ్పీచైర్మన్ కోరం కనకయ్య అన్నారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమానికి జడ్పీచైర్మన్ కోరం �
ఖమ్మం: తెలంగాణలోని ప్రతి ఆడబిడ్డ ముఖంలో సంతోషం చూడాలనే లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరెలు అందచేస్తున్నారని నగర మేయర్ పునుకొల్లు నీరజ అన్నారు. సోమవారం ఖమ్మం నగరంలోని 44వ డివిజన్లో స్థానిక కార్పొరేట
ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ ఉట్నూర్ : దళిత, గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. శుక్రవారం స్థానిక ఎంపీడీవో సమావేశ మందిరంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వ
గ్రేటర్లో హెచ్ఎండీఏ మట్టి గణపతుల పంపిణీ | పర్యావరణ పరిరక్షణ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) గ్రేటర్ పరిధిలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ చేపట్టింది. బుధవారం న�
బోనకల్లు : రాష్ట్రంలో ప్రతి ఇంటికి సీఎం కేసీఆర్ ప్రవేవపెట్టిన పథకాలు అందాయని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు అన్నారు. బుధవారం ఆయన మండల కేంద్రంలోని రైతువేదికలో సీఎం రిలీఫ్ఫండ్ చెక్కులను బాధిత కుటు�
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి | వినాయక నవరాత్రులను పర్యావరణ హితంగా జరుపుకోవాలని, మట్టి విగ్రహాలను ప్రతిష్టించి పూజలు చేయాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు.
ప్రమాద బీమా పత్రాల పంపిణీ | బాగ్అంబర్పేటకు చెందిన ఐఎఫ్టీయూ ఆటో యూనియన్ నాయకులు శుక్రవారం గోల్నాకలోని క్యాంపు కార్యాలయంలో అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ సమక్షంలో టీఆర్ఎస్కేవీలో చేరారు. ఈ సంద