ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ ఉట్నూర్ : దళిత, గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. శుక్రవారం స్థానిక ఎంపీడీవో సమావేశ మందిరంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వ
గ్రేటర్లో హెచ్ఎండీఏ మట్టి గణపతుల పంపిణీ | పర్యావరణ పరిరక్షణ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) గ్రేటర్ పరిధిలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ చేపట్టింది. బుధవారం న�
బోనకల్లు : రాష్ట్రంలో ప్రతి ఇంటికి సీఎం కేసీఆర్ ప్రవేవపెట్టిన పథకాలు అందాయని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు అన్నారు. బుధవారం ఆయన మండల కేంద్రంలోని రైతువేదికలో సీఎం రిలీఫ్ఫండ్ చెక్కులను బాధిత కుటు�
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి | వినాయక నవరాత్రులను పర్యావరణ హితంగా జరుపుకోవాలని, మట్టి విగ్రహాలను ప్రతిష్టించి పూజలు చేయాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు.
ప్రమాద బీమా పత్రాల పంపిణీ | బాగ్అంబర్పేటకు చెందిన ఐఎఫ్టీయూ ఆటో యూనియన్ నాయకులు శుక్రవారం గోల్నాకలోని క్యాంపు కార్యాలయంలో అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ సమక్షంలో టీఆర్ఎస్కేవీలో చేరారు. ఈ సంద
ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లు | శాంతిభద్రతల పరిరక్షణలో విశేషంగా కృషి చేస్తున్న పోలీసులకు అండగా ఉంటున్న వారందరికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని జిల్లా ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లు తెలిపారు.
ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి | నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ముఖ్య మంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేచేశారు.
రేషన్ బియ్యం| రాష్ట్రంలో ఈ నెల 20 వరకు రేషన్ బియ్యం పంపిణీని కొనసాగించాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. సాధారణంగా ప్రతి నెల ఒకటో తేదీన ప్రారంభమై.. 15వ తేదీవరకు బియ్యం పంపిణీ కొనసాగుతుంది.
మంత్రి మల్లారెడ్డి | సీఎం రిలీఫ్ ఫండ్ కింద ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలనికార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.