బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ప్రతి ఏటా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతన్నారు. పేదింటి అడబిడ్డల కోసం తెలంగాణ తొలి మ�
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని పూసాల జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థిని ,విద్యార్థులకు ఉచితంగా నోట్బుక్స్, పాఠ్యపుస్తకాలను వితరణ చేశా�
పోతంగల్ మండలంలోని సుంకిని మండల పరిషత్ పాఠశాలలో 41మంది విద్యార్థులకు కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ లు వితరణ చేశారు.
మండలకేంద్రంలోని రైతు వేదికలో రైతులకు చిరు విత్తనాల పంపిణీ చేసినట్లు మండల వ్యవసాయ అధికారిని రమ్యశ్రీ తెలిపారు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ, న్యూట్రిమేషన్ ద్వారా పప్పు దినుసులు, చిరు సాగు కిట్లను సోమవారం పంపి�
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సేవ చేయడం ద్వారా విద్యాభ్యాసంలో ఉత్తేజాన్ని పెంచి, వారికి అవసరమైన వనరులు అందించడంతో ఎంతో సహాయపడుతుందని శాలపల్లి ప్రభుత్వ ప్రాథమిక ప
మాదాల చారిటబుల్ ట్రస్టు సిసిడి వర్ని ఆధ్వర్యంలో కూనీపూర్ గ్రామంలో ట్రస్ట్ మేనేజర్ ఠాగూర్ చేతుల మీదుగా ఆరో తరగతి నుండి పదో తరగతి విద్యార్థినీ విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, పంచాయతీ కార్మికులకు శుక్రవార
పెద్దపల్లి జిల్లాలోని అర్హులైన దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ కోసం 100 శాతం సబ్సిడీ పై ఉచితంగా అందించేందుకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 27 తేదిని చివరితేదిగా నిర్ణయించినట్లు జిల్లా సంక్
బోధన్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని అనాథ విద్యార్థులకు శుక్రవారం దుస్తులు పంపిణీ చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ ఏర్పాటు వార్షికోత్సవం సందర్భంగా యూనియన్ ప్రతినిధులు అనాథ బాలలకు ఒక్కో
సింగరేణి కార్పొరేట్ ఆదేశాల మేరకు ఆర్జీ-1 ఏరియా జీఎం కార్యాలయం నందు ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జీఎం కార్యాలయ ఉద్యోగులకు జనపనారా సంచుల పంపిణీ చేశారు.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి భక్తుల సమర్పించిన కోడెలను (Rajanna Kodelu) పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఆదివారం నుంచి కోడెలను పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ఇప్పటికే ప్�
కాల్వశ్రీరాంపూర్ మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పాఠ్య పుస్తకాల పంపిణీ చేసినట్లు మండల విద్యాధికారి ఎస్ మహేష్ తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నూతన విద్యసంవత్సరంగాను ముందస్తుగా ప్రభుత్వం పంపిణీ చేసిన పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫామ్స్ రామగుండం మండల విద్యాధికారి గడ్డం చంద్రయ్య పంపిణీ చేశారు.
రాజీవ్ యువ వికాసం అమలుపై బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ర్ట ప్రధాన కార్యదర్శి కే రామ కృష్ణారావుతో కలిసి బుధవారం హైదరాబాద్లోని సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వా�
నస్రుల్లాబాద్ మండలంలోని మైలారం గ్రామ శివారులో గల కొచ్చర్ మైసమ్మ ఆలయానికి ఆదివారం బోధన్ పట్టణానికి చెందిన చింతామణి సప్తగిరి 11 గ్రాముల బంగారు రెండు గాజులను ఆలయ కమిటీ సభ్యులకు ఆయన ఆదివారం అందజేశారు.