రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జన్మదినం సందర్భంగా ఆయనకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు మంత్రి ప్రగతిభవన్లో గురువారం ముఖ్యమంత్రి�
Indian Railway | దివ్యాంగుల ఊరటనిచ్చేలా రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. దాంతో రైలులో దివ్యాంగుల ప్రయాణం మరింత సులభతరం కానున్నది. ప్రయాణ సమయంలో సౌకర్యవంతమైన వసతిని నిర్ధారించేందుకు దివ్యాంగులతో పాటు కుటుంబీ�
తెలంగాణలో పారిశ్రామికరంగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గత ఎనిమిదిన్నరేండ్లలో టీ-ఐడియా, టీ-ప్రైడ్ పథకాల కింద రూ.6,237.28 కోట్ల రాయితీలు అందించింది.
రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు.
దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ఎస్సీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులు, వయోజనుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. హనుమకొండలో నూతనంగా నిర్మించిన దివ్యాంగుల వసతి గృ
ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్నది. ‘మహిళలు ఆర్థికంగా ఎదగాలి.. ఆర్థిక స్వావలంబన సాధించాలి..’ అన్న లక్ష్యంతో స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ)ను ఏర్పాటు చేసి ప్రతిఏటా గ్రామీణ పేదరిక నిర్�
దివ్యాంగులకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటుకు కృషి చేయాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్ తమిళిసైకి జాతీయ దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు విజ్ఙప్తి చేశారు.
మనసన్నదే లేదు ఆ బ్రహ్మకు.. ఎదురీత రాశాడు నా జన్మకు.. రూపం లేని దేవుడు నా రూపాన్ని ఎందుకిలా మలిచాడు” ఇది సిరిసిల్ల బూర రాజేశ్వరి మనోగతం. దివ్యాంగురాలిగానే ఈ లోకంలోకి వచ్చిన ఆమె, ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగిం�