స్వరాష్ట్రం ఏర్పాటు తర్వాత దివ్యాంగుల్లో భరోసా కల్పించడానికి సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి వెలకట్టలేనిది. 2014 సంవత్సరం ఎన్నికల సమయంలోనే ప్రత్యేకంగా దివ్యాంగుల పెన్షన్ రూ.500 నుంచి రూ.1500 చేస్తామని హామీ ఇచ్చ
Minister Talasani | దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతుందని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani)
అన్నారు.
తెలంగాణలో సంక్షేమ పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్ సబ్బండ వర్గాలు ఆర్థికంగా నిలదొక్కుకొనేందుకు పాటు పడుతున్నారు. ఎన్నికల సమయంలో మాటివ్వకున్నా, మేనిఫెస్టోలో లేకున్నా ఎప్పటికప్పడు అవసరాలకు అనుగుణంగా పథక
మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన గ్రాండ్ సక్సెస్ కావడంతో గులాబీ శ్రేణులు ఫుల్జోష్ మీద ఉన్నాయి. జూన్లోనే రెండుసార్లు రావడం, రూ.వేల కోట్ల రూపాయల పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు
అప్పట్లో ఏ దిక్కులేని వారికి దేవుడే దిక్కు అనుకునే వారు. కానీ నేడు ఏ దిక్కులేని వారికి సీఎం కేసీఆరే పెద్ద దిక్కుగా నిలిచారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా పింఛన్ డబ్బులను అందిస్తున్న బీఆర్ఎస్ ప�
Disabled Pension | రాష్ట్రంలో దివ్యాంగులకు ఇస్తున్న పెన్షన్ను మరో వెయ్యి రూపాయలు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) చేసిన ప్రకటనపై దివ్యాంగులు(Disabled) హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారు. పుట్టిన శిశువు నుంచి వృద్ధుల వరకు ఏదో ఒక రూపంలో ప్రభుత్వం సాయం చేస్తున్నది. దేశంలో ఎక్కడా లేని పథకాల అమలుతో రాష్ట్రం స్వర్ణయ�
చేప ప్రసాదం కోసం వచ్చే ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాద�
రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జన్మదినం సందర్భంగా ఆయనకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు మంత్రి ప్రగతిభవన్లో గురువారం ముఖ్యమంత్రి�
Indian Railway | దివ్యాంగుల ఊరటనిచ్చేలా రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. దాంతో రైలులో దివ్యాంగుల ప్రయాణం మరింత సులభతరం కానున్నది. ప్రయాణ సమయంలో సౌకర్యవంతమైన వసతిని నిర్ధారించేందుకు దివ్యాంగులతో పాటు కుటుంబీ�
తెలంగాణలో పారిశ్రామికరంగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గత ఎనిమిదిన్నరేండ్లలో టీ-ఐడియా, టీ-ప్రైడ్ పథకాల కింద రూ.6,237.28 కోట్ల రాయితీలు అందించింది.
రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు.
దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ఎస్సీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులు, వయోజనుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. హనుమకొండలో నూతనంగా నిర్మించిన దివ్యాంగుల వసతి గృ