సమైక్య రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు కేవలం రెండు వందలు, దివ్యాంగులకు ఐదు వందల పింఛన్లు మాత్రమే ఇచ్చాయి. ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ పేదింటి పెద్ద కొడుకు అయ్యారు. ‘అడగనిదే అమ్మ అయినా అన్నం పెట్టదు అంటారు ప�
దివ్యాంగులు గౌరవంగా జీవించాలని లక్ష్యంతో ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం నిజాంపేట్ మండల కేంద్రంలో 81 మంది దివ్యాంగులకు పింఛన్ పత్రాలు అం దజ�
దివ్యాంగుల కండ్లల్లో కనిపించే సంతోషమే ముఖ్యమంత్రి కేసీఆర్కు దీవెనలని, వారి ఆనందాన్ని ఎల్లవేళలా కొనసాగించేందుకు తపిస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ కొనియాడారు.
దివ్యాంగులకు రాష్ట్ర సర్కారు కొండంత ధైర్యాన్నిస్తున్నది. పెరిగిన అవసరాలకు తగ్గట్టుగా పింఛన్ను మరో రూ.వెయ్యి పెంచిన సర్కారు, నాలుగురోజులుగా రూ.4,016 ఖాతాల్లో జమ చేస్తుండడంతో వారిలో ఆనందం ఉప్పొంగుతున్నది.
వైకల్యంతో బాధపడుతూ సమాజంలో చిన్నచూపునకు గురవుతున్న దివ్యాంగులకు తెలంగాణ సర్కారు అండగా నిలిచింది. రాష్ట్రం రాక ముందు రూ.500 ఉన్న పింఛన్ను క్రమక్రమంగా రూ.3016కు పెంచింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవా
Minister Niranjan Reddy | రోజురోజుకు సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుండటంతో కొన్ని కుల వృత్తులు కనుమరుగవుతున్నాయి. చేతి వృత్తి దారులకు ఉపాధి కల్పించేందుకే సీఎం కేసీఆర్ లక్ష రూపాయల ఆర్థిక సాయం అందజేస్తున్నారని మంత్రి నిర�
MLA Janardhan Reddy | రాష్ట్రం ప్రభుత్వం దివ్యాంగులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది. దివ్యాంగులకు తెలంగాణ స్వర్ణ యుగంగా మారిందని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అభివర్ణించారు. దివ్యాంగులకు 3016 రూపాయల నుంచి 4116 ర
Minister Jagadish Reddy | దేశంలో ఎక్కడా లేని విధంగా దివ్యాంగుల సమగ్రాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నది విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. బుధవారం సూర్యాపేటలోని మార్కెట్ యార్డ్ నందు దివ్యాంగుల పింఛ
MLA Shankar Naik | నాకు అన్ని వేళలా అండగా ఉన్నది ప్రజలే. వారితోనే నేనుంటాను. పేదల జీవితాల్లో వెలుగులు నింపిన గొప్ప నేత సీఎం కేసీఆర్ అని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ అన్నారు.
రూ.3016 నుంచి 4016 రూపాయలకు పెంచి�
CM KCR | జిల్లా పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. దివ్యాంగులకు పెంచిన రూ.4016 పింఛన్ సొమ్ము పంపిణీ, బీడీ టేకేదారులు, ప్యాకర్లకు రూ.2,016 చొప్పున ఆసరా పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని బ�
Minister Mallareddy | దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) దివ్యాంగులకు పింఛన్లను అందిస్తున్నారని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి(Minister Mallareddy) అన్నారు.
Minister Errabelli | దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న గొప్ప మనసున్న వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బుధవారం తొర్రూరు కేంద్రంలోని ఆర్అండ్ బీ గెస్ట్ హౌ�
ఆర్టీసీ ఉద్యోగుల విలీన బిల్లును శాసనసభ ఆమోదించడంతో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ హర్షం వ్యక్తంచేశారు. ఆదివారం బిల్లు ఆమోదం పొందిన అనంతరం హైదరాబాద్లోని తన నివాసానికి చేరుకున్న బాజిరెడ్డి గోవ�