తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం దివ్యాంగులకూ వర్తింపజేయాలని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి కోరారు. ఈ విషయమై శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుద
Vasudeva Reddy | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి అమలు చేస్తున్న ఫ్రీ బస్ సౌకర్యం(Free bus facility) మహిళలతో పాటు వికలాంగులకు(Disabled) కూడా వర్తింపజేయాలని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ వాసుదేవరెడ్డి(Vasudeva Red
దివ్యాంగుల హకుల చట్టం-2016 ప్రకారం గ్రూప్-1, గ్రూప్- 2 పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షల్లో దివ్యాంగులకు అదనపు సమయం కేటాయించకపోవడంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీచేసింది.
Minister Gangula | పేద ప్రజలు సంతోషంగా ఉండాలని దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా పింఛన్లు అమలు చేస్తున్నఏకైక రాష్ట్రం తెలంగాణ అని బీసీ సంక్షేమ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) అన్నారు. ఆదివారం పద్మనాయక కల్యాణమండపంలో దివ్య�
పోలింగ్లో ఓటర్లు అధిక సంఖ్యలో పాల్గొనేలా.. వారిని ఆకర్షించేందుకు ఎన్నికల కమిషన్ వినూత్న రీతిలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. స్థానిక సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా ఆయా జిల్లా ల్లో పోలిం
వ్యవసాయ రంగానికి శాశ్వతంగా సాగునీరందించడమే లక్ష్యంగా పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం ముం దుకెళ్తుందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. బుధవారం కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెద్దకొ
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత, అంతకు ముందు జరిగిన అభివృద్ధిలో తేడాను గుర్తించాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు సూచించారు. పనిచేసే ప్రభుత్వాన్ని ఆదరించాలని, రాబోయే ఎన్నికల్లో తన కొడ�
సమైక్య రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు కేవలం రెండు వందలు, దివ్యాంగులకు ఐదు వందల పింఛన్లు మాత్రమే ఇచ్చాయి. ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ పేదింటి పెద్ద కొడుకు అయ్యారు. ‘అడగనిదే అమ్మ అయినా అన్నం పెట్టదు అంటారు ప�
దివ్యాంగులు గౌరవంగా జీవించాలని లక్ష్యంతో ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం నిజాంపేట్ మండల కేంద్రంలో 81 మంది దివ్యాంగులకు పింఛన్ పత్రాలు అం దజ�
దివ్యాంగుల కండ్లల్లో కనిపించే సంతోషమే ముఖ్యమంత్రి కేసీఆర్కు దీవెనలని, వారి ఆనందాన్ని ఎల్లవేళలా కొనసాగించేందుకు తపిస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ కొనియాడారు.
దివ్యాంగులకు రాష్ట్ర సర్కారు కొండంత ధైర్యాన్నిస్తున్నది. పెరిగిన అవసరాలకు తగ్గట్టుగా పింఛన్ను మరో రూ.వెయ్యి పెంచిన సర్కారు, నాలుగురోజులుగా రూ.4,016 ఖాతాల్లో జమ చేస్తుండడంతో వారిలో ఆనందం ఉప్పొంగుతున్నది.
వైకల్యంతో బాధపడుతూ సమాజంలో చిన్నచూపునకు గురవుతున్న దివ్యాంగులకు తెలంగాణ సర్కారు అండగా నిలిచింది. రాష్ట్రం రాక ముందు రూ.500 ఉన్న పింఛన్ను క్రమక్రమంగా రూ.3016కు పెంచింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవా
Minister Niranjan Reddy | రోజురోజుకు సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుండటంతో కొన్ని కుల వృత్తులు కనుమరుగవుతున్నాయి. చేతి వృత్తి దారులకు ఉపాధి కల్పించేందుకే సీఎం కేసీఆర్ లక్ష రూపాయల ఆర్థిక సాయం అందజేస్తున్నారని మంత్రి నిర�