దివ్యాంగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని అఖిల భారత వికలాంగుల హకుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ను కలిసి వినతిపత్రం అం
Manda krishna Madiga | దివ్యాగులను(Disabled) మోసగించిన చరిత్ర ఈ దేశంలోనే లేదని, ఆ ఘనత ఈ కాంగ్రెస్ సర్కారుకే దక్కుతుందని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ(Mandakrishna Madiga) అన్నారు.
గురుకులాల్లో దివ్యాంగుల కోటా అభ్యర్థుల తుది జాబితా వెల్లడిలో తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్) తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నది.
ప్రమాదవశాత్తు జీవితం మధ్యలో ఏదైనా అవయవం కోల్పోయి దివ్యాంగులుగా మారిన వారు అవస్థలు పడవద్దనే ఉద్దేశంతో ఆదివారం కింగ్ కోఠిలోని ఈడెన్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఆర్టిఫిషియల్ లింబ్, కాలిఫర్స్, ఫిట్మ�
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆసరా పింఛన్దారులకు కష్టాలు మొదలయ్యాయి. ఆసరా పింఛన్తోనే బతుకుతున్న పండుటాకులు, దివ్యాంగులకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన మొదటి నెల నుంచే పింఛన్ డబ్బుల కోసం ఆందోళన మొ�
ఒక్క రూపాయితో రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు దివ్యాంగులకు వివాహం చేస్తామంటున్నది ‘రూపాయి ఫౌండేషన్'. ఆదివారం ఓ జంటను ఒక్కటి చేయనున్నది కూడా! సామాజిక సేవలో భాగంగా 15 ఏండ్లుగా దాదాపు వందకుపైగా అనాథలు, దివ్య�
దేవుడు వరమిచ్చినా.. పూజారి ఫలమివ్వని తీరుగా మారింది దివ్యాంగుల పరిస్థితి. వైకల్యంతో బాధపడేవారికి ప్రభుత్వం అండగా నిలిచేందుకు ఆసరా పింఛన్లు, ఇతర ప్రోత్సాహకాలను అందిస్తున్నది. ఈ పథకాల ద్వారా లబ్ధిపొందాల�
Jayeshranjan | అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలతో దివ్యాంగులకు ఉపయోపడేలా నిపుణులు పనిచేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్ (Jayeshranjan)అన్నారు.
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. కేంద్ర ప్రభుత్వం పరిధిలో పనిచేస్తున్న దివ్యాంగ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పిస్తున్నట్టు ప్రకటించింది. 201
Harish Rao | : దివ్యాంగుల(Disabled)కు అన్ని విధాల అండగా ఉన్న నాయకుడు, మానసిక దివ్యాంగుల పట్ల మానవతా హృదయాన్ని చాటుకున్న నేత కేసీఆర్ అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) అన్నారు. జిల్లాలో కేంద్రంలో లయన్స్, అలాయన్స్,
MLA Sanjay Kumar | దివ్యాగుల(Disabled) సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని, దివ్యాంగుల కోసం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్ను అందజేశారని జగిత్యాల (Jagithyala) ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్(MLA Sanjay Kumar) అన్�