ఒక్క రూపాయితో రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు దివ్యాంగులకు వివాహం చేస్తామంటున్నది ‘రూపాయి ఫౌండేషన్'. ఆదివారం ఓ జంటను ఒక్కటి చేయనున్నది కూడా! సామాజిక సేవలో భాగంగా 15 ఏండ్లుగా దాదాపు వందకుపైగా అనాథలు, దివ్య�
దేవుడు వరమిచ్చినా.. పూజారి ఫలమివ్వని తీరుగా మారింది దివ్యాంగుల పరిస్థితి. వైకల్యంతో బాధపడేవారికి ప్రభుత్వం అండగా నిలిచేందుకు ఆసరా పింఛన్లు, ఇతర ప్రోత్సాహకాలను అందిస్తున్నది. ఈ పథకాల ద్వారా లబ్ధిపొందాల�
Jayeshranjan | అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలతో దివ్యాంగులకు ఉపయోపడేలా నిపుణులు పనిచేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్ (Jayeshranjan)అన్నారు.
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. కేంద్ర ప్రభుత్వం పరిధిలో పనిచేస్తున్న దివ్యాంగ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పిస్తున్నట్టు ప్రకటించింది. 201
Harish Rao | : దివ్యాంగుల(Disabled)కు అన్ని విధాల అండగా ఉన్న నాయకుడు, మానసిక దివ్యాంగుల పట్ల మానవతా హృదయాన్ని చాటుకున్న నేత కేసీఆర్ అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) అన్నారు. జిల్లాలో కేంద్రంలో లయన్స్, అలాయన్స్,
MLA Sanjay Kumar | దివ్యాగుల(Disabled) సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని, దివ్యాంగుల కోసం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్ను అందజేశారని జగిత్యాల (Jagithyala) ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్(MLA Sanjay Kumar) అన్�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం దివ్యాంగులకూ వర్తింపజేయాలని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి కోరారు. ఈ విషయమై శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుద
Vasudeva Reddy | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి అమలు చేస్తున్న ఫ్రీ బస్ సౌకర్యం(Free bus facility) మహిళలతో పాటు వికలాంగులకు(Disabled) కూడా వర్తింపజేయాలని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ వాసుదేవరెడ్డి(Vasudeva Red
దివ్యాంగుల హకుల చట్టం-2016 ప్రకారం గ్రూప్-1, గ్రూప్- 2 పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షల్లో దివ్యాంగులకు అదనపు సమయం కేటాయించకపోవడంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీచేసింది.
Minister Gangula | పేద ప్రజలు సంతోషంగా ఉండాలని దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా పింఛన్లు అమలు చేస్తున్నఏకైక రాష్ట్రం తెలంగాణ అని బీసీ సంక్షేమ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) అన్నారు. ఆదివారం పద్మనాయక కల్యాణమండపంలో దివ్య�
పోలింగ్లో ఓటర్లు అధిక సంఖ్యలో పాల్గొనేలా.. వారిని ఆకర్షించేందుకు ఎన్నికల కమిషన్ వినూత్న రీతిలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. స్థానిక సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా ఆయా జిల్లా ల్లో పోలిం
వ్యవసాయ రంగానికి శాశ్వతంగా సాగునీరందించడమే లక్ష్యంగా పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం ముం దుకెళ్తుందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. బుధవారం కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెద్దకొ
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత, అంతకు ముందు జరిగిన అభివృద్ధిలో తేడాను గుర్తించాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు సూచించారు. పనిచేసే ప్రభుత్వాన్ని ఆదరించాలని, రాబోయే ఎన్నికల్లో తన కొడ�