ఎన్నికల హామీ మేరకు దివ్యాంగుల పింఛన్ను రూ.6 వేలకు వీలైనంత త్వరగా పెంచుతామని మహిళా, శిశు, దివ్యాంగుల సం క్షేమ శాఖల మంత్రి సీతక్క తెలిపారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ �
ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల రాష్ట్రంలో అగ్గి విద్యార్థులు పోరుబాట పట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 29నే ఇందుకు ప్రధాన కారణం. గ్రూప్-1 పరీక్షలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్, దివ�
దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన జాబ్ పోర్టల్ను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక సచివాలయంలో సోమవారం ఆవిష్కరించారు. అనంతరం మహిళా సంక్షేమ శాఖ డైరెక్టరెట్ హెల్�
వయోవృద్ధులను గౌరవించే బాధ్యత మనందరిదని జిల్లా మహిళాశిశు , దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి కృష్ణవేణి అన్నారు. గురువారం అంత ర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవాన్ని కలెక్టరేట్ లోని కాన్ఫ రెన్స్ హాల�
శారీరక వైకల్యాన్ని జయించి కష్టపడి ఉద్యోగాలను సాధించారు. కానీ గురుకుల టైంటేబుల్ ముందు ఓడి అవస్థలను ఎదుర్కొంటున్నారు. ఫలితంగా ఉద్యోగాలను చేయలేక ఇంటిబాట పట్టే పరిస్థితులు నెలకొన్నాయి.
దివ్యాంగులపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నదని దివ్యాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెలిమండ్ల గోవర్ధన్ అన్నారు. బుధవారం దివ్యాంగుల హక్కుల పోరాట సమితి 18వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహిం
దివ్యాంగులను చూసి మానవత్వం ఉన్నవారంతా జాలిపడటం సహజం. కానీ వారిలోని ప్రతిభను గుర్తించి ఉపాధి కల్పించడం మాత్రం అలీనాకే సాధ్యమైంది. దివ్యాంగులను ఉద్యోగులుగా, ఆంత్రప్రెన్యూర్లుగా చూడాలన్నది ఆమె సంకల్పం. అ
దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్ల సంక్షేమశాఖను స్వతంత్రశాఖగా ఏ ర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి ఏడాదిన్న ర గడుస్తున్నా ఇప్పటికీ ఆచరణలో కలగానే మిగిలింది.
‘దివ్యాంగులు ఎయిర్లైన్స్లో పనికి రారు.. సివిల్ సర్జన్లుగా అక్కరకురారు అని చెప్పే అధికారం ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్కు ఎక్కడిది? ఆమెకున్న అధికారం ఏమిటి? ఎవరిని సర్వీసులోకి తీసుకోవాలో చెప్పేందుక
దివ్యాంగులను కించపర్చేలా ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు చేశారని, ఆమెపై వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వికలాంగుల హక్కుల పోరాట సమితి నేతలు డీజీపీ జితేందర్కు సోమవారం వినతిపత్రం సమర్పించా�
సివిల్ సర్వీసెస్లో దివ్యాంగులకు రిజర్వేషన్ అవసరమా? అంటూ ఎక్స్ వేదికగా ఐఏఎస్ స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు హేయమని, ఇది దివ్యాంగులను కించపరచడమేనని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ �
సివిల్ సర్వీస్ ఉద్యోగాల్లో దివ్యాంగ కోటా ఎందుకు? ఇతర విభాగాల్లోని టెక్నికల్, ఆర్అండ్డీ, డెస్క్ జాబ్లు సరిపోతాయని రాష్ట్ర ఆర్థిక సంఘం కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ అభిప్రా�
రాష్ట్రంలో దివ్యాంగుల కోసం ఉద్దేశించిన సదరం సర్టిఫికెట్ల జారీ ఎంత దారుణంగా ఉన్నదో ఇప్పుడిప్పుడే బయటకొస్తున్నది. తప్పుడు ధ్రువీకరణ పత్రాలు పదుల సంఖ్యలో బయటపడుతున్నాయి.