దివ్యాంగులను చూసి మానవత్వం ఉన్నవారంతా జాలిపడటం సహజం. కానీ వారిలోని ప్రతిభను గుర్తించి ఉపాధి కల్పించడం మాత్రం అలీనాకే సాధ్యమైంది. దివ్యాంగులను ఉద్యోగులుగా, ఆంత్రప్రెన్యూర్లుగా చూడాలన్నది ఆమె సంకల్పం. అ
దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్ల సంక్షేమశాఖను స్వతంత్రశాఖగా ఏ ర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి ఏడాదిన్న ర గడుస్తున్నా ఇప్పటికీ ఆచరణలో కలగానే మిగిలింది.
‘దివ్యాంగులు ఎయిర్లైన్స్లో పనికి రారు.. సివిల్ సర్జన్లుగా అక్కరకురారు అని చెప్పే అధికారం ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్కు ఎక్కడిది? ఆమెకున్న అధికారం ఏమిటి? ఎవరిని సర్వీసులోకి తీసుకోవాలో చెప్పేందుక
దివ్యాంగులను కించపర్చేలా ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు చేశారని, ఆమెపై వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వికలాంగుల హక్కుల పోరాట సమితి నేతలు డీజీపీ జితేందర్కు సోమవారం వినతిపత్రం సమర్పించా�
సివిల్ సర్వీసెస్లో దివ్యాంగులకు రిజర్వేషన్ అవసరమా? అంటూ ఎక్స్ వేదికగా ఐఏఎస్ స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు హేయమని, ఇది దివ్యాంగులను కించపరచడమేనని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ �
సివిల్ సర్వీస్ ఉద్యోగాల్లో దివ్యాంగ కోటా ఎందుకు? ఇతర విభాగాల్లోని టెక్నికల్, ఆర్అండ్డీ, డెస్క్ జాబ్లు సరిపోతాయని రాష్ట్ర ఆర్థిక సంఘం కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ అభిప్రా�
రాష్ట్రంలో దివ్యాంగుల కోసం ఉద్దేశించిన సదరం సర్టిఫికెట్ల జారీ ఎంత దారుణంగా ఉన్నదో ఇప్పుడిప్పుడే బయటకొస్తున్నది. తప్పుడు ధ్రువీకరణ పత్రాలు పదుల సంఖ్యలో బయటపడుతున్నాయి.
దివ్యాంగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని అఖిల భారత వికలాంగుల హకుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ను కలిసి వినతిపత్రం అం
Manda krishna Madiga | దివ్యాగులను(Disabled) మోసగించిన చరిత్ర ఈ దేశంలోనే లేదని, ఆ ఘనత ఈ కాంగ్రెస్ సర్కారుకే దక్కుతుందని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ(Mandakrishna Madiga) అన్నారు.
గురుకులాల్లో దివ్యాంగుల కోటా అభ్యర్థుల తుది జాబితా వెల్లడిలో తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్) తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నది.
ప్రమాదవశాత్తు జీవితం మధ్యలో ఏదైనా అవయవం కోల్పోయి దివ్యాంగులుగా మారిన వారు అవస్థలు పడవద్దనే ఉద్దేశంతో ఆదివారం కింగ్ కోఠిలోని ఈడెన్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఆర్టిఫిషియల్ లింబ్, కాలిఫర్స్, ఫిట్మ�
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆసరా పింఛన్దారులకు కష్టాలు మొదలయ్యాయి. ఆసరా పింఛన్తోనే బతుకుతున్న పండుటాకులు, దివ్యాంగులకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన మొదటి నెల నుంచే పింఛన్ డబ్బుల కోసం ఆందోళన మొ�