వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పద్మశ్రీ, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వికలాం�
రాష్ట్రంలోని దివ్యాంగుల హక్కుల సాధనకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని, పెన్షన్స్ పెంపుతో పాటు ఇతర డిమాండ్ల పరిష్కారానికి తమ వంతు సహకరిస్తామని సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు.
దివ్యాంగులకు రేవంత్ సర్కార్ ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ రూ.6 వేలు వెంటనే మంజూరు చేయాలని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్పీఆర్డీ ఇండియా నర్సంపేట డివిజన్ అధ్యక్షులు భూక్య రాజు డిమాండ్ చేశారు.
2025-26 ఆర్ధిక సంవత్సరానికి తెలంగాణ దివ్యాంగుల సహకార సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని దివ్యాంగులకు అందజేయనున్న వివిధ రకాల ఉపకరణాల కోసం ఈ నెల 27 వరకు దరఖాస్తులు తీసుకుంటామని కరీంనగర్ జిల్లా సంక్షేమాధికారి ఎం సరస
తాను కాంగ్రెస్ కార్యకర్తనని, వికలాంగుడైన తాను ఇందిరమ్మ ఇంటి మంజూరుకు అర్హుడను అయినప్పటికీ తనకు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇల్లు మంజూరు కాక తనకు తీవ్రమైన అన్యాయం జరిగిందని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కమ�
పెద్దపల్లి జిల్లాలోని అర్హులైన దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ కోసం 100 శాతం సబ్సిడీ పై ఉచితంగా అందించేందుకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 27 తేదిని చివరితేదిగా నిర్ణయించినట్లు జిల్లా సంక్
రాష్ట్రంలో ప్రజా సంక్షేమం గాడి తప్పుతున్నది. ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ సర్కారు విఫలమవుతున్నది. ఎన్నికల ముందు వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు చేయూత పథకం కింద పింఛన్ రెండింతలు చేస్తాం..
దివ్యాంగుల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. వారి మనుగడకు అవసరమైన ఉపకరణాలతో పాటు ఆర్ధిక సాయం కూడా అందిస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం పదే పదే ప్రకటిస్తుంది. అయితే, ఆచరణలో మాత్రం వారికి శూన్య హస్తమే �
సదరం క్యాంపునకు స్లాట్ బుక్ చేసుకుని వచ్చిన దివ్యాంగులపై డాక్టర్లు, అధికారులు చిన్నచూపు చూస్తున్నారు. గురు వారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖానలో దివ్యాంగుల కోసం సదరం క్యాం పున
ప్రభుత్వం దివ్యాంగులకు రాజీవ్ యువ వికాసం పథకంలో రిజర్వేషన్లు అందించాలని దివ్యాంగుల సంఘం నాయకులు పేర్కొన్నారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్ కు సోమవారం వినతి పత్రం అంద�
రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం (Free Bus) పట్ల వృద్ధులు, వికలాంగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బస్సులో ప్రయాణించాలంటే నకరంగా కనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో తమకు ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా ముదిగొండ మండల పరిషత్ కార్యాలయం ఎదుట బుధవారం దివ్యాంగులు నిరసన తెలిపారు.
కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్న తనకు ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వాలంటూ ఆ పార్టీ సీనియర్ నాయకుడు దర్శనాల చంటి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క వాహనాన్ని అడ్డుకు�
ప్రభుత్వం దివ్యాంగుల పట్ల నిర్లక్ష్యం విడనాడి ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ దివ్యాంగ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు గోలి ప్రభాకర్ అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంల�