తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లు అధిక మొత్తంలో చెల్లిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పుకొచ్చారు. ఏపీ కంటే తెలంగాణ ధనిక రాష్ట్రం అయినప్పటికీ ఆ రాష్ట్రంలో సా మాజిక పెన్షన్లు తక్కువగా ఇస్�
Madhya Pradesh: ప్రియాంక అనే మహిళ దివ్యాంగ కోటాలో జాబ్ కొట్టింది. కానీ ఆమె ఓ ఈవెంట్లో ఫుల్ డ్యాన్స్ చేసింది. దీంతో మధ్యప్రదేశ్ సర్కారు ఆమెపై ఎంక్వైరీకి ఆదేశించింది. తనకు 45 శాతం డిజైబులిటీ ఉందని ప్రియాంక చ�
Nirmal | దివ్యాంగుల( Disabled) ఉపాధి పునరావాస పథకానికి దరఖాస్తుల స్వీకరణ గడువు ఫిబ్రవరి 12 వరకు పొడగించినట్లు జిల్లా అదనపు కలెక్టర్, ఇంచార్జి సంక్షేమ అధికారి ఫైజాన్ అహ్మద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగులకు పింఛన్ పెంచాలని మాజీ ఎమ్మెల్యే, సీపీఎం రాష్ట్ర నాయకుడు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. పెన్షన్ను 6 వేలకు పెంచేవరకు ఉద్యమిస్తామని హెచ్చ�
మండల కేంద్రంలో ఎన్పీఆర్డీ ఆధ్వర్యంలో దివ్యాంగులు తహసీల్ కార్యాలయాన్ని బుధవారం ముట్టడించారు. కాంగ్రెస్ నేతలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగులకు రూ. 6 వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల హామీ మేరకు దివ్యాంగుల పింఛన్ను రూ.6 వేలకు వీలైనంత త్వరగా పెంచుతామని మహిళా, శిశు, దివ్యాంగుల సం క్షేమ శాఖల మంత్రి సీతక్క తెలిపారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ �
ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల రాష్ట్రంలో అగ్గి విద్యార్థులు పోరుబాట పట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 29నే ఇందుకు ప్రధాన కారణం. గ్రూప్-1 పరీక్షలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్, దివ�
దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన జాబ్ పోర్టల్ను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక సచివాలయంలో సోమవారం ఆవిష్కరించారు. అనంతరం మహిళా సంక్షేమ శాఖ డైరెక్టరెట్ హెల్�
వయోవృద్ధులను గౌరవించే బాధ్యత మనందరిదని జిల్లా మహిళాశిశు , దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి కృష్ణవేణి అన్నారు. గురువారం అంత ర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవాన్ని కలెక్టరేట్ లోని కాన్ఫ రెన్స్ హాల�
శారీరక వైకల్యాన్ని జయించి కష్టపడి ఉద్యోగాలను సాధించారు. కానీ గురుకుల టైంటేబుల్ ముందు ఓడి అవస్థలను ఎదుర్కొంటున్నారు. ఫలితంగా ఉద్యోగాలను చేయలేక ఇంటిబాట పట్టే పరిస్థితులు నెలకొన్నాయి.
దివ్యాంగులపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నదని దివ్యాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెలిమండ్ల గోవర్ధన్ అన్నారు. బుధవారం దివ్యాంగుల హక్కుల పోరాట సమితి 18వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహిం