MLA Janardhan Reddy | రాష్ట్రం ప్రభుత్వం దివ్యాంగులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది. దివ్యాంగులకు తెలంగాణ స్వర్ణ యుగంగా మారిందని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అభివర్ణించారు. దివ్యాంగులకు 3016 రూపాయల నుంచి 4116 ర
Minister Jagadish Reddy | దేశంలో ఎక్కడా లేని విధంగా దివ్యాంగుల సమగ్రాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నది విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. బుధవారం సూర్యాపేటలోని మార్కెట్ యార్డ్ నందు దివ్యాంగుల పింఛ
MLA Shankar Naik | నాకు అన్ని వేళలా అండగా ఉన్నది ప్రజలే. వారితోనే నేనుంటాను. పేదల జీవితాల్లో వెలుగులు నింపిన గొప్ప నేత సీఎం కేసీఆర్ అని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ అన్నారు.
రూ.3016 నుంచి 4016 రూపాయలకు పెంచి�
CM KCR | జిల్లా పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. దివ్యాంగులకు పెంచిన రూ.4016 పింఛన్ సొమ్ము పంపిణీ, బీడీ టేకేదారులు, ప్యాకర్లకు రూ.2,016 చొప్పున ఆసరా పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని బ�
Minister Mallareddy | దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) దివ్యాంగులకు పింఛన్లను అందిస్తున్నారని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి(Minister Mallareddy) అన్నారు.
Minister Errabelli | దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న గొప్ప మనసున్న వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బుధవారం తొర్రూరు కేంద్రంలోని ఆర్అండ్ బీ గెస్ట్ హౌ�
ఆర్టీసీ ఉద్యోగుల విలీన బిల్లును శాసనసభ ఆమోదించడంతో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ హర్షం వ్యక్తంచేశారు. ఆదివారం బిల్లు ఆమోదం పొందిన అనంతరం హైదరాబాద్లోని తన నివాసానికి చేరుకున్న బాజిరెడ్డి గోవ�
రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రతి పథకంలోనూ దివ్యాంగులకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు దివ్యాంగుల సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. దివ్యాంగుల పెన్షన్ను రూ.4,016కు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్�
Minister Errabelli | : సీఎం కేసీఆర్ మనసున్న మారాజు. దివ్యాంగుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్నారు. వారి గురించి అలోచించి అనేక పథకాలు ప్రవేశపెట్టిన ఘనత BRS ప్రభుత్వానికి దక్కుతుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్
దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్తో వచ్చేనెల 2న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టామని అఖిల భారత దివ్యాంగుల హకుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరావు వెల్లడించారు.
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రభు త్వం దివ్యాంగులైన ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. కన్వీయన్స్ అలవెన్స్ను పెం చు తూ ఉత్తర్వులు జారీ చేసింది.
దివ్యాంగుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ మొదటి నుంచి పెద్ద పీట వేసి ప్రోత్సహిస్తున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. దివ్యాంగుల పెన్షన్ను రూ. 3,116 నుంచి రూ.4,116కు పెంచిన నేపథ్యంలో �