రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రతి పథకంలోనూ దివ్యాంగులకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు దివ్యాంగుల సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. దివ్యాంగుల పెన్షన్ను రూ.4,016కు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్�
Minister Errabelli | : సీఎం కేసీఆర్ మనసున్న మారాజు. దివ్యాంగుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్నారు. వారి గురించి అలోచించి అనేక పథకాలు ప్రవేశపెట్టిన ఘనత BRS ప్రభుత్వానికి దక్కుతుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్
దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్తో వచ్చేనెల 2న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టామని అఖిల భారత దివ్యాంగుల హకుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరావు వెల్లడించారు.
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రభు త్వం దివ్యాంగులైన ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. కన్వీయన్స్ అలవెన్స్ను పెం చు తూ ఉత్తర్వులు జారీ చేసింది.
దివ్యాంగుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ మొదటి నుంచి పెద్ద పీట వేసి ప్రోత్సహిస్తున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. దివ్యాంగుల పెన్షన్ను రూ. 3,116 నుంచి రూ.4,116కు పెంచిన నేపథ్యంలో �
స్వరాష్ట్రం ఏర్పాటు తర్వాత దివ్యాంగుల్లో భరోసా కల్పించడానికి సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి వెలకట్టలేనిది. 2014 సంవత్సరం ఎన్నికల సమయంలోనే ప్రత్యేకంగా దివ్యాంగుల పెన్షన్ రూ.500 నుంచి రూ.1500 చేస్తామని హామీ ఇచ్చ
Minister Talasani | దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతుందని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani)
అన్నారు.
తెలంగాణలో సంక్షేమ పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్ సబ్బండ వర్గాలు ఆర్థికంగా నిలదొక్కుకొనేందుకు పాటు పడుతున్నారు. ఎన్నికల సమయంలో మాటివ్వకున్నా, మేనిఫెస్టోలో లేకున్నా ఎప్పటికప్పడు అవసరాలకు అనుగుణంగా పథక
మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన గ్రాండ్ సక్సెస్ కావడంతో గులాబీ శ్రేణులు ఫుల్జోష్ మీద ఉన్నాయి. జూన్లోనే రెండుసార్లు రావడం, రూ.వేల కోట్ల రూపాయల పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు
అప్పట్లో ఏ దిక్కులేని వారికి దేవుడే దిక్కు అనుకునే వారు. కానీ నేడు ఏ దిక్కులేని వారికి సీఎం కేసీఆరే పెద్ద దిక్కుగా నిలిచారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా పింఛన్ డబ్బులను అందిస్తున్న బీఆర్ఎస్ ప�
Disabled Pension | రాష్ట్రంలో దివ్యాంగులకు ఇస్తున్న పెన్షన్ను మరో వెయ్యి రూపాయలు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) చేసిన ప్రకటనపై దివ్యాంగులు(Disabled) హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారు. పుట్టిన శిశువు నుంచి వృద్ధుల వరకు ఏదో ఒక రూపంలో ప్రభుత్వం సాయం చేస్తున్నది. దేశంలో ఎక్కడా లేని పథకాల అమలుతో రాష్ట్రం స్వర్ణయ�
చేప ప్రసాదం కోసం వచ్చే ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాద�