ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్నది. ‘మహిళలు ఆర్థికంగా ఎదగాలి.. ఆర్థిక స్వావలంబన సాధించాలి..’ అన్న లక్ష్యంతో స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ)ను ఏర్పాటు చేసి ప్రతిఏటా గ్రామీణ పేదరిక నిర్�
దివ్యాంగులకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటుకు కృషి చేయాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్ తమిళిసైకి జాతీయ దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు విజ్ఙప్తి చేశారు.
మనసన్నదే లేదు ఆ బ్రహ్మకు.. ఎదురీత రాశాడు నా జన్మకు.. రూపం లేని దేవుడు నా రూపాన్ని ఎందుకిలా మలిచాడు” ఇది సిరిసిల్ల బూర రాజేశ్వరి మనోగతం. దివ్యాంగురాలిగానే ఈ లోకంలోకి వచ్చిన ఆమె, ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగిం�
దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. ఏ రాష్ట్రం ఇవ్వని రీతిలో పింఛన్లు, రూపాయి ఖర్చు లేకుండా లక్షల విలువ చేసే సహాయ ఉపకరణాలను అందజేస్తూ భరోసాగా నిలుస్తున్నది.
జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా పట్టణ పరిధిలోని కుసుమవారిగూడెం గ్రామానికి చెందిన దివ్యాంగ రైతు పౌల్ట్రీఫామ్ రంగంలో రాణిస్తున్న బత్తిని శంకర్ను రాష్ట్ర విధ్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి శ
రాబోయే 6 నెలల్లో జీహెచ్ఎంసీ పరిధిలో జోన్ల వారీగా దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా థీమ్ పార్కులను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పురపాలక శాఖ కార్యదర్శి అర్వింద్కుమార్ అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ జాతీయ కార్యాలయాన్ని ఢిల్లీలో ప్రారంభించిన మరుక్షణమే తెలంగాణ సరిహద్దుల్లో సంచలనం మొదలైంది. తమను తెలంగాణలో కలపాలని సరిహద్దు గ్రామాలు నినదించాయి.