పటాన్చెరు టౌన్ : దివ్యాంగులకోసం అండగా ఉంటామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం జీహెచ్ఎంసీ పటాన్చెరు డివిజన్ 113లో అలింకో సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దివ్యాంగులకు ఉచిత
జిన్నారం : మంత్రి హరీశ్ రావు జన్మదినం సందర్భంగా మండల కేంద్రం జిన్నారంలోని రైతు వేదిక ఆవరణలో ఐదుగురు వికలాంగులకు గిఫ్ట్ ఏ స్మైల్ కింద పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి రూ. ఆరు లక్షల విలువైన 5 స్కూ�
మహబూబ్ నగర్ : సమైక్య రాష్ట్రంలో ఏ మాత్రం పట్టించుకోని దివ్యాంగుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుందని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని దివ్య
కుమ్రం భీం ఆసిఫాబాద్ : ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం, అభివృద్ధికి అనేక కార్యక్రమాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుందని జిల్లా అదనపు కలెక్టర్ వరుణ్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని జిల్లా మహిళా, శిశు
దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని, జాతీయ కమిషన్ను ఏర్పాటు చేయాలని అఖిలభారత దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు నాగేశ్వర్రావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు 22 నుంచి చలో
ఎల్లారెడ్డిపేట, ఫిబ్రవరి 22 : దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని జడ్పీటీసీ చీటి లక్ష్మణ్రావు, ఎంపీపీ పిల్లి రేణుక అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయ �
Minister Satyavati | రూ. 90 లక్షల విలువైన మూడు చక్రాల స్కూటీలు, మోటార్ సైకిళ్లు, ల్యాప్ టాప్ లు, స్మార్ట్ ఫోన్లను ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, జడ్పీ చైర్ పర్సన్ బిందు, ఎమ్మెల్యే శంకర్ నాయక్, వికలాంగుల సహకార సంస్థ
మంత్రి కొప్పుల | దివ్యాంగుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో దివ్యాంగుల సంక్షేమంపై అధికారులతో సమీక్ష నిర్�
మంత్రి ఎర్రబెల్లి | దివ్యాంగుల అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఆయన శుభాకాంక్
ట్రై స్కూటీస్ పంపిణీ | అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగులకు లాప్ టాప్స్, మొబైల్స్, బ్యాటరీ చైర్స్, ట్రై స్కూటీస్ను జెడ్పీ కార్యాలయంలో మహిళ, శిశు దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ పంపి�
హైదరాబాద్ : గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ దివ్యాంగులకు త్రిచక్ర వాహనాలను అందజేశారు. నగరంలోని జలవిహార్లో ఆదివారం ఉదయం గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమాన్ని నిర్వహించార�