షుగర్ వ్యాధి... ఈ పేరు వినని వారుండరు. ఇటీవల దాదాపు ఇంటికొకరైనా బాధితులు ఉంటున్నారు. ఇది నిరంతరం కంట్రోల్లో పెట్టుకోవాల్సిన దీర్ఘకాలిక వ్యాధి. ఇందుకోసం మధుమేహులు తరచుగా పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంద
ఒంటరిగా ఉంటే డయాబెటిస్ వచ్చే రిస్క్ ఎక్కువట! అదీ ముఖ్యంగా మహిళల్లో. ఒంటరిగా ఉండటం అంటే ఏకాకి అని కాదు! మానసిక బాధలతో ఒంటరిగా ఉండేవాళ్లను పట్టుకునేందుకు షుగర్ కాచుకొని కూర్చుంటుందని పరిశోధనలు చెబుతున�
నడక సర్వరోగ నివారిణి అని ఎన్నో అధ్యయనాలు నిరూపించాయి. ఇప్పుడు మరో అధ్యయనం కూడా అదే విషయాన్ని నొక్కిచెప్పింది. హృద్రోగాలు, మధుమేహం, మతిమరుపు, కుంగుబాటు వంటి వాటి కారణంగా ముందుగా చనిపోయే ముప్పును నడక తగ్గి�
నోరు ఆరోగ్యంగా ఉంటే అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలు తగ్గుతాయని ఢిల్లీలోని అఖిల భారత వైద్య, విజ్ఞాన శాస్ర్తాల సంస్థ పరిశోధకులు తెలిపారు. ప్రాథమిక స్థాయిలో మాత్రమే కాకుండా మొత్తం ఆరోగ్య నిర్వహణలో నోటి సంరక్ష�
నారింజ రంగులో ఉండే క్యారెట్లను వండుకోవడమే కాదు, పచ్చివిగానే కరకరా నమిలేస్తాం. వీటివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనేది తెలిసిన విషయమే. అయితే, క్యారెట్లు మధుమేహానికి మందుగా కూడా పనికిరావచ్చు అంటున్న�
ఇష్టమైన సంగీతం వినేవారి మనసు ఉల్లాసంగా ఉంటుంది. అయితే, మధుమేహం వంటి శారీరక సమస్యలపై సంగీతం సానుకూల ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు చెప్పారు. మధుమేహ రోగుల బ్లడ్ షుగర్ లెవెల్స్ను తగ్గించడంలో మ్యూజి�
మధుమేహం వల్ల కీళ్ల నొప్పులు రావచ్చు. ఫలితంగా మోకాళ్లు తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. మోకాళ్ల మార్పిడి శస్త్ర చికిత్స తర్వాత ఈ మధుమేహం వల్ల ఇన్ఫెక్షన్లు, రక్తం గడ్డ కట్టే ముప్పు పెరుగుతుంది.
కోట్లాది మందిని వేధిస్తున్న టైప్-1 డయాబెటిస్ వ్యాధి చికిత్సలో కీలక ముందడుగు పడింది. ప్రపంచంలోని తొలిసారిగా త్రీడీ ప్రింటింగ్ ప్యాంక్రియాస్ కణజాలాన్ని ల్యాబ్లో సృష్టించి డయాబెటిస్ను నయం చేసే దిశ�
Tea | వర్షాకాలం వచ్చేస్తున్నది. చల్లగా చిరుజల్లులు పడుతూ ఉంటే.. వేడివేడిగా కాఫీనో, చాయో తాగాలని మనసు ఉవ్విళ్లూరుతుంటుంది. అప్పటికే ఉదయం - సాయంత్రం కాఫీ/టీ తాగే అలవాటు ఎలాగూ ఉంటుంది. ఈ క్రమంలో రోజుకు ఐదారు సార్�
శరీర యాత్రలో కీలకపాత్ర పోషించే కిడ్నీల వ్యాధుల సంకేతాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. వాపులు, అలసట, మూత్రంలో మార్పులు, విడువని దురద, శ్వాస ఆడకపోవడం, ఆహార పదార్థాలు లోహపు వాసన వేయడం లాంటివి కీలక సంకేతాలు. తొలి
మనిషి శరీరంలో హార్మోన్లను సమతుల్యం చేయడంలో కీలకపాత్ర పోషించేదే థైరాయిడ్ గ్రంథి. ఇది సక్రమంగా పనిచేయకపోతే హార్మోన్లన్నీ అసమతుల్యంగా మారిపోతాయి. దీంతో శరీర భాగాలు సక్రమంగా పనిచేయవు. దీనివల్ల తీవ్ర అనార
అమ్మాయిల ఆహారపు అలవాట్లకు.. రుతుచక్రానికి మధ్య సంబంధం ఉన్నదని పరిశోధకులు చెబుతున్నారు. ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను ఎక్కువగా తినే బాలికలు.. త్వరగా రజస్వల అవుతారని తాజా అధ్యయనంలో తేల్చారు. అదే సమయంలో ఆ�
శరీరంలో అన్ని భాగాలపై దాడి చేసే వ్యాధి డయాబెటిస్. ఈ వ్యాధి కారణంగా రక్తంలో ఉండే అధిక చక్కెర స్థాయులు కండ్లు, కిడ్నీలు, గుండె ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. అయితే, ఈ అవయవాలు మాత్రమే కాదు మధుమేహ వ్యాధ�
ప్రపంచ వ్యాప్తంగా ఏటా కొన్ని కోట్ల మంది కొత్తగా డయాబెటిస్ బారిన పడుతున్నారు. డయాబెటిస్కు ప్రపంచానికి రాజధానిగా భారత్ను చెబుతుంటారు. ఎందుకంటే డయాబెటిస్ వ్యాధి గ్రస్తుల సంఖ్య మన దేశంలో పెరు�