మనదేశంలో మధుమేహ నిర్ధారణ కోసం ‘హెచ్బీఏ1సీ’ పరీక్ష ఫలితాల్నే ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ రిపోర్టుల్లో హెచ్బీఏ1సీ స్థాయి 6.5శాతం కన్నా ఎక్కువగా ఉంటే.. ‘డయాబెటిస్' ఉన్నట్లు పరిగణిస్తారు. అయితే, ‘ది లాన్సెట�
మారిన జీవనవిధానం, ఆహారపు అలవాట్ల కారణంగా తలెత్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల్లో డయాబెటిస్ కూడా ఒకటి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. డయాబెటిస్ బారిన పడిత
దక్షిణాసియాలో ముఖ్యంగా భారత్లో మధుమేహాన్ని గుర్తించడానికి, పర్యవేక్షించడానికి కేవలం ైగ్లెకేటెడ్ హిమోగ్లోబిన్(హెచ్బీఏ1సీ) పైనే ఆధారపడడం పట్ల పరిశోధకులు హెచ్చరికలు జారీచేశారు. రక్తహీనత, రక్త రుగ్మ�
మనదేశంలో చాలామంది దగ్గొచ్చినా.. తుమ్మొచ్చినా డాక్టర్ను కలుస్తారు. కానీ, కళ్ల విషయానికి వచ్చేసరికి పట్టించుకోనట్టే వ్యవహరిస్తారు. తలనొప్పి వస్తున్నా, కళ్ల నుంచి నీరు కారుతున్నా.. నిద్రలేమి వల్లనో, ఫోన్ �
మన ఆరోగ్యంలో చిన్న చిన్న మార్పులు జరుగుతున్నప్పటికీ వాటిని మనం అంతగా పట్టించుకోం. కానీఈ మార్పులే కొన్నిసార్లు తీవ్ర అనారోగ్యాన్ని సూచిస్తాయి. లక్షణాలు కనబడకుండా చిన్న చిన్న మార్పులతో వ�
జీవనశైలిలో వస్తున్న మార్పుల కారణంగా మనలో చాలా మంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం, ఒత్తిడి, వ్యాయామం చేయకపోవడం, నిద్రలేమి, ఊబకాయం వంటి వివిధ కారణాల వల్ల మ�
మనం సులభంగా చేయదగిన వ్యాయామాల్లో నడవడం ఒకటి. నడవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. శరీర బరువు అదుపులో ఉండడంతో పాటు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడు�
మధుమేహ వ్యాధి గ్రస్తులు ఆహారం తీసుకునే విషయంలో ప్రతిరోజూ ఒక సవాల్ ను ఎదుర్కొంటారని చెప్పవచ్చు. ఎందుకంటే వీరు తీసుకునే ఆహారం తక్షణమే రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది, అనారోగ్యానికి కూడా
డయాబెటిస్ వ్యాధి గ్రస్తులు ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంతో పాటు శరీరానికి పోషకాలను, శక్తిని అందించే ఆహారాలను తీసుకోవాలి. డయాబెటిస్ వ్యాధిగ�
డయాబెటిస్ ఉన్న వారు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. డయాబెటిస్ ఉన్న వారు చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి ఇన్పులిన్ ను తీసుకుంటారు. ఇన్పులిన్ తీసుకున్నప్పటికీ �
మనల్ని వేధించే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల్లో టైప్ 2 డయాబెటిస్ కూడా ఒకటి. చాలా మంది షుగర్ వ్యాధే కదా అని తేలికగా తీసుకుంటారు. దాని తీవ్రత, ప్రమాదం గురించి చాలా మందికి తెలియదు. డయాబెటిస్ వ్యా
డయాబెటిస్.. సాధారణంగా పెద్దవారిలోనే కనిపిస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ, వయసుతో సంబంధం లేకుండా అప్పుడే పుట్టిన పిల్లలను కూడా ఈ వ్యాధి పట్టి పీడిస్తున్నది. పెద్దవారిలో వచ్చే డయాబెటిస్ వేరు. పిల్లల్
మనలో చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తున్న అనారోగ్య సమస్యల్లో డయాబెటిస్ ఒకటి. ప్రాసెస్ చేసిన ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం, అధిక క్యాలరీలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవ
డయాబెటిస్ తో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతుందనే చెప్పవచ్చు. మారిన ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పుల కారణంగా ఈ సమస్య తలెత్తుతుంది. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరినీ ఈ సమస్�
డయాబెటిస్, ఫ్యాటీ లివర్ సమస్యలు ఉన్నవాళ్లు మెడిటేరియన్ దేశాల ప్రజల్లా తింటే ఆరోగ్యం మెరుగవుతుందని నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్ ఓ మంచి వార్త చెప్పింది.