Diabetes | ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్యల్లో డయాబెటిస్ ఒకటి. మధుమేహం బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నది. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ దీని బారినపడుతున్నారు. మారుతూ వస్తున్న జీవనశై�
Medicines | దేశీయంగా 900 రకాలకు పైగా ఔషధాల ధరలు పెరిగినట్టు నేషనల్ ఫార్మాస్యుటికల్ ప్రైజింగ్ అథారిటీ ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ధరలు అమలులోకి వచ్చాయి.
డయాబెటిస్ జీవనశైలికి సంబంధించిన రుగ్మత. ఇక మహిళల్లో ఈ వ్యాధితో తలెత్తే జబ్బుల్లో గుండె పోటు, ఎముకల నొప్పి ప్రధానమైనవి. గుండె, ఎముకల ఆరోగ్యం విషయంలో మధుమేహం ఉన్నవాళ్లు జాగ్రత్తగా ఉండాలి.
టైప్-2 డయాబెటిస్ రోగులకు ప్రాణాంతకమైన కాలేయం, పాంక్రియాటిక్ క్యాన్సర్లు వచ్చే ముప్పు ఎక్కువగా ఉందని బ్రిటన్ పరిశోధకుల తాజా అధ్యయనం అంచనా వేసింది. ముఖ్యంగా మహిళలు ఎక్కువ సంఖ్యలో క్యాన్సర్ బారినపడు�
ప్రస్తుత తరుణంలో చాలా మంది టైప్ 2 డయాబెటిస్ బారిన పడుతున్నారు. చాలా మందికి వంశ పారంపర్యంగా కూడా షుగర్ వస్తోంది. దీన్ని టైప్ 1 డయాబెటిస్గా చెబుతున్నారు. టైప్ 1 డయాబెటిస్ వస్తే క్లోమగ్రంథి అసలు ప�
డయాబెటిస్... దాదాపు ప్రతి ఇంట్లో వినిపించే జీవనశైలి ప్రధానమైన జబ్బు. ఇది ఒక్కసారి వస్తే జీవితాంతం వదలదు. బతికినంత కాలం మందులు వాడాల్సిందే. అయితే, ఇది నిన్నటి మాట. వచ్చిన రోగాన్ని తిరిగి వెనక్కి పంపించవచ్చ�
ప్రస్తుత తరుణంలో చాలా మంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. చిన్న వయస్సులో ఉండే వారికి కూడా మధుమేహం వస్తోంది. ఇందుకు ప్రధాన కారణం అస్తవ్యస్తమైన జీవనశైలే అని చెప్పవచ్చు.
‘ఆలస్యం అమృతం విషం!’.. అనే సూత్రం భోజనం విషయంలోనూ వర్తిస్తుందని చెబుతున్నారు ఆహార నిపుణులు. ఉరుకుల పరుగుల జీవితాలు, రాత్రి విధులు, పార్టీలు.. ఇలా పలు కారణాల వల్ల చాలామంది రాత్రి భోజనాన్ని ఆలస్యంగా ముగిస్తు�
ప్రపంచ వ్యాప్తంగా ఏటా డయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్తో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇది వచ్చేందుకు అనేక కారణాలు ఉంటున్నాయి.
మార్కెట్లో నకిలీ ఔషధాల అమ్మకాల్ని అడ్డుకునేందుకు నాణ్యత పరీక్షలు నిర్వహించగా, 84 రకాల ఔషధాలు నాణ్యత పరీక్షల్లో విఫలమయ్యాయి. ఆదివారం ఈమేరకు ‘సీడీఎస్సీవో’ (సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర�
Cancer Screening |అధిక రక్త ప్రసరణ(హైబీపీ), మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధులకు సంబంధించి దేశవ్యాప్తంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఉచితంగా నిర్వహించనున్నట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంగళవారం ప్రకటించింది. ఫ�
ప్రపంచంలో ఆరోగ్య సంక్షోభానికి ప్రధానంగా కారణమవుతున్న మధుమేహ చికిత్సకు స్విట్జర్లాండ్కు చెందిన పరిశోధకులు కొత్త విధానాన్ని రూపొందించారు. మధుమేహ బాధితుల్లో బ్లడ్ షుగర్ స్థాయిలను నియంత్రించగలిగే ల�
మధుమేహం (Diabetes) పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ హయగ్రీవ్ రావ్ సూచించారు. మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవాలని లేనట్లయితే మానవ శరీరంలోని అవయవాలన్నీ చెడిపోయే ప్రమాదం ఉందన్నారు. ముఖ్య�
ప్రస్తుత తరుణంలో చాలా మంది టైప్ 2 డయాబెటిస్ బారిన పడుతున్నారు. గతంలో 60 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే షుగర్ సమస్య వచ్చేది. కానీ ఇప్పుడు యుక్త వయస్సులో ఉన్నవారు కూడా మధుమేహం బారిన పడుతున్నారు