శరీర యాత్రలో కీలకపాత్ర పోషించే కిడ్నీల వ్యాధుల సంకేతాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. వాపులు, అలసట, మూత్రంలో మార్పులు, విడువని దురద, శ్వాస ఆడకపోవడం, ఆహార పదార్థాలు లోహపు వాసన వేయడం లాంటివి కీలక సంకేతాలు. తొలి
మనిషి శరీరంలో హార్మోన్లను సమతుల్యం చేయడంలో కీలకపాత్ర పోషించేదే థైరాయిడ్ గ్రంథి. ఇది సక్రమంగా పనిచేయకపోతే హార్మోన్లన్నీ అసమతుల్యంగా మారిపోతాయి. దీంతో శరీర భాగాలు సక్రమంగా పనిచేయవు. దీనివల్ల తీవ్ర అనార
అమ్మాయిల ఆహారపు అలవాట్లకు.. రుతుచక్రానికి మధ్య సంబంధం ఉన్నదని పరిశోధకులు చెబుతున్నారు. ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను ఎక్కువగా తినే బాలికలు.. త్వరగా రజస్వల అవుతారని తాజా అధ్యయనంలో తేల్చారు. అదే సమయంలో ఆ�
శరీరంలో అన్ని భాగాలపై దాడి చేసే వ్యాధి డయాబెటిస్. ఈ వ్యాధి కారణంగా రక్తంలో ఉండే అధిక చక్కెర స్థాయులు కండ్లు, కిడ్నీలు, గుండె ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. అయితే, ఈ అవయవాలు మాత్రమే కాదు మధుమేహ వ్యాధ�
ప్రపంచ వ్యాప్తంగా ఏటా కొన్ని కోట్ల మంది కొత్తగా డయాబెటిస్ బారిన పడుతున్నారు. డయాబెటిస్కు ప్రపంచానికి రాజధానిగా భారత్ను చెబుతుంటారు. ఎందుకంటే డయాబెటిస్ వ్యాధి గ్రస్తుల సంఖ్య మన దేశంలో పెరు�
వేసవి అంటేనే.. మామిడి పండ్లు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతోపాటు మరెంతో రుచికరంగా ఉండే ఈ పండును ఇష్టపడని వారు ఉండరు. అయితే, కొందరికి మామిడి పండ్లు విషంతో సమానమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వాతావరణ మార్పుల వల్ల బియ్యంలో ఆర్సెనిక్ స్థాయిలు పెరుగుతున్నాయని, క్యాన్సర్కు ప్రధాన కారకాల్లో ఆర్సెనిక్ ఒకటి అని శాస్త్రవేత్తలు తెలిపారు. 2050 నాటికి ప్రపంచంలో ప్రతి ఐదుగురిలో ఒకరు తమ జీవితంలో ఏదో ఒక
టైప్ 5 డయాబెటిస్.. కొత్త రకం మధుమేహం ఇది. సన్నగా, పోషకాహార లోపంతో బాధపడే టీనేజర్లకు, యువతకు ఈ డయాబెటిస్ సోకుతుంది. అనేక దశాబ్దాల తర్వాత దీనిని అధికారికంగా గుర్తించారు. అంతర్జాతీయ మధుమేహ సమాఖ్య (ఐడీఎఫ్) బ�
Diabetes | డయాబెటిస్ అనేది తీవ్రమైన ఆరోగ్య సమస్యల్లో ఒకటి. ఇది అన్ని వయసుల వారిలో కనిపిస్తుంది. పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ డయాబెటిస్కి బాధితులుగా మారుతారు. షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుకునేందుకు జీవనశైల
ఒకప్పుడు మద్యం సేవించే వారికి మాత్రమే ఆందోళన కలిగించేదిగా పరిగణించబడిన ఫ్యాటీ లివర్ ఇప్పుడు ఊబకాయం, మధుమేహం, రక్తపోటుతో ముడిపడి ఉన్న ముఖ్యమైన ఆరోగ్య సమస్యగా ఉద్భవించింది.
Diabetes | ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్యల్లో డయాబెటిస్ ఒకటి. మధుమేహం బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నది. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ దీని బారినపడుతున్నారు. మారుతూ వస్తున్న జీవనశై�
Medicines | దేశీయంగా 900 రకాలకు పైగా ఔషధాల ధరలు పెరిగినట్టు నేషనల్ ఫార్మాస్యుటికల్ ప్రైజింగ్ అథారిటీ ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ధరలు అమలులోకి వచ్చాయి.
డయాబెటిస్ జీవనశైలికి సంబంధించిన రుగ్మత. ఇక మహిళల్లో ఈ వ్యాధితో తలెత్తే జబ్బుల్లో గుండె పోటు, ఎముకల నొప్పి ప్రధానమైనవి. గుండె, ఎముకల ఆరోగ్యం విషయంలో మధుమేహం ఉన్నవాళ్లు జాగ్రత్తగా ఉండాలి.