రక్తంలో షుగర్ లెవల్స్ అధికంగా ఉంటే ఆ స్థితిని డయాబెటిస్ అంటారన్న విషయం అందరికీ తెలిసిందే. క్లోమగ్రంథి ఇన్సులిన్ను ఉత్పత్తి అసలు చేయకపోతే అప్పుడు వచ్చే షుగర్ను టైప్ 1 డయాబెటిస్ అంటారు.
తెలంగాణ రాష్ట్రంలో 12 శాతం మంది మధుమేహ వ్యాధితో బాధపడుతున్నారని, షుగర్ వ్యాధి ప్రమాదకరంగా పెరుగుతోందని, ప్రజలు తక్షణమే అప్రమత్తమై పరీక్షలతో వ్యాధిని గుర్తించి ఆరోగ్యవంతమైన జీవనశైలిపై దృష్టి సారించాలన
మానవాళి జీవన ప్రమాణాలను నిర్వీర్యం చేసే ప్రాణాంతకమైన వ్యాధులలో డయాబెటిస్ ఒకటని, దేశంలో 10 కోట్ల మందికి పైగా ఈ మహమ్మారి బారిన పడ్డారని కేర్ హాస్పిటల్ ఎండోక్రైనాలజీ విభాగాధిపతి, సీనియర్ వైద్యులు డా. బి�
చక్కెర వ్యాధి.. దీని పేరులోనే తీపిదనం ఉంది. కానీ ఇది తియ్యటి విషంలా మనిషి ప్రాణాలను తోడేస్తుంది.మారిన జీవనశైలి, ఆహార వ్యవహారాల వల్ల ఈ వ్యాధి ఇప్పుడు సర్వసాధారణమైంది. ముఖ్యంగా మధుమేహానికి మనదేశం ప్రపంచవ్య�
గుండె ఆరోగ్యంగా ఉండటానికి సాయంత్రం వేళల్లో వ్యాయామం చేస్తే మంచిదని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. ఆస్ట్రేలియాలోని సిడ్నీ విశ్వవిద్యాలయం పరిశోధకులు సుమారు 30,000 మంది పెద్దలకు సంబంధించిన సమాచారాన్ని దా�
ముఖ నిర్మాణంలో దంతాలు కీలకం. ఆహారం నమలడానికి మాత్రమే కాకుండా దంతాలు మనిషి ఆరోగ్య నిర్వహణలో ప్రధాన పాత్ర పోషిస్తాయని చాలామందికి తెలియదు. పంటినొప్పి వస్తే కనీసం మంచినీరు కూడా తాగలేని పరిస్థితి తలెత్తుతు�
Health tips : సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నవాళ్లతో పోల్చితే మధుమేహం సమస్య ఉన్నవాళ్లు గుండె జబ్బుల బారినపడే ప్రమాదం ఎక్కువ. అందుకే గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో పెట్టుకోవాలి. డ
చిన్నారుల జీవితంలోని తొలి వెయ్యి రోజులు చక్కెరను నియంత్రించడం, ఇంకా చెప్పాలంటే మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి రెండేళ్లపాటు చక్కెర తీసుకోవడాన్ని తగ్గిస్తే పెద్దయ్యాక దీర్ఘకాలిక వ్యాధుల ముప్పును గణనీయం
టైప్-1 డయాబెటిస్తో బాధపడుతున్న రోగులకు శుభవార్త. ఈ తరహా మధుమేహంతో బాధపడుతున్న ఓ మహిళకు రీప్రోగ్రామింగ్ టెక్నిక్ సాయంతో చైనా పరిశోధకులు ఆ వ్యాధిని పూర్తిగా నయం చేశారు. రోగి శరీరంలోని కొవ్వు కణాలను ఇన�
ప్రపంచ వ్యాప్తంగా ఏటా డయాబెటిస్ బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే అమెరికా, ఇండియాలలో డయాబెటిస్ పేషెంట్లు ఎక్కువగా పెరుగుతున్నారని డాక్టర్లు చెబుతున్�
మధుమేహం బాధితులు శరీరంలోని షుగర్ లెవల్స్ ఎప్పటికప్పుడు పరీక్షించుకోవడం అవసరం. దీని కోసం తరుచూ సూదితో గుచ్చుకొని శరీరాన్ని గాయపర్చుకోవడం వారికి ఇబ్బందిగా ఉంటుంది. అయితే, ఇలాంటి బాధలేకుండా సూదితో పనిల
కాళ్లను కదపకుండా ఆపుకోలేని పరిస్థితిని వైద్య పరిభాషలో రెస్ట్లెస్ లెగ్స్ సిండ్రోం (ఆర్ఎల్ఎస్)గా పేర్కొంటారు. కాళ్లలో అసౌకర్యంగా అనిపించే సెన్సేషన్స్తోపాటుగా ఈ సమస్య తలెత్తుతుంది. మనం విశ్రాంతి�
భారతీయులు ఇష్టంగా తినే పలు ఆహార పదార్థాలు మధుమేహానికి కారణం అవుతున్నాయని తాజా అధ్యయనంలో తేలింది. సమోసా, పకోడీ, ఫ్రైడ్ చికెన్, చిప్స్, బిస్కెట్లు, కేక్స్, రెడీమేడ్ మీల్స్, మయోనైజ్, గ్రిల్ చికెన్, బీ