గుండె ఆరోగ్యంగా ఉండటానికి సాయంత్రం వేళల్లో వ్యాయామం చేస్తే మంచిదని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. ఆస్ట్రేలియాలోని సిడ్నీ విశ్వవిద్యాలయం పరిశోధకులు సుమారు 30,000 మంది పెద్దలకు సంబంధించిన సమాచారాన్ని దా�
ముఖ నిర్మాణంలో దంతాలు కీలకం. ఆహారం నమలడానికి మాత్రమే కాకుండా దంతాలు మనిషి ఆరోగ్య నిర్వహణలో ప్రధాన పాత్ర పోషిస్తాయని చాలామందికి తెలియదు. పంటినొప్పి వస్తే కనీసం మంచినీరు కూడా తాగలేని పరిస్థితి తలెత్తుతు�
Health tips : సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నవాళ్లతో పోల్చితే మధుమేహం సమస్య ఉన్నవాళ్లు గుండె జబ్బుల బారినపడే ప్రమాదం ఎక్కువ. అందుకే గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో పెట్టుకోవాలి. డ
చిన్నారుల జీవితంలోని తొలి వెయ్యి రోజులు చక్కెరను నియంత్రించడం, ఇంకా చెప్పాలంటే మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి రెండేళ్లపాటు చక్కెర తీసుకోవడాన్ని తగ్గిస్తే పెద్దయ్యాక దీర్ఘకాలిక వ్యాధుల ముప్పును గణనీయం
టైప్-1 డయాబెటిస్తో బాధపడుతున్న రోగులకు శుభవార్త. ఈ తరహా మధుమేహంతో బాధపడుతున్న ఓ మహిళకు రీప్రోగ్రామింగ్ టెక్నిక్ సాయంతో చైనా పరిశోధకులు ఆ వ్యాధిని పూర్తిగా నయం చేశారు. రోగి శరీరంలోని కొవ్వు కణాలను ఇన�
ప్రపంచ వ్యాప్తంగా ఏటా డయాబెటిస్ బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే అమెరికా, ఇండియాలలో డయాబెటిస్ పేషెంట్లు ఎక్కువగా పెరుగుతున్నారని డాక్టర్లు చెబుతున్�
మధుమేహం బాధితులు శరీరంలోని షుగర్ లెవల్స్ ఎప్పటికప్పుడు పరీక్షించుకోవడం అవసరం. దీని కోసం తరుచూ సూదితో గుచ్చుకొని శరీరాన్ని గాయపర్చుకోవడం వారికి ఇబ్బందిగా ఉంటుంది. అయితే, ఇలాంటి బాధలేకుండా సూదితో పనిల
కాళ్లను కదపకుండా ఆపుకోలేని పరిస్థితిని వైద్య పరిభాషలో రెస్ట్లెస్ లెగ్స్ సిండ్రోం (ఆర్ఎల్ఎస్)గా పేర్కొంటారు. కాళ్లలో అసౌకర్యంగా అనిపించే సెన్సేషన్స్తోపాటుగా ఈ సమస్య తలెత్తుతుంది. మనం విశ్రాంతి�
భారతీయులు ఇష్టంగా తినే పలు ఆహార పదార్థాలు మధుమేహానికి కారణం అవుతున్నాయని తాజా అధ్యయనంలో తేలింది. సమోసా, పకోడీ, ఫ్రైడ్ చికెన్, చిప్స్, బిస్కెట్లు, కేక్స్, రెడీమేడ్ మీల్స్, మయోనైజ్, గ్రిల్ చికెన్, బీ
Heart attacks : ఒకప్పుడు వయసు మళ్లిన వారికి మాత్రమే గుండెపోటు (Heart attack) వచ్చేది. ఇప్పుడు పాతికేళ్ల యువత కూడా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్నారు. అందులోనూ చాలామంది బాత్రూమ్లలోనే గుండెపోటుతో కుప్పకూలుతున్నా�
బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లతో టైప్-1 డయాబెటిస్ వచ్చే అవకాశం ఉన్నదని యూకేలోని కార్డిఫ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. బ్యాక్టీరియాలోని కొన్ని ప్రొటీన్లు మన రోగ నిరోధక వ్యవస్థను దెబ్బతీస్తాయని.. క
మధుమేహ వ్యాధిగ్రస్తులైనా, హృద్రోగులైనా సరే.. రోజుకు ఒక పూట ఉపవాసం చేస్తే మధుమేహం నియంత్రణలో ఉండటంతో పాటు గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుందని తాజా అధ్యయనం తెలిపింది.
ప్రపంచ జనాభాలో దాదాపు 10 శాతం మంది మధుమేహ మహమ్మారితో బాధపడుతున్నారు. 2040 నాటికి ప్రతి ఎనిమిది మందిలో ఒకరు డయాబెటిస్ బారిన పడతారని తాజా అధ్యయనాలు అంచనావేస్తున్నాయి.
మధుమేహం బారిన పడ్డవారికి, ప్రీడయాబెటిస్ దశలో ఉన్న వారికి అన్నం ఎక్కువగా తినొద్దని వైద్యులు ముందుగా సూచిస్తుంటారు. మూడుపూటలా అన్నం తినడం అలవాటైన దక్షిణ భారతీయులకు ఈ సూచన పాటించడం కష్టమైన పనే. అయితే, ఇక మ�
అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్లో ప్రతి 10 శాతం ఆహారం టైప్-2 మధుమేహం ముప్పును 17% పెంచుతుందని తేలింది. యూనివర్సిటీ కాలేజ్ లండన్, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం, ఇంపీరియల్ కాలేజ్ లండన్ పరిశోధకులు ఈ అధ్యయనాన్�