ప్రపంచ జనాభాలో దాదాపు 10 శాతం మంది మధుమేహ మహమ్మారితో బాధపడుతున్నారు. 2040 నాటికి ప్రతి ఎనిమిది మందిలో ఒకరు డయాబెటిస్ బారిన పడతారని తాజా అధ్యయనాలు అంచనావేస్తున్నాయి.
మధుమేహం బారిన పడ్డవారికి, ప్రీడయాబెటిస్ దశలో ఉన్న వారికి అన్నం ఎక్కువగా తినొద్దని వైద్యులు ముందుగా సూచిస్తుంటారు. మూడుపూటలా అన్నం తినడం అలవాటైన దక్షిణ భారతీయులకు ఈ సూచన పాటించడం కష్టమైన పనే. అయితే, ఇక మ�
అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్లో ప్రతి 10 శాతం ఆహారం టైప్-2 మధుమేహం ముప్పును 17% పెంచుతుందని తేలింది. యూనివర్సిటీ కాలేజ్ లండన్, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం, ఇంపీరియల్ కాలేజ్ లండన్ పరిశోధకులు ఈ అధ్యయనాన్�
సాయం చేయకుండా చేసినట్లు ప్రచారం చేసుకున్న కాంగ్రెస్ నేతల తీరుపై బాధిత కుటుంబసభ్యులు ఆగ్ర హం వ్యక్తంచేశారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాలకు చెందిన గోవింద్ దుబాయిలో అనారోగ్యానికి గురైతే, ఎమ్మ
రాత్రి సమయంలో త్వరగా పడుకొని.. పొద్దునే లేచే వ్యక్తులతో పోల్చితే, రాత్రంతా మేల్కొనేవాళ్లు టైప్-2 డయాబెటిస్ బారినపడే ముప్పు 46 శాతం ఎక్కువ అని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది.
Health tips : ఈ మధ్యకాలంలో షుగర్, బీపీ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల బారినపడే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. ఒకసారి మధుమేహం వస్తే ఇక దాని నుంచి పూర్తిగా బయటపడటం అసాధ్యం. కానీ కొన్ని ప్రత్యేకమైన ఆహారప�
Health tips | ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మధుమేహం (Diabetes), అధిక రక్తపోటు (High blood pressure) లాంటి దీర్ఘకాలిక వ్యాధులు వేగంగా విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా మధుమేహం అత్యంత వేగంగా వ్యాపిస్తున్నది. కాబట్టి మధుమేహం మొదలైతే మనలో ఎ�
రెడ్ మీట్ను తినడం వల్ల టైప్-2 డయాబెటిస్ ముప్పు పెరుగుతుందని తాజా అధ్యయనంలో తేలింది. 20 దేశాల్లోని సుమారు 19 లక్షల మందిపై ఈ అధ్యయనం నిర్వహించారు. 50 గ్రాముల ప్రాసెస్డ్ మీట్ను అలవాటుగా తినడం వల్ల టైప్-2 మధ
శరీర పనితీరు సవ్యంగా సాగిపోవడంలో మెదడు కీలకపాత్ర పోషిస్తుంది. ఇక వయసు పెరిగేకొద్దీ వివిధ రకాలైన ఒత్తిళ్లకు లోనవుతుంటాం. కాబట్టి మెదడు ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలి. మెదడు చురుగ్గా ఉండటానికి, విశ్రాంత�
దేశంలో మధుమేహం, దాని అనుబంధ రోగాలు ఆందోళకర స్థాయిలో పెరగడంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) ఈ నెల 27న విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. తక్కువ పోషకాలు, పరిమితికి మించిన చక్కెర, ఉప్పు, న�
ఆహారం నెమ్మదిగా నమిలి తినడం వల్ల డయాబెటిస్ ముప్పు తగ్గుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. అన్నల్స్ ఆఫ్ పీడియాట్రిక్ ఎండోక్రినాలజీ అండ్ మెటాబొలిజం జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం, ఆహారాన్న�
మా బాబు వయసు ఆరేండ్లు. నేను గర్భిణిగా ఉన్నప్పుడు, కాన్పు సమయంలో ఎలాంటి ఇబ్బందులూ రాలేదు. శిశువు కూడా బాగానే ఉన్నాడు. ఈ మధ్య తరచూ పొట్టలో నొప్పి అంటున్నాడని వైద్యుణ్ని సంప్రదించాం. స్కాన్ చేశాక రెండు కిడ్�
వాల్నట్స్ అత్యంత ఆరోగ్యకరమైనవి. న్యూట్రియెంట్లు వీటిలో పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ను అందిస్తాయి.
ప్రపంచవ్యాప్తంగా ప్రతీ పది మందిలో ఒకరు డయాబెటిస్తో బాధపడుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి రోజూ ఇన్సులిన్ వంటి ఇంజెక్షన్లు, మందులను వాడటం రోగులకు ఇబ్బందే.