మధుమేహం, ఊబకాయం, హైపర్టెన్షన్ వంటి మెటాబొలిక్ డిజార్డర్స్ ఉన్న రోగులు దవాఖానలో చేరవలసిన ముప్పు వేడి ఎక్కువగా ఉండే రోజుల్లో రెట్టింపు అవుతుంది. సాధారణ ఉష్ణోగ్రతలు గల రోజులతో పోల్చిపుడు ఈ పరిస్థితి క�
డయాబెటిస్తో బాధ పడుతున్న మహిళలతో పోలిస్తే పురుషులు ఇతర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఎక్కువని సిడ్నీ యూనివర్సిటీ పరిశోధనలో తేలింది. 45 ఏండ్లు పైబడిన 25,713 మందిని పదేండ్ల పాటు పరిశీలించామని వారు తెలిపార�
Diabetes | ఏ వ్యాధి అయినా వచ్చాక నియంత్రించడం కంటే.. రాకుండా నివారించడమే మంచి మార్గమని అంటున్నారు వైద్యులు. కరోనా నేర్పిన పాఠం వల్ల వైరస్ల విషయాల్లో జాగ్రత్త పడినా.. బీపీ, డయాబెటిస్ వంటి విషయాల్లో నిర్లక్ష్యం �
టైప్-2 డయాబెటిస్తో బాధపడేవారు మందార పువ్వుతో తయారు చేసిన టీ లేదా నీళ్లు తాగడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చునని న్యూట్రిషనిస్ట్, డిజిటల్ క్రియేటర్ చైర్మన్ హా డొమిన్గెజ్ చెప్పారు.
మండే ఎండకు.. జలాశయాలే అడుగంటుతున్నాయి, మన శరీరంలోని తేమ ఇగిరిపోవడం ఓ లెక్కా? ఆరోగ్యవంతులనూ అతలాకుతలం చేసే భానుడి ప్రతాపానికి వ్యాధిపీడితులు కకావికలం అవుతుంటారు. ముఖ్యంగా ఒంట్లో చక్కెర నిల్వలున్న మధుమేహ
Night Shifts | అధిక పని ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, జంక్ ఫుడ్స్ తినడం, సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవడం లాంటివి ఇప్పటికే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. నైట్ షిఫ్టులు ఆరోగ్యంపై తీవ్ర �
డయాబెటిస్తో పాటు ఇప్పుడు ప్రీ డయాబెటిస్ అన్నది కూడా ఆరోగ్య హెచ్చరికలా డాక్టర్లు చెబుతున్నారు. ఈ దశలో ఉన్నవాళ్లు ఏవైనా ఆహార అలవాట్లు మార్చుకోవడం ద్వారా మధుమేహం రాకుండా పొడిగించుకునే అవకాశం ఉందా. వాళ్�
ఎప్పుడు చూసినా ఏదో ఒకటి నోట్లో వేసుకోకుండా నిర్ణీత కాల పరిమితికి లోబడి తినడాన్ని ‘ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్' అంటారు. ఈ విధానాన్ని అనుసరించడం వల్ల టైప్ 2 డయాబెటిస్ రోగులు బరువు తగ్గడంతోపాటు రక్తంలో చక్క
గురకపెట్టి నిద్రపోవటం సర్వసాధారణమైందిగా భావిస్తాం. కానీ బయటకు కనిపించని అనేక ఆరోగ్య సమస్యలకు ఇదొక సూచిక అని తాజా అధ్యయనం ఒకటి హెచ్చరిస్తున్నది. బీపీ, డయాబెటిస్ సహా పలు ఆరోగ్య సమస్యలకు ‘గురక’కు సంబంధము�
సాయంత్రం వేళ వ్యాయామం చేస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని సిడ్నీ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా మధుమేహం, ఊబకాయంతో బాధపడుతున్న వారికి సాయంత్రం పూట చేసే వ్యాయామం చాలా మేలు చేస�
మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ప్రపంచవ్యాప్తంగా మధుమేహ బాధితుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. ఒక అధ్యయనం ప్రకారం మన దేశ జనాభాలో 11.4 శాతం.. అంటే 10.1 కోట్ల మంది మధుమేహ బాధితులు ఉన్నారు. దేశ జనాభాలో 15.3 శాత
ప్రపంచవ్యాప్తంగా ఒకవైపు మధుమేహ బాధితులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇన్సులిన్కు డిమాండ్ విపరీతంగా పెరుగుతున్నది. ఫలితంగా ఇన్సులిన్ కొరత ఏర్పడుతున్నది. భవిష్యత్తులో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ�
ప్రస్తుతం చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ డయాబెటిస్ బారిన పడుతున్నారు. అయితే షుగర్ స్థాయిలను గుర్తించాలంటే సిరంజి ద్వారా రక్తం తీసి.. గ్లూకోమీటర్తో పరీక్షించాల్సిందే.