మధుమేహ బాధితులకు శుభవార్త.. శరీరంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకొనేందుకు ఇన్సులిన్ ఇంజెక్షన్లతో, మాత్రలతో విసిగి వేసారిపోతున్నవారికి ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు కారుచీకట్లో కాంతిరేఖలాంటి వార్�
Sugar test | దేశంలో కోట్లాది మందిని పట్టి పీడిస్తున్న వ్యాధి మధుమేహం. ఇటీవల 18 ఏండ్ల లోపు వారూ ఈ వ్యాధిబారిన పడుతున్నారు. ఈ వ్యాధిని గుర్తించాలంటే సూది గుచ్చి శరీరంలోని రక్తాన్ని తీయాలి. ఇది రోగికి బాధ కలిగించే ప్�
టైప్-1 డయాబెటిస్ రోగుల కోసం అమెరికా ఔషధ తయారీ కంపెనీ ‘వయాసైట్' వినూత్నమైన ‘స్టెమ్ సెల్' చికిత్స విధానాన్ని అభివృద్ధి చేసింది. అమెరికా, కెనడా, బెల్జియంలో నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్లో మెరుగైన ఫల�
పొగ తాగేవారికి ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయని అందరికీ తెలిసిందే. కానీ.. ధూమపానంతో టైప్-2 డయాబెటిస్ ముప్పు పెరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తున్నది. మధుమేహం వచ్చిన తర్వాత కూడా ధూమపానం కొనసాగిస్
Salt | మధుమేహం.. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల్లో ప్రధానమైనది. భారతదేశంలో ఇప్పటికే 10 కోట్లమందికి పైగా మధుమేహ రోగులున్నారు. వచ్చే 5 ఏండ్లలో ఈ సంఖ్య 23 కోట్లు దాటుతుందని ఇటీవలే ఓ సర్వే తే�
షుగర్ వ్యాధిగ్రస్తులకు శుభవార్త. డయాబెటిస్ వైద్యంలో అంతర్జాతీయ విప్లవానికి తెరితీస్తూ ఇంజెక్షన్తో పనిలేని ఓ సంచలనాత్మక చికిత్సా విధానాన్ని హైదరాబాద్కు చెందిన నీడిల్ఫ్రీ టెక్నాలజీస్ ప్రైవేట్
Pollution | దేశ రాజధాని ఢిల్లీలో దసరాకు ముందు వాయు కాలుష్యం భారీగా పెరిగింది. పరిస్థితి ఇలాగే దిగజారితే తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సర్వత్రా ఆందోళన వ్యక
రెడ్మీట్(మటన్, బీఫ్)ను అతిగా తింటే టైప్-2 డయాబెటిస్ బారినపడతారని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. వారంలో రెండు సార్లు, అంతకంటే ఎక్కువగా రెడ్మీట్ను తినేవారు టైప్-2 డయాబెటిస్ బారినపడే అవకాశం అధికంగా ఉం�
ఇది సీతాఫలాల సీజన్. చాలా మందికి ఈ పండ్లంటే ఇష్టం. అలాంటివారు నచ్చినన్ని తినొచ్చా? వీటివల్ల గుండెల్లో శ్లేష్మంచేరుతుందంటారు నిజమేనా?ఈ పండులో పోషక విలువలు ఉన్నాయా? సీతాఫలం తినాలనిపిస్తే షుగర్ పేషెంట్లు
మీకు మధుమేహం ఉందో, లేదో తెలుసుకోవాలనుకొంటే.. మీ మాటలు రికార్డ్ చేసి టెస్ట్ చేస్తే చాలు! కృత్రిమ మేధ సాయంతో రూపొందించిన వాయిస్ టెక్నాలజీకి సంబంధించిన తాజా అధ్యయనం ఇది సాధ్యమేనని అంటున్నది.
ఇప్పుడు, అన్నిచోట్లా జంక్ ఫుడ్ దొరుకుతున్నది. ఈ రకమైన తిండి పిల్లలకు ఎంతమాత్రం మంచిది కాదు. మితిమీరితే ఆరోగ్యం మీదా చెడు ప్రభావం చూపుతుంది. పిల్లల్లో మూత్రపిండాల వ్యాధులు పెరుగడానికి జంక్ ఫుడ్ కూడా �
రోజంతా ఇంట్లో నాలుగు గోడల మధ్య ఉండకుండా, కాసేపు బయటకు వచ్చి సూర్యకాంతిలో నిలబడేవారికి టైప్-2 డయాబెటిస్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని తాజా అధ్యయనం వెల్లడించింది.