మధుమేహాన్ని నియంత్రించే కొత్త ఔషధాన్ని జపాన్లోని కుమమొటొ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. హెచ్పీహెచ్-15 అనే ఈ ఔషధం ఒంట్లో చక్కెర స్థాయిలను అదుపు చేయడంతో పాటు పేరుకుపోయిన కొవ్వును తగ్గిం�
Weight Loss | నేటితరం మహిళల్ని వేధిస్తున్న అతిపెద్ద సమస్య.. అధిక బరువు. దీనివెంటే.. కీళ్లనొప్పులు, గుండె జబ్బులు, రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలూ పలకరిస్తాయి. కాబట్టి, ఎలాగైనా బరువు తగ్గాల్సిందేనని కంకణం కట్టుకుంటా
Diabetes | రోజురోజుకూ ‘చలి’ ముదురుతున్నది. ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల పిల్లల నుంచి పెద్దల దాకా ఇబ్బంది పడాల్సి వస్తున్నది. ఇలాంటి సమయంలో చక్కెర (షుగర్) వ్యాధిగ్రస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూ�
శీతాకాలంలో వచ్చే అనేక ఆరోగ్య సమస్యలకు పుట్టగొడుగులు చెక్ పెడతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు గుండె, జీర్ణ సమస్యలు, మధుమేహం వంటి దీర్ఘకాలిక సమస్యల నుంచి పుట్టగొడుగులు క�
నేటి ఉరుకుల పరుగుల బిజీ యుగంలో చాలా మంది నిత్యం ఒత్తిడి, ఆందోళనను ఎదుర్కొంటున్నారు. దీని వల్ల అనేక వ్యాధులు వస్తున్నాయి. ముఖ్యంగా చాలా మంది చిన్న వయస్సులోనే డయాబెటిస్ బారిన పడుతున్నారు.
రుచికరమైన చాకొలెట్లను తినాలంటే భయపడేవారికి తాజా అధ్యయనం శుభవార్త చెప్పింది. మిల్క్ చాకొలెట్ల కన్నా డార్క్ చాకొలెట్లను తినడం వల్ల టైప్-2 మధుమేహం ముప్పు 21 శాతం వరకు తగ్గుతుందని వెల్లడించింది.
డయాబెటిస్ రోగులు లేని వీధి లేదు. దేశంలో రోజు రోజుకూ చక్కెర వ్యాధిగ్రస్తులు పెరిగిపోతున్నారు. దీని నివారణ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరికి ఇన్సులిన్తో జీవితకాలం నెట్టుకురావాల్సిన దుస్థితే. ఇప్పటి
డయాబెటిస్ సమస్య ఉన్నవారు అనేక విషయాల్లో జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా తీసుకునే ఆహారం లేదా పాటించే డైట్ విషయంలో చాలా జాగ్రత్తలను పాటించాలి. అయితే డయాబెటిస్ ఉన్నవారిని కూరగ�
రక్తంలో షుగర్ లెవల్స్ అధికంగా ఉంటే ఆ స్థితిని డయాబెటిస్ అంటారన్న విషయం అందరికీ తెలిసిందే. క్లోమగ్రంథి ఇన్సులిన్ను ఉత్పత్తి అసలు చేయకపోతే అప్పుడు వచ్చే షుగర్ను టైప్ 1 డయాబెటిస్ అంటారు.
తెలంగాణ రాష్ట్రంలో 12 శాతం మంది మధుమేహ వ్యాధితో బాధపడుతున్నారని, షుగర్ వ్యాధి ప్రమాదకరంగా పెరుగుతోందని, ప్రజలు తక్షణమే అప్రమత్తమై పరీక్షలతో వ్యాధిని గుర్తించి ఆరోగ్యవంతమైన జీవనశైలిపై దృష్టి సారించాలన
మానవాళి జీవన ప్రమాణాలను నిర్వీర్యం చేసే ప్రాణాంతకమైన వ్యాధులలో డయాబెటిస్ ఒకటని, దేశంలో 10 కోట్ల మందికి పైగా ఈ మహమ్మారి బారిన పడ్డారని కేర్ హాస్పిటల్ ఎండోక్రైనాలజీ విభాగాధిపతి, సీనియర్ వైద్యులు డా. బి�
చక్కెర వ్యాధి.. దీని పేరులోనే తీపిదనం ఉంది. కానీ ఇది తియ్యటి విషంలా మనిషి ప్రాణాలను తోడేస్తుంది.మారిన జీవనశైలి, ఆహార వ్యవహారాల వల్ల ఈ వ్యాధి ఇప్పుడు సర్వసాధారణమైంది. ముఖ్యంగా మధుమేహానికి మనదేశం ప్రపంచవ్య�