పండిన వరి ధాన్యాన్ని ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు (Paddy Procurement) చేయాలని డిమాండ్ చేస్తూ ఏదుల మండలంలోని సింగాయపల్లి రైతులు ధర్నా చేశారు. రోడ్డుపై వంటా వార్పు చేపట్టి నిరసన తెలుపుతున్నారు.
చాలా సందర్భాల్లో అదనపు కట్నం, అత్తామామల వేధింపులు తాళలేక భార్యలు అత్తింటి ఎదుట నిరసనలు చేయడం చూస్తుంటాం.. కానీ ఇందుకు భిన్నంగా కోరుట్లలో ఓ వ్యక్తి తన భార్య కాపురానికి రావాలంటూ మహిళాసంఘాల సభ్యులు, కుటుంబ �
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు కష్టాలు వచ్చాయని, కేసీఆర్ సర్కార్ రైతులను కంటికి రెప్ప లా కాపాడుకుందని, కాంగ్రెస్ మా యమాటలు నమ్మి కష్టాలను కొనితెచ్చు కున్నామని రైతులు తమ ఆ వేదన వ్యక్�
ఎన్నికల ముందు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి విస్మరించిందని, ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగ
సింగరేణి వ్యాప్తంగా ఉన్న అపరిస్కృత సమస్యలను పరిష్కరించాలని, ప్రైవేటీకరణను నిలిపివేయాలని టీబీజీకేస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం గోదావరిఖనిలోని సింగరేణి ఆర్జీ-1 కార్యాలయం ఎదుట ధర్నా చేశా
వడ్లను కాంటా చేయడంలేదని, కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలేదంటూ కోటగిరి మండలం ఎత్తొండ, రామారెడ్డి మండలం రెడ్డిపేట్లో రైతులు మంగళవారం రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు.
ధాన్యం కొంటలేరని కడుపు మండిన రైతులు రోడ్డుపై వడ్లను తగలబెట్టారు. పంటలు కోసి 45 రోజులైనా.. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 20 రోజులవుతున్నా ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుర్ర�
నర్సంపేట పట్టణంలోని అంబేద్కర్ నగర్ గరీబోళ్ల బస్తీకి ఇంటి నెంబర్లు కేటాయించి కనీస మౌలిక వసతులు కల్పించాలని ఎమ్మార్పీఎస్, మహాజన సోషలిస్టు పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు కల్లేపెల్లి ప్రణయ్ దీప్ డిమాండ్�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే, భూ భారతి పోర్టల్ను ప్రైవేటు సంస్థకు అప్పగించే ప్రయత్నం జరుగుతున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున�
చివరి దశలో ఉన్న పంటలను కాపాడుకునేందుకు రైతులు రోడ్డెక్కారు. ప్రభుత్వం సాగునీరు అందించి పంటను బతికించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా జూలపల్లిలో శనివారం ఆందోళనకు దిగారు.
వరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతులు రోడ్డెక్కారు. వనపర్తి (Wanaparthy) మండలం పెద్దగూడెం తండాకు చెందిన గిరిజన రైతులు ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ ధర్నా చేపట్టారు. నెల రోజుల క్రితం వరిచేలు కోసినప్పటికీ ధాన్యం కొ�
ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల పట్ల నిర్లక్ష్యం, వివిక్షను విడనాడి ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని సెకండరీ గ్రేడ్ టీచర్స్ యూనియన్(ఎస్జీటీయూ) రాష్ట్ర అధ్యక్షుడు కరివేద మహిపాల్రెడ్డి, ప్రధ�