రాష్ట్రంలోని మినీ అంగన్వాడీ టీచర్లకు పది నెలలుగా వేతనాలు నిలిపివేసిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై తెలంగాణ అంగన్వాడీ టీచర్ల అసోసియేషన్ (టీఏటీఏ) కదం తొక్కాలని నిర్ణయించింది.
పసుపు పంటకు మద్దతు ధర చెల్లించాలని నిజామాబాద్లో రైతులు సోమవారం మెరుపుధర్నాకు దిగారు. ముందుగా మార్కెట్ యార్డు కార్యాలయాన్ని ముట్టడించారు. అక్కడి నుంచి ర్యాలీగా వెళ్లి బస్టాండ్ ఎదుట బైఠాయించారు.
నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో నిర్మించిన వంద పడకల దవాఖానను ప్రారంభించాలని, ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్లక్ష్యం వీ�
NSF Labors Dharna | బోధన్ పట్టణంలోని శక్కర్నగర్లోని నిజాంషుగర్ ఫ్యాక్టరీలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఫ్యాక్టరీ ప్రధాన గేట్ ఎదుట బుధవారం కార్మిక సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు.
హైదరాబాద్ హయత్నగర్లోని జీ హైస్కూల్లో (Zee High School) ఫీజుల పెంపుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఒకేసారి 30 నుంచి 50 శాతం ఫీజులు పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పెంచిన ఫీజులను తగ్గిం�
Dharna | నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో ఓ వర్గానికి చెందిన వ్యక్తులు ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వాటిని రెవెన్యూ అధికారులు అడ్డుకోవాలని గ్రామస్థులు తహసీల్ కార్యాలయం ఎదు�
Workers Agitation | నిజామాబాద్ మార్కెట్ యార్డ్ (Nizamabad market yard) వ్యవహారం రచ్చకెక్కింది. శనివారం మార్కెట్ యార్డులో దాదాపు రెండు గంటల పాటు హమాలీలు ధర్నా నిర్వహించారు. కార్మికులు పసుపు దొంగతనం చేస్తున్నారని మార్కెట్ కమిటీ
వేతనాల పెంపు కోసం గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె పదో రోజుకు చేరింది. జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో ఆరు గ్రామ పంచాయతీల కార్మికులు సమ్మెను కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా లక్ష్మీదేవిప