‘ఇందిరమ్మ ఇండ్లు పైసలిచ్చినోళ్లకేనా.. పేదోళ్లకు ఇవ్వరా?’ అంటూ కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కోర్కల్, చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామాల్లో శుక్రవారం పలువురు ఆందోళనలు చేపట్టారు. కోర్కల్ బస్టాండ్ వ�
ప్రభుత్వం పెండింగ్ ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలని టీపీడీఎమ్ఏ రాష్ట్ర అధ్యక్షుడు బొజ్జ సూర్యనారాయణరెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల మేనేజ్మెంట్ అసోసియే
ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, చండీగఢ్ ప్రభుత్వాలు డిస్కంలను ప్రైవేటీకరించే ప్రయత్నాలను నిరసిస్తూ శుక్రవారం దేశ వ్యాప్తంగా వివిధ రాష్ర్టాల విద్యు త్తు ఉద్యోగులు వీధుల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
Khammam | ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన విధంగా ఆరు గ్యారెంటీ పథకాలను (Six guarantees)ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ డిమాండ్ చేసింది.
ఆరుగాలం కష్టపడి పండించి మార్కెట్కు తీసుకొస్తే వ్యాపారులు సిండికేట్గా మారి, అధికారులతో కుమ్మక్కై ఒక వారం తేడాలోనే క్వింటాలుకు రూ.2 వేలు తక్కువ చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వేరుశనగ రైతులు రోడ్డెక్కార�
ఆత్మీయ భరోసా పథకం వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధి హామీ పథకం మహిళా కూలీలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల పరిషత్ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆశవర్కర్లకు వేతనాలు పెంచి, ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మహిపాల్, పి.రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవా
పట్టణంలోని ప్రధాన రహదారుల పక్కన, కూడళ్లలో రాజకీయ పార్టీలు, వ్యాపారులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ప్రమాదకరంగా మారాయని, వాటిని వెంటనే తొలగించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో తమ గ్రామాలను కలపొద్దంటూ చిట్టి రామవరం, సుజాతనగర్ మండల ప్రజలు భద్రాద్రి కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా చేశారు. కొత్తగూడెం ము న్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేసిన ర
ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్లో డిస్కమ్ల ప్రైవేటీకరణ ప్రయత్నాలపై ఆ శాఖ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. రెండు రాష్ర్టాల ప్రభుత్వాల ప్రయత్నాలను నిరసిస్తూ ఈ నెల 23న దేశవ్యాప్తంగా ధర్నా నిర్వహించనున్నట్టు
సాగునీటి ఇక్కట్లపై పదిహేను రోజులుగా సూర్యాపేట జిల్లాలో పలుచోట్ల రైతులు ఆందోళనలకు దిగుతున్నారు. తాజాగా ఆత్మకూర్.ఎస్ మండల పరిధిలోని రామోజీతండా పరిసర ప్రాంతాల్లో ఎస్సారెస్పీ 71 డీబీఎం 22ఎల్ కెనాల్ కింద
రూ. 2 లక్షలోపు రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు కన్నెర్ర చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టి సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆదివాసీ గ�
కాలగర్భంలో కలిసిపోయిన 2024 సంవత్సరం మరో రైతు పోరాటానికి తెరతీసింది. గత ఏడాది ఫిబ్రవరి 14 నుంచి పంజాబ్ రైతులు హర్యానా సరిహద్దుల్లోని శంభు-అంబాలా, అఖౌరీ-జింద్ కూడళ్ల వద్ద బైఠాయింపు జరుపుతున్నారు. మరో నెల రోజ�
మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేసి, కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి డీ కిషన్, జిల్లా కార్యదర్శి ఎం చంద్రమోహన్ ప�