రుణమాఫీ కాలేదంటూ రైతులు ఆందోళనకు దిగడంతో అధికారులు దిగివచ్చి విచారణ చేపట్టారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అలంకానిపేటలోని ఐవోబీ పరిధిలోని రైతులు తమకు రుణమాఫీ వర్తించలేదని కలెక్టరేట్ ఎదుట ధర్నా చేయ�
పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీయూసీఐ ఆధ్వర్యంలో డిచ్పల్లి ఎంపీడీవో కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. అనంతరం ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీయూసీ�
పత్తిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ 150 మంది రైతులు రోడ్డెక్కారు. నారాయణపేట జిల్లా మాగనూరు మండలం వడ్వాట్ గేటు వద్ద రాయిచూర్ హైవేపై పత్తి లోడ్ ఉన్న ట్రాక్టర్లను ఉంచి బైఠాయించారు.
ఎమ్మెల్యేలు, పార్టీ నేతల అక్రమ అరెస్టులకు నిరసనగా ట్యాంక్బండ్పై ధర్నాకు బీఆర్ఎస్ (BRS) పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ బీఆర్ఎస్ శ్రేణుల అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి.
న్నికల మ్యానిఫెస్టోలో పొందుపరిచిన విధంగా వేతనాలు పెంచాలని, ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ అనుబంధ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టర్ కార్యాలయం ఎద�
తమకు ఫిక్స్డ్ వేతనం రూ.18వేలతోపాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆశ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.బుధవారం కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
రంగారెడ్డి జిల్లా ఆలూర్ గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగి, నలుగురు మృతి చెందిన ఘటనపై స్థానిక అఖిలపక్ష నేతలు, ప్రజాసంఘాల నుంచి ఆగ్రహావేశాలు పెల్లుబికాయి.
జిల్లాలో పులుల దాడులు కలకలం రేపుతున్నాయి. అటవీ ప్రాంత గ్రామాల్లో సంచరిస్తూ భయాందోళనలకు గురిచేస్తున్నాయి. నిత్యం ఎక్కడో చోట పశువుల మందలపై పంజా విసురుతూ దడ పుట్టిస్తున్నాయి. నాలుగేళ్ల క్రితం దహెగాం మండల�
‘మా భూములు మాగ్గావాలే’ అంటూ లగచర్లలో లంబాడీ బిడ్డల లడాయి మట్టిబిడ్డల పంతానికి అద్దం పట్టింది. భూమి కోసం జరిగిన అన్ని పోరాటాల్లో భూమిపుత్రులే గెలిచారు తప్ప, రాజ్యం ఎన్నడూ పైచేయి సాధించలేదు. ఉన్న ఊరు కన్న �
సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందర హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినంక మొండిచేయి చూపుతున్నది. అధికారం చేపట్టి ఏడాది కావస్తున్నా ఇప్పు డూ.. అప్పుడంటూ మభ్యపె
Nagarkurnool | మద్యం లారీలకు(Liquor lorries) రక్షణ కల్పించాలని మద్యం లారీ యజమానులు డిమాండ్ చేశారు. శనివారం నాగర్కర్నూల్(Nagarkurnool) జిల్లా తిమ్మాజిపేటలోని టీజీబీసీఎల్ స్టాక్ పాయింట్ వద్ద వారు ధర్నా చేపట్టారు.
కాంట్రాక్టర్లకు వేల కోట్ల బిల్లులను చెల్లిస్తున్న ప్రభుత్వానికి.. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించేందుకు మాత్రం నిధులు లేవా? అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రశ్నించారు.