‘సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న సుప్రీంకోర్టు తీర్పులు అమలుకావడం లేదు.. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ మార్గదర్శకాలను పాటించడం లేదు. ఎన్నాళ్లీ శ్రమదోపిడీ?’ అని ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్స�
GP workers | కాంగ్రెస్ పాలనలో ధర్నాలు, రాస్తారోకోలు నిత్యకృత్యమయ్యాయి. ప్రభుత్వ విధానాలతో ఉద్యోగులు పండుగ కూడా చేసుకోలేని గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటొన్నారు. జీతాలు లేక, ఇచ్చిన సకాలంలో ఇవ్వకపోవడంతో పండుగ పూ
జగిత్యాల జిల్లా రైతులు కదం తొక్కారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ చెప్పినట్టుగా షరతులు లేకుండా రూ.2 లక్షల రుణమాఫీ, ఎకరానికి రూ.15 వేల రైతు భరోసా, అన్నిరకాల వడ్లకు మద్దతు ధరపై క్వింటాల్కు రూ.500 బోనస్ ప్రకటించాల�
పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన గ్యారెంటీ కల్పించాలని డిమాండ్ చేస్తూ హర్యానా, పంజాబ్, ఢిల్లీ సరిహద్దుల వద్ద ఆందోళన చేస్తున్న రైతులపై కేంద్ర మంత్రి, హర్యానా మాజీ సీఎం మనోహర్లాల్ ఖట్టర్ వివాదాస్పద
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. ఎనుముల కాదు.. ఎగవేతల రేవంత్రెడ్డి అని మాజీ మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. రేవంత్రెడ్డి రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని, అన్ని వర్గాలను మోసం చేశారని ఆగ్రహం వ్యక�
Artisans | ఆర్టిజెన్స్(Artisans )ధర్నాతో మింట్ కాంపౌండ్(Mint compound) దద్దరిల్లింది. ఆర్టిజన్లను రెగ్యులర్ చేసిన తరువాతనే జేఎల్ఎం, సబ్ ఆర్డినెట్స్, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ TGSPDCL కార్యాలయం దగ
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ (Tirumala Laddu Issue) వ్యవహారంపై స్వామీజీలు నిరసన బాటపట్టారు. ఏపీ, తెలంగాణ సాధు పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం ఎదుట స్వామీజీలు ఆందోళనకు దిగారు.
బకాయి ఉన్న నాలుగు పాల బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ శనివారం కల్వకుర్తి పాలశీతలీకరణ కేంద్రం ఎదుట కల్వకుర్తి- హైదరాబాద్ ప్రధాన రహదారిపై పాడి రైతులు ధర్నా నిర్వహించారు.
16 రోజులుగా వ్యవసాయానికి విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో సూర్యాపేట జిల్లా మోతె మండలంలోని మామిళ్లగూడెం సబ్స్టేషన్ వద్ద ఆదివారం రైతులు ధర్నా చేశారు. మామిళ్లగూడెం, కొత్తగూడెం గ్రామాల రైతులు అక్కడికి చేర�
గ్రేటర్లో భవన నిర్మాణ వ్యర్థాలను సేకరించి డంప్ చేస్తున్న వాహనాల నుంచి రాంకీ ఏజెన్సీ వసూలు చేస్తున్న అదనపు చార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట కార్�
షరతులు లేకుండా రుణమాఫీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నల్లగొండ జిల్లా త్రిపురారం రైతు వేదిక ఎదుట బీఆర్ఎస్ నాయకులతో కలిసి అన్నదాతలు ధర్నా నిర్వహించారు.