రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై ఆందోళన బాటపట్టిన హోంగార్డులను, వారి కుటుంబ సభ్యులను పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. అయినా ఛేదించుకొని హైదరాబాద్ ఇందిరాపార్క్కు చేరుకున్న హోంగార్డుల భార్యలన
వడ్లు కొనాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్, నారాయణపేట జిల్లాల్లో రైతులు ఆందోళనకు దిగారు. కోతలు ప్రారంభమై దాదాపు 20 రోజులు కావస్తున్నా.. వడ్లు ఇంకెప్పుడు కొంటారంటూ బుధవారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి తహసీ�
‘మాలోని వాడవే.. మావాడవే నీవు పొట్టకూటికి నేడు పోలీసువైనావు..’ అనే చెరబండరాజు ఆత్మీయ అక్షరాలింగనం గుర్తుకువస్తున్నది. క్రమశిక్షణకు మారుపేరైన పోలీసు బెటాలియన్లలో రాజుకుంటున్న అసహనమే అందుకు కారణం.
కొనుగోలు కేంద్రా ల్లో ధాన్యం సేకరణ ప్రారంభించాలని రైతులు రోడ్డెక్కా రు. నాగిరెడ్డిపేటలో శుక్రవారం అఖిలపక్షం నాయకులు రైతులతో కలిసి బోధన్, హైదరాబాద్ రహదారిపై రాస్తారోకో చేపట్టారు.
పోలీసులను వెట్టిచాకిరి నుంచి విముక్తి కల్పించాలని, వారాంతపు సెలవులు ఇవ్వాలని పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ మేరకు గురువారం పోలీస్ సిబ్బందికి చెందిన కుటుంబ సభ్యులు చిన్నపిల్లలతో కలిస�
Hyderabad | సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు వీఆర్ఏ, వీఆర్వోలు( VRA,VRO ) ధర్నా(Dharna) చేపట్టారు. జీవో నంబర్ 81, 85 పై పునఃపరిశీలించాలని రేవంత్ రెడ్డి ఇంటి ముందు నిరసనకు దిగారు.
Narkatpally | కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో హక్కుల సాధన కోసం అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదకు వస్తున్నారు. ధర్నాలు, రాస్తారోకోలతో తెలంగాణ అట్టుడుకుతున్నది. తాజాగా నల్లగొండ జిల్లా నార్కట్పల్లి(Narkatpally) 12వ బెటాలియన్ ఎద�
ఆర్టిజన్లను కన్వర్షన్ చేయాల్సిందేనని తెలంగాణ విద్యుత్తు ఆర్టిజన్స్ కన్వర్షన్(టీజీవీఏసీ) జాక్ పిలుపు మేరకు గురువారం హనుమకొండలోని టీజీఎన్పీడీసీఎల్ భవన్ ఎదుట భారీ ర్యాలీ నిర్వహించి మహాధర్నా నిర్�
‘సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న సుప్రీంకోర్టు తీర్పులు అమలుకావడం లేదు.. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ మార్గదర్శకాలను పాటించడం లేదు. ఎన్నాళ్లీ శ్రమదోపిడీ?’ అని ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్స�
GP workers | కాంగ్రెస్ పాలనలో ధర్నాలు, రాస్తారోకోలు నిత్యకృత్యమయ్యాయి. ప్రభుత్వ విధానాలతో ఉద్యోగులు పండుగ కూడా చేసుకోలేని గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటొన్నారు. జీతాలు లేక, ఇచ్చిన సకాలంలో ఇవ్వకపోవడంతో పండుగ పూ
జగిత్యాల జిల్లా రైతులు కదం తొక్కారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ చెప్పినట్టుగా షరతులు లేకుండా రూ.2 లక్షల రుణమాఫీ, ఎకరానికి రూ.15 వేల రైతు భరోసా, అన్నిరకాల వడ్లకు మద్దతు ధరపై క్వింటాల్కు రూ.500 బోనస్ ప్రకటించాల�
పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన గ్యారెంటీ కల్పించాలని డిమాండ్ చేస్తూ హర్యానా, పంజాబ్, ఢిల్లీ సరిహద్దుల వద్ద ఆందోళన చేస్తున్న రైతులపై కేంద్ర మంత్రి, హర్యానా మాజీ సీఎం మనోహర్లాల్ ఖట్టర్ వివాదాస్పద
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. ఎనుముల కాదు.. ఎగవేతల రేవంత్రెడ్డి అని మాజీ మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. రేవంత్రెడ్డి రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని, అన్ని వర్గాలను మోసం చేశారని ఆగ్రహం వ్యక�