Dairy farmers | పెండింగ్లో ఉన్న పాల బిల్లులను (Milk bills) వెంటనే చెల్లించాలని పాడి రైతులు(Dairy farmers) రోడ్డెక్కారు. గురువారం నాగర్కర్నూల్ (Nagar Kurnool) జిల్లా కల్వకుర్తి మండలం మార్చాల గేట్ వద్ద కోదాడ-జడ్చర్ల ప్రధాన రహదారిపై ధర్న
Sangareddy | ఫార్మాసిటీ(Pharmacy city) వద్దే వద్దు.. తమకు జీవనాధారమైన భూములను ఇచ్చేది లేదంటూ సంగారెడ్డి జిల్లా(Sangareddy) న్యాల్కల్ మండలంలోని వడ్డి, డప్పూర్, మల్గి గ్రామాలకు చెందిన భూ బాధితులు, ప్రజలు ఆందోళనకు దిగారు.
బీసీ సమగ్ర కుల గణన చేపట్టి 42శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని సోమవారం కలెక్టరేట్ ఎదుట బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
Bhuvanagiri | డబుల్ బెడ్ రూం (Double bedroom houses)ఇండ్లకు మౌలిక వసతులు త్వరగా కల్పించి లబ్ధిదారులకు వెంటనే ఇండ్లను అందజేయాలని డిమాండ్ చేస్తూ డబుల్ బెడ్ రూం లబ్ధిదారుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో భువనగిరి కలెక్టరేట్(Bhuvanagiri Collectora
Loan waiver | కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వాగ్ధానంలో భాగంగా ఎలాంటి షరతులు, ఆంక్షలు లేకుండా రైతులందర్నీ రుణవిముక్తులను(Loan waiver) చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి(Julakanti Rangareddy )రాష్ట్ర ప్�
తమను రెగ్యులరైజ్ చేయాలని, బేసిక్ పే అమలుచేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 28న సమగ్ర శిక్షా ఉద్యోగులు జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, నిరసన దీక్షలు చేపట్టనున్నట్టు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డీ యాదగిరి, ప్రధాన క�
రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 29న కలెక్టరేట్ను ముట్టడించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హమీ మేరకు రూ.2 లక్షల పంట రుణాన్ని మాఫీ చేయాలని పెంచికల్పాడ్కు చెందిన రైతులు డిమాండ్ చేస్తూ శుక్రవారం కుంటాల మండల కేంద్రంలో తహసీల్ కార్యాలయం ఎదుట రోడ్డుపై ధర్నా చేశారు.
ఈ నెల 31 లోపల రై తులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయకుంటే హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని బీజేపీ సభాపక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి హెచ్చ రించారు.
రైతు రుణమాఫీ కోసం బీఆర్ఎస్ (BRS) పోరు బాటపట్టింది. రేవంత్ సర్కార్ మెడలు వంచి ఎటువంటి ఆంక్షల్లేకుండా రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేయాలనే డిమాండ్తో రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ధర్నా
ఔషధ నియంత్రణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట తెలంగాణ ఫార్మసిస్టు అసోసియేషన్స్ జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ ఫార్మసిస్�
రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. నాలుగో రోజైన మంగళవారం రైతులు నిరసన ప్రదర్శలను చేపట్టారు.
ట్రిపుల్ ఆర్కు భూములు ఇచ్చే ప్రసక్తే లేదని రైతులు తేల్చి చెప్పారు. శనివారం సంగారెడ్డిలోని ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో ఏర్పాటు చేసిన సమావేశాన్ని కొండాపూర్ మండలం గిర్మాపూర్, సదాశివపేట మండలం పెద్దాప�