మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా నాయకుడు నీరటి మల్లేశ్ డిమాండ్ చేశారు. శంషాబాద్ మున్సిపల్ కార్మికులు కార్యాలయం ఎదుట శనివారం ఆందోళన చేశారు. ఇందుకు హాజరైన సీఐటీయూ జి�
ప్రజాభవన్ శుక్రవారం ఆందోళనలతో దద్దరిల్లింది. తమకు ఉద్యోగాలు ఇవ్వాలని డీఎస్సీ 2008 బాధితులు, వీఆర్ఏల వారసులు నిరసనలు చేపట్టారు. రాత్రి వరకు ఆందోళనలు కొనసాగాయి.
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం అమీనాబాద్ గ్రామపంచాయతీలో తమను విలీనం చేయొద్దని డిమాండ్ చేస్తూ సేవాలాల్ సేన, లంబాడీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పత్తినాయక్ తండావాసులు గురువారం కలెక్టరేట్ ఎదు�
యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు యూజీసీ పే స్కేల్ అమలుచేయాల్సిందేనని విశ్వవిద్యాలయాల కాంట్రాక్ట్ అధ్యాపకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు చేపట్టిన దీక్షలు సోమవారం 21వ రోజు వినూత్న రీతిలో కొనసాగాయి. సిరిసిల్ల కలెక్టరేట్ ఎదుట వంటావార్పు చేపట్టి రోడ్డుపై భోజనాలు చేశారు.
సుమారు పదేండ్ల పాటు సుభిక్షంగా వర్ధిల్లిన తెలంగాణ 2024లో అనేక చేదు అనుభవాలను ఎదుర్కొన్నది. దీంతో కొత్త ఏడాది ఎలా ఉంటుందోనన్న ఆందోళన ప్రజల్లో మొదలైంది. అనేక త్యాగాలు, వీరోచిత పోరాటాల ఫలితంగా కేసీఆర్ నాయకత�
‘పింఛన్ పెంచుతమంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసినం సారూ.. రేవంత్రెడ్డి మాటలు విని మోసపోయినం.. ఏడాదైంది..గదే రెండు వేలు.. అదే మూడు వేలు.. ఇగ పెంచుతడన్న ఆశ చాలిచ్చుకున్నం.. ఒక్కశిత్తం చేసుకున్నం సారూ.. కేసీఆరే �
తమను క్రమబద్ధీకరించి, సమస్యలు పరిష్కరించే వరకు దీక్షలు ఆగవని సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు గంగ్యానాయక్ స్పష్టం చేశారు.
మావోయిస్టులు, పౌరహక్కుల సంఘాలకు వ్యతిరేకంగా మావోయిస్టు బాధిత కుటుంబాలు ఏటూరునాగారం ఐటీడీఏ కార్యాలయ సమీపంలోని జాతీయ రహదారిపై ధర్నా చేపట్టి పౌరహక్కుల సంఘం దిష్టిబొమ్మను దహనం చేశారు.
బోధన, బోధనేతర సిబ్బంది సమస్యలు వెంటనే పరిష్కరించి కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో తరగతులు సక్రమంగా జరిగేలా చూడాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ, ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థినులు రఘునాథపాలెం, జూలూరుపా�
దేశంలోనే మెట్టమొదటిదైన సర్వేల్ గురుకుల పాఠశాల కాంగ్రెస్ పాలనలో నిర్వీర్యం అవుతున్నదని విద్యార్థి నాయకులు మండిపడ్డారు. తోటి విద్యార్థులకు రాగి జావ సర్వ్ చేస్తుండగా కాళ్ల మీద పడి తీవ్రంగా గాయపడిన వి�
పెండింగ్లో ఉన్న గౌరవ వేతనాలు, గుడ్ల బిల్లులను వెంటనే విడుదల చేయాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రూ.10వేలు వేతనం ఇవ్వాలని మధ్యాహ్న భోజన కార్మికులు కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ధర్నా రెండోరోజూ మంగళవారం క�
Ambati Rambabu | వైసీపీ నాయకులు పోలీస్స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదులపై జాప్యం చేయడాన్ని నిరసిస్తూ వైసీపీ మాజీ మంత్రి అంబటిరాంబాబు పట్టాభిపురం పోలీస్స్టేషన్ ఎదుట ధర్నానిర్వహించారు.
‘అయ్యా నేను ఇప్పటికే 10 సార్లు డీజీపీ ఆఫీసుకు వచ్చినా న్యాయం జరగలేదు. నన్ను కొట్టి నా భూమిని లాక్కున్నారు. నాపై అక్రమంగా కేసులు పెట్టారు. ప్రజావాణిలో ఎన్నోసార్లు ఫిర్యా దు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు. న�
ప్రభుత్వ పథకాలను పట్టణాల్లో క్షేత్రస్థాయికి తీసుకెళ్తున్న మెప్మా రిసోర్స్ పర్సన్లు (ఆర్పీ) ఆకలితో అలమటించేలా చేస్తోంది ఏడాది క్రితం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం. ఏకంగా ఎనిమిది నెలలుగా వేతనాలు ఇవ్వకప�