అధికారంలోకి వస్తే ఏజెన్సీ వ్యవస్థను రద్దుచేస్తామని, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు హామీ ఇచ్చి పీఠమెక్కాక విస్మరించింది. దీంతో ఆగ్రహ�
అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో ఫెయిల్ అయిందని, సంక్షేమాన్ని మరిచి ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్నదని జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 27న హైదరాబాద్ లోని ఇందిరా పార్కు వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయాలని డిటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు తాళ్లపల్లి తిరుపతి కోరారు. డిటిఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా
MLA Kovalakshmi | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో చేపడుతున్న భూమి పూజకు ప్రోటోకాల్ పాటించకుండా నిర్లక్ష్యం చేస్తున్న అధికారులను సస్పెండ్ చేయాలని స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మీ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు.
రాజకీయ కక్షసాధింపులో భాగంగానే తెలంగాణ తొలి సీఎం కేసీఆర్కు కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ నుంచి నోటీసులు ఇప్పించిందని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు.
కొనుగోళ్లలో వేగం పెంచాలని, తడిసిన ధాన్యాన్ని కొనాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో రైతులు రోడ్డెక్కితే పోలీసులు దౌర్జన్యానికి దిగారు. వారిని ఈడ్చుకెళ్లి అరెస్ట్చేశారు. సోమవారం రైతులు �
కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోస పూరిత వైఖరిని అవలంభించడాన్ని నిరసిస్తూ ఈ నెల 27న ఇందిరాపార్క్ వద్ద గల ధర్నాచౌక్లో ఆటో కార్మికుల ‘ఆకలి కేక’ల సభను నిర్వహిస్తున్నట్ల�
కొనుగోలు కేంద్రంలో ధర్నా చేస్తున్న రైతులపై ఓ కాంగ్రెస్ నేత దౌర్జన్యం చేసి, దుర్భాషలాడిన ఘటన పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం నిమ్మనపల్లిలో జరిగింది.
Double bedroom houses | తొర్రూర్ పట్టణంలోని గోపాలగిరి రోడ్డులో నిర్మించిన 240 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన నిరుపేదలకు తక్షణమే కేటాయించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు.
రాజన్న సిరిసిల్ల (Sircilla) జిల్లా తంగళ్లపల్లి మండలంలో రైతులు రోడ్డెక్కారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో నిర్లక్ష్య వైఖరితోపాటు ధాన్యం కాంటా వేస్తలేరని ఆందోళన చేశారు. తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలోని సిరిసి
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తప్పుడు విధానాలతో వ్యవసాయ రంగం సంక్షోభం ఎదుర్కొంటోందని వ్యవసాయ ఆర్థిక నిపుణులు డీ పాపారావు అన్నారు. మోదీ రైతులకు ఇచ్చిన హామీల అమలు, సీఎం రేవంత్రెడ్డి రైతులకు ఇచ్చిన గ్యారెంట�