ధాన్యం కొనుగోలులో నూతన విధానాన్ని తీసుకొచ్చి రైతులను ఇబ్బందులు పెడుతున్న పీఎం మోదీ, సీఎం రేవంత్రెడ్డి రైతు ద్రోహులుగా మిగిలిపోతారని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు.
చౌటుప్పల్ హైవేపై మట్టికట్ట నిర్మాణ పనులను వెంటనే నిలిపివేసి, పాత తాసీల్దార్ కార్యాలయం నుంచి వలిగొండ రోడ్డు వరకు ఫ్లై ఓవర్ ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. �
విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం కలుగుతుందని, సక్రమంగా సరఫరా చేయాలని చింతలమానేపల్లి మండలం కర్జెల్లి గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక సబ్స్టేషన్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. సక్రమంగా విద్య�
Artisans Dharna | నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని విద్యుత్ శాఖ సబ్ డివిజన్ కార్యాలయం ఎదుట డివిజన్లోని సబ్ స్టేషన్లలో ఈ విధులు నిర్వహిస్తున్న ఆర్టిజెన్లు నిరవేదిక సమ్మెను చేపట్టారు.
తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా విద్యుత్ శాఖ సర్కిల్ కార్యాలయం ఎదుట గురువారం మహాధర్నా, వంటా-వార్పు నిర్వహించారు.
అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు, ఇండ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం పాల్వంచ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పాల్వంచ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరుపేదలు గురువారం ధర్నా నిర్వహించారు. త
‘ఆదిలాబాద్ పట్టణంలోని తాంసి బస్టాండ్ ఎదుట రైల్వేగేటు మూసివేసి 76 రోజులు అవుతున్నది. బ్రిడ్జి పనులు ప్రారంభంకాలేదు. రెండు రోజుల్లో వంతెన పనులు ప్రారంభించకపోతే టిప్పర్లలో మొరం తీసుకొచ్చి తవ్విన గుంతను �
కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆశా కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగారు. రెండ్రోజులుగా ఆయా కలెక్టరేట్ల ఎదుట వంటావార్పుతో నిరసనలు చేపట్టారు. మంగళవారం నాగర్కర్నూల్లో చేపట్టిన ధర్�
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు తమ జీవితాల్లో వెలుగులు నిండుతాయని ఆశగా ఎదురు చూసిన ఆశ వర్కర్లు హక్కుల సాధన కోసం ఉమ్మడి వరంగల్ జిల్లాలో కదం తొక్కారు. సోమవారం ఆయా కలెక్టరేట్ల ఎదుట ఆం�
కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో ముద్రించాలని డిమాండ్ చేస్తూ సీఏపీఎస్ఎస్(కరెన్సీపై అంబేద్కర్ ఫొటో సాధన సమితి) ఆధ్వర్యంలో గురువారం ఢిల్లీలో మహాధర్నా నిర్వహించారు. సమితి అధ్యక్షుడు పరశురామ్ నేతృత్�