Congress Drama | బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పై ఢిల్లీలో ఈనెల 6న జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ చేపట్టదలచిన ధర్నా అంతా బూటకం.. నాటకమని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాం చందర్ రావు విమర్శించారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు సకల సౌకర్యాలందించిన గురుకులాలు.. నేడు సీఎం రేవంత్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పూర్తిగా నిర్వీర్యమవుతున్నాయి.
రంగారెడ్డి జిల్లా గోపన్పల్లిలోని భాగ్యనగర్ టీఎన్జీవోల స్థలాల్లో ప్రైవేటు వ్యక్తులు యథేచ్ఛగా పనులు చేస్తూ.. లేఅవుట్ను ఆక్రమించడాన్ని నిరసిస్తూ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రెండో రోజు ఆందోళనలు కొన�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా అడవులను టైగర్ కన్జర్వేషన్గా మారుస్తూ ప్రభుత్వం తెచ్చిన జీవో-49పై గిరిజనం కన్నెర్ర చేస్తున్నది. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సమరశంఖాన్ని పూరించింది.
విద్యార్థుల పట్ల ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ బూతులు తిడుతూ ఇబ్బందులు పెడుతున్న బాలుర పాఠశాల హెచ్ఎంపై చర్యలు తీసుకోవాలని షాబాద్ గ్రామస్తులు డిమాండ్ చేశారు.
ఈనెల15న హైదరాబాదులో బీఆర్ఎస్ తలపెట్టిన బీసీల ధర్నా కార్యక్రమానికి విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు.
అధికారంలోకి వస్తే ఏజెన్సీ వ్యవస్థను రద్దుచేస్తామని, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు హామీ ఇచ్చి పీఠమెక్కాక విస్మరించింది. దీంతో ఆగ్రహ�
అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో ఫెయిల్ అయిందని, సంక్షేమాన్ని మరిచి ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్నదని జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 27న హైదరాబాద్ లోని ఇందిరా పార్కు వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయాలని డిటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు తాళ్లపల్లి తిరుపతి కోరారు. డిటిఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా
MLA Kovalakshmi | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో చేపడుతున్న భూమి పూజకు ప్రోటోకాల్ పాటించకుండా నిర్లక్ష్యం చేస్తున్న అధికారులను సస్పెండ్ చేయాలని స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మీ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు.