అత్తాపూర్ డివిజన్ పరిధిలోని రాంబాగ్ చిన్న అనంతగిరి శివాలయం మధ్యన ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుంచి కాపాడాలంటూ బుధవారం స్థానికులు ధర్నా నిర్వహించారు. హైదర్గూడ, ఉప్పర్పల్లి, అత్తాపూర్ ప్రాంతా�
గత రెండు నెలల వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆశా కార్యకర్తలు మంగళవారం భూదాన్ పోచంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట ధర్నా నిర్వహించారు. ఆశా కార్యకర్తల సమావేశానికి హాజరు కాకుండా బహిష్కరించారు.
MLC Deshapati Srinivas | కరెంట్ అడిగితే చంద్రబాబు రైతులను కాల్చి చంపిండు. ఆ పోరాటంలో నుంచి పుట్టిందే గులాబీ జెండా. నీళ్లు వస్తాయంటే రైతులకు, ప్రజలకు నాడు నమ్మకం లేకుండే. మూడు సంవత్సరాలలో 24 గంటల కరెంట్ ఇచ్చి చూపించారు కేస�
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని మున్సిపల్ కార్మికులు భగ్గుమన్నారు. ఈ మేరకు సోమవారం కరీంనగర్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల నుంచి కార్మికులు పెద్ద సంఖ్యలో జి�
అక్రిడిటేషన్ల విషయంలో డెస్క్ జర్నలిస్టులకు చాలా అన్యాయం జరుగుతోందని, అక్రిడిటేషన్ కార్డుల సంఖ్య పెంచి అర్హులందరికీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ డెస్క్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ (డీజేఎఫ్టీ) ఆధ్వర�
వర్ధన్నపేట మున్సిపాలిటీ 12 వార్డులో రీకౌంటింగ్ చేయాలని మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. తొలుత బీఆర్ఎస్ అభ్యర్థి స్వప్నిక 7 ఓట్లతో గెలిచినట్లు చెప్పి ఆ తర
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల రోజు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నట్లు అనిపించలేదు. ఓ వైపు ఓటింగ్ జరుగుతుంటే.. మరోవైపు అధికార పార్టీ దౌర్జన్యకాండ సాగించింది. చెన్నూర్ మున్సిపాలిటీలో రాష్ట్�
కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు పెరిగి పోతున్నది. ప్రధానంగా బాన్సువాడ నియోజకవర్గంలో అంతర్గత వైరం ముదురుతున్నది. చివరకు దాడులు, పోలీసు కేసుల వరకూ వెళ్లడం పార్టీ శ్రేణుల్లో కంగారు పుట్టిస్తున్నది.
తాండూర్ గ్రామ శివారులో తాము ఆరేళ్లుగా కాస్తులో ఉన్న స్థలాలకు పట్టాలని ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా తమ కుటుంబాలన�
ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మంగళవారం తలకొండపల్లి మండలంలోని గట్టుఇప్పలపల్లి, శంకర్పల్లి, దోమ, కులకచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఎదుట ఆశా వర్కర్లు ధర్�
జనగామ జిల్లా కలెక్టరేట్ ఎదుట శుక్రవారం కొడకండ్ల మండలం నీలిబండ తండావాసులు ధర్నా చేపట్టారు. సర్పంచ్ ఎన్నిక ఫలితాల్లో అవకతవకలు జరిగాయని, రీ కౌంటింగ్ చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షేక్ రిజ్�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆడే ఫుట్బాల్ మ్యాచ్కు సింగరేణి సంస్థ స్పాన్సర్గా వ్యవహరించి డబ్బులను ఖర్చు చేయడమేంటని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ప్రశ్నించారు.