Dharmapuri | ధర్మపురి (Dharmapuri) లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు నేడు ప్రారంభంకానున్నారు. సోమవారం నుంచి 12 రోజులపాటు బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు పుట్ట బంగారం కార్యక్రమంతో వేదపండితు�
Mukkoti Ekadasi | రాష్ట్రంలోని ఆలయాలు ముక్కోటి ఏకాదశి శోభను సంతరించుకున్నాయి. ప్రముఖ ఆలయాల్లో వైకుంఠ ద్వారం ద్వారా భగవంతుడిని దర్శించుకుంటున్నారు. దక్షిణాది అయోధ్య భద్రాద్రి రామయ్య సన్నిధిలో వైకుంఠ ఏకాదశి ఉత్సవ
Minister KTR orders to set up ethanol industry in Stambhampally | ధర్మపురి నియోజకవర్గంలో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. స్తంభంపల్లిలోని చిన్నపాటిగుట్ట బోళ్ల వద్ద పరిశ్రమను నెలకొల్పేందుకు మంత్రి కేటీఆర్ నిర్ణయించి, ఆ �
Dharmapuri temple development like Yadadri | రాబోయే రోజుల్లో యాదాద్రి తరహాలో ధర్మపురి క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
ధర్మపురి, డిసెంబర్ 14: ధర్మపురిలో మంగళవారం పట్టపగలు 23 ఏళ్ల యువతి కిడ్నాప్నకు యత్నించిన ఘటన కలకలం రేపింది. దుండగులు ఓ కారులో నేరుగా యువతి ఇంటికి వచ్చి ఒంటరిగా ఉన్న ఆమె నోట్లో గుడ్డలు కుక్కి కారులో బలవంతగా �
క్రిభ్కో ద్వారా రూ.700 కోట్లతో ఏర్పాటు రోజుకు 250 కిలోలీటర్ల ఉత్పాదన సామర్థ్యం ఏటా లక్ష టన్నుల వరి, మక్క ధాన్యం అవసరం ప్రత్యక్షంగా, పరోక్షంగా వేల మందికి ఉపాధి నా జీవితంలో మరుపురాని రోజు: మంత్రి కొప్పుల జగిత్�
పెగడపల్లి: పెగడపల్లి మండల కేంద్రంలోని స్వయంభూ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి ఎం.డీ.మహబూబ్ పల్లకి అందజేశారు. ఆలయంలో స్వామి వారి సేవకు ఉపయోగించేందుకుగాను ఆలయ కమిటీ అధ్యక్షుడు భూమాడి గంగరెడ్డి, ప్రధాన కా
1995లో జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిస్తున్న చిత్రమిదని అన్నారు విశ్వజగత్. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ధర్మపురి’. గగన్ విహారి, అపర్ణదేవి జంటగా నటిస్తున్నారు. కొరియోగ�
శేఖర్ మాస్టర్.. ఒకప్పుడు ఆయన కొరియోగ్రాఫర్గా కొంత మందికి తెలుసు. ఆయన ఎప్పుడైతే బుల్లితెర షోస్కి జడ్జిగా వ్యవహరించడం మొదలు పెట్టాడో అతని క్రేజ్ మరింతగా పెరిగింది. ‘ఢీ’ డాన్స్ షో సీజన్ 7
ధర్మపురి: అభివృద్ధి, సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సంక్షోభంలోనూ సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని పేర్కొన్నారు. శనివారం జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంల�
వరదలో కొట్టుకుపోయి తండ్రీకొడుకుల మృతి | వరదలు తండ్రీకొడుకులను పొట్టనబెట్టుకున్నాయి. విషాదకర ఘటన జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో మంగళవారం చోటు చేసుకున్నది. నందిపల్లి గ్రామానికి చెందిన కుడుకల గంగమల్