ధర్మపురి : జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలో శుక్రవారం మొహర్రం వేడుకలను ప్రజలు భక్తిశ్రద్దలతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు హిందూ, ముస్లింలు అధిక సంఖ్యలో హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతీ ఏటా నిర
జగిత్యాలలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి దుర్మరణం | జగిత్యాల జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన సంఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. ఆటోలో పలువురు
టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ నేతలు | నియోజకవర్గంలోని గొల్లపల్లి మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు శనివారం టీఆర్ఎస్లో చేరారు. వారికి ఎస్సీ సంక్షేమశాఖ
అంబులెన్స్ ప్రారంభించిన మంత్రి కొప్పుల ఈశ్వర్ | నియోజకవర్గంలోని గొల్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఎంపీ నిధులతో సమకూర్చిన అంబులెన్స్ను మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. పెద్దపల్లి ఎంపీ వె�
జగిత్యాల జిల్లాలో విషాదం.. కరోనాతో తండ్రి కొడుకుల మృతి | జగిత్యాల జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. ధర్మపురి మండలం కొసునూరుపల్లెలో రెండు వారాల వ్యవధిలో తండ్రికొడుకులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛా
వృద్ధురాలు| జిల్లాలో ధర్మపురి మండలంలో ప్రమాదవషాత్తు నీటిలో మునిగి ఓ వృద్ధురాలు మృతిచెందింది. ధర్మపురి మండలంలోని రాయపట్నం పుష్కర ఘాటు వద్దకు స్నానం చేయడానికి గుర్తుతెలియని వృద్దురాలు వ
జగిత్యాల : ఈ నెల 24 నుంచి జరుగనున్న ధర్మపురి లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని సంక్షేమశాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించారు. శనివారం అసెంబ్లీలో�